Home / ANDHRAPRADESH (page 169)

ANDHRAPRADESH

అమరావతి కాడిని పూర్తిగా పక్కన పడేసిన చంద్రబాబు..కారణం ఇదే..!

గత 50 రోజులకుపైగా రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొట్టి పెద్ద ఎత్తున ఆందోళనలను నడిపించిన టీడీపీ అధినేత చంద్రబాబు మెల్లగా అమరావతి కాడిని పక్కన పెట్టేస్తున్నారు. అబ్బబ్బబ్బా…అమరావతి గురించి బాబుగారి డ్రామాలు నెవ్వర్ బిఫోర్…ఎవ్వర్ ఆఫ్టర్..భార్యను తీసుకువచ్చి రెండు బంగారు గాజులు దానం చేయించి..అమరావతి సెంటిమెంట్‌ను కొట్టి… మహిళల గాజులు, ఉంగరాలు, దిద్దులు, కాళ్లపట్టీలతో సహా..తన జోలెలో వేసుకున్నాడు..ఇక అంతటితో ఆగాడా ‎ఈ వ్యాపారం ఏదో బాగుందనుకుని…స్వయంగా జోలెపట్టి ఊరూరా …

Read More »

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు 9 నెలల్లో చేసిందేమిటో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా ప్రతీఇంటికి, గడపకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకుకొని నేను విన్నాను, నేను ఉన్నాను అని మాట ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాక అందరికి న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. దాంతో నమ్మిన ప్రజలు జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. దాంతో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మొదటిరోజు నుండి ఇప్పటివరకు ప్రతీరోజు ప్రజలకోసమే కష్టపడుతున్నారు. ఈ 9నెలల్లో ఆయన …

Read More »

ఈరోజంతా జగన్ బిజీ.. క్యాబినెట్ భేటీ.. మోడీతో భేటీ.. ఇదే అజెండాగా !

ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశం జరగనుంది.. అనంతరం సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశ సమయంలో మార్పులు చేశారు. ఉదయం 10 గంటలకే కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్‌లో కీలక ప్రతిపాదనలు చేయనున్నారు.. 1నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద స్కూల్‌ బ్యాగ్‌ ఇవ్వాలని ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మూడు జతల యూనిఫాంలు, రెండు జతల …

Read More »

బాబు బస్సుయాత్ర

ప్రభుత్వ వైఫల్యాలపై బస్సు యాత్ర చేసే యోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లుతెలుస్తోంది. 45 రోజుల బస్సుయాత్రను చంద్రబాబు ప్రతిపాదించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఆయన పార్టీ మీటింగ్‌లో ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. 13 జిల్లాలు, 100కు పైగా నియోజకవర్గాలు కవరయ్యేలా యాత్ర చేయాలని భావిస్తున్నారు. జనచైతన్య పేరుతో బస్సు యాత్ర చేద్దామని సమావేశంలో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే యాత్ర చేయాలనే …

Read More »

విజయసాయి, నందిగం సురేష్ లు కేంద్ర క్యాబినేట్ లోకి.. జగన్ నిర్ణయమే కీలకం !

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపధ్యంలో కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ఇద్దరు వైఎస్ఆర్సీపీ ఎంపీలకు చోటు దక్కబోతున్నట్టుగా పలు వార్తలు వస్తున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి దీనికి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి – ప్రధానమంత్రిల మధ్య బుధవారం జరగబోతున్న రెండుగంటలపాటు జరిగే కీలక సమావేశంలో కేంద్ర  క్యాబినెట్ లోకి వైసిపీ చేరటానికి జగన్మోహన్రెడ్డి ప్రధాని చర్చించనున్నారట. అలాగే విజయసాయి రెడ్డి సహాయ …

Read More »

ప్రధానితో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులను కేంద్రం విడుదల చేయడం, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రాజెక్టులకోసం ప్రతిపాదించిన కేటాయింపులను పెంచడం, ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల సాధన దిశగా ప్రక్రియను వేగవంతం చేయడం.. లక్ష్యాలుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో సీఎం కూలంకుషంగా చర్చించనున్నారు. ప్రత్యేక …

Read More »

 ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలిస్తే హ్యాట్సాఫ్ జగన్ అనాల్సిందే..!

దిశా పథకం అమలుకు 47 కోట్ల 93 లక్షల నిధులను ఖర్చు చేసేందుకు ఏపీ ప్రభుత్వం పాలనా అనుమతి ఇచ్చింది. ఈ దిశా చట్టంపై రాష్ట్రపతి నుంచి ఆమోదం రానందున ప్రస్తుతానికి దిశ పథకంగా దీన్ని పేర్కోని ఈ పథకం కింద నిర్మించాల్సిన పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు తదితర అంశాలకు ఈ నిధుల్ని హోంశాఖ ఖర్చు చేయనుంది. మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు …

Read More »

ఏబీవీపై వైసీపీ ఎమెల్యే మల్లాది విష్ణు సంచలన ఆరోపణలు…!

ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఆయన ఓ అధికారిగా కాకుండా టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడని  అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. నాడు నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ఏబీవీ దాదాపు 200 కోట్లు ప్రభుత్వ వాహనాల్లో తరలించాడని వైసీపీ నేతలు ఆరోపించారు. కాగా మీరు ముఖ్యమంత్రి అవడానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం …

Read More »

రేపు కర్నూలు టౌన్ లో పవన్ కళ్యాణ్ ర్యాలీ ..!

విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 12 న కర్నూలులో ర్యాలీ చేపట్టి, బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గం.కు రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలోజనసేన నాయకులూ, శ్రేణులు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొంటాయి. అనంతరంకోట్ల కూడలిలో బహిరంగ సభ …

Read More »

రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాను సీఎం కలవనున్నారు. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీతో సీఎం భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీలో రాజధాని అమరావతి అంశం సహా శాసన మండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవే అంశాలపై హోంమంత్రి అమిత్‌ షా తోనూ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat