రాజ్యాంగ పదవిలో ఉన్నాను, రాజకీయాలు గురించి మాట్లాడను అంటూనే చేయాల్సిందంతా చేసి మాట్లాడాల్సిందంతా మాట్లాడారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆలోచనలు ఎప్పుడూ ఇక్కడ రాజకియాలపైనే ఉంటాయి. ఇంకా చెపాలంటే చంద్రబాబు కోసం తనని ఆదరించిన బీజేపీనే కిందకి నొక్కాలని చూసారు అనే అపోహలు కూడా ఉన్నాయి. ఎక్కడో ఉన్న ఆయన జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వెంటనే ఇక్కడికి వచ్చేసారు. అంతలా రావడం వెనుక …
Read More »కర్నూలులో “థ్యాంక్యూ సీఎం జగన్ సర్” వినూత్నరీతిలో కార్యక్రమం
ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ ఆధ్వర్యంలో కర్నూలులో “థ్యాంక్యూ సీఎం జగన్ సర్” కార్యక్రమం నిర్వహించారు. ఏపీలోనే మొదటిసారిగా కర్నూలులో వినూత్నరీతిలో సచివాలయ ఉద్యోగులు, వార్డు వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని ప్రమాణం చేశారు. ప్రభుత్వ పథకాలను అంతఃకరణ శుద్ధితో ప్రజలకు అందేలా పాటు పడతామని …
Read More »బీచ్ లో ఎగిసిపడే అలల్లా జనసంద్రంతో ఉప్పొంగిన విశాఖ వీధులు !
శీతాకాల సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ చివరిరోజు జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఒక్కసారిగా టీడీపీ కి మాటలు లేవనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి, వైజాగ్, కర్నూల్ ఇలా మూడు రాజధానులు పెట్టాలని చెప్పడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేసారు. మరోపక్క ఉత్తరాంధ్ర ప్రజలు అందరు జయహో జగన్ అంటున్నారు. ఇప్పటివరకు జగన్ కు వ్యతిరేకంగా ఉన్న అందరు జగన్ నిర్ణయానికి జై కొడుతున్నారు. దీనిపై స్పందించిన …
Read More »టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే..!
టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 28న ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన టీటీడీ పాలకమండలి సభ్యులు అనేక అంశాలపై కూలంకుశంగా చర్చించారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలపై తీర్మానాలు చేసింది. టీటీడీ బోర్డు ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి ఆ వివరాలను మీడియాకు తెలియజేసారు. టీటీడీ బడ్జెట్ను అంచనాల ప్రకారం రూ.3243.19 కోట్లకు సవరించడం జరిగింది. శ్రీవారి హుండీ ఆదాయం నుంచి రూ.1231 …
Read More »సీఎం రాకతో హోరెత్తిన విశాఖ..జనసంద్రంగా మారిన వైనం !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటినుండి విశాఖపట్నం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దీనికి ముఖ్య ఉదాహరణ రాజధాని ప్రతిపాదన అని కూడా చెప్పొచు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఏకంగా రూ.1285.32 కోట్ల పెట్టి అభివృద్ధి కొరకై శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. విశాఖ విమానాశ్రయం దగ్గరనుండి జగన్ రోడ్ మార్గంలో కైలాసగిరి వరకు ర్యాలీగా వెళ్లి రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఆ …
Read More »విశాఖలో రాజధాని రాకుండా అడ్డుకునేందుకు ఆ రూట్లో చంద్రబాబు కుట్ర చేస్తున్నాడా..!
ఏపీకి మూడు రాజధానులపై జగన్ సర్కార్ నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైజాగ్లో పరిపాలనా రాజధాని, కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని ఏర్పాటును చంద్రబాబు వ్యతిరేకిస్తూ..మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ నినదిస్తున్నాడు. అంతే కాదు అమరావతి గ్రామాల్లో రైతులు చేస్తున్న ఆందోళలను దగ్గరుండి నడిపిస్తున్నాడు. అయితే వైజాగ్లో పరిపాలనా రాజధాని ఏర్పాటును ఉత్తరాంధ్ర టీడీపీ నేతలంతా స్వాగతిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి …
Read More »బ్రేకింగ్…ఆంధ్రజ్యోతిపై టీటీడీ 100 కోట్ల పరువునష్టం దావా…!
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవిత్ర తిరుమల తిరుపతి ఆలయ ప్రతిష్టను కించపర్చడం ద్వారా కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఎల్లోమీడియా రంగంలోకి దిగింది. తొలుత ఆర్టీసీ బస్ టికెట్లపై అన్యమత ప్రచారం అంటూ టీడీపీ నేతలు, ఎల్లోమీడియాతో పాటు లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా నానా యాగీ చేసింది. అయితే అధికారుల విచారణలో ఆ గత టీడీపీ హయాంలోనే …
Read More »ఎస్పీ సిద్ధార్థ్ను సీఎం జగన్ మెచ్చుకునేది అందుకేనా…!
నందమూరి బాలయ్య హిట్ సిన్మా లక్ష్మీ నరసింహ సీన్లో ఇంట్రో సీన్ గుర్తుందా..మన బాలయ్యబాబు బీర్తో మొహం కడుక్కుని, అదే బీర్ను ఇాడ్లీలో కలుపుకుని తింటాడు…ఆ సమయంలో ఎస్ఐ వేషంలో దొంగతనం చేసి వేసి వెళుతున్న దొంగ పోలీసును పట్టుకుని చితకదన్ని..పోలీసులను అరెస్ట్ చేయమంటాడు…నువ్వెవరు అరెస్ట్ చేయమని చెప్పేందుకు అంటే..కుమారస్వామి, కుప్పు స్వామి అంటూ పేర్లు ఓ అరడజను పేర్లు చదివి నా పేరు లక్ష్మీ నరసింహ…డిప్యూటీ కమీషనర్ ఆఫ్ …
Read More »ప్రేమలో విఫలమై..యువకుడు ఆత్మహత్య.. వైసీపీ నాయకులు తీవ్ర సంతాపం
ప్రేమలో విఫలమై మనస్తాపంతో ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడికి చెందిన ఇర్లపాటి నవీన్ (28) గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన నవీన్ శుక్రవారం ఉదయం తిరిగొచ్చాడు. అనంతరం గోదావరి గట్టు వద్దకు వెళ్లిన నవీన్ అక్కడ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి …
Read More »అనంతపురంలో జేసీ వర్గీయుల బరితెగింపు…!
అధికారంలో లేకపోయినా అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు ఆడ్డూ అదుపూ లేకుండా పోతుంది. అర్హతలేకపోయినా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద రూ.24వేలు లబ్ధి పొందేందుకు ఏకంగా వలంటీర్ను బెదిరించి మరీ దరఖాస్తులో సంతకాలు చేయించుకున్నారు. నరసాపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల సీఎం జగన్ ధర్మవరంలో నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న …
Read More »