ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకానికి లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది వాటిలో ముఖ్యాంశాలు ఇవే..! *5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి కూడా వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ పథకానికి వర్తింప జేస్తూ ఆదేశాలు *అన్ని రకాల బియ్యం కార్డు కల్గిన వారు అర్హులుగా తెలిపిన ప్రభుత్వం *వైయస్ఆర్ పెన్షన్ కనుక కార్డు ,జగన్నన్న విద్యా ,వసతి దీవేన కార్డుకు అర్హత ఉన్న కుటుంబాలు …
Read More »సీఎం జగన్ పై దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన నేత,మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయం. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని “ఆరోపిస్తున్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” వైసీపీ నేతలు,ఎమ్మెల్యేలు అభద్రతా భావంలో ఉన్నారు. అందుకే తమ పార్టీ నాయకులను,ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో …
Read More »అడ్డంగా దొరికిపోయిన టీడీపీ-జనసేన…ఇవిగో సాక్షాలు !
2014 ఎన్నికల్లో టీడీపీ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. మరోపక్క బీజేపీ కూడా టీడీపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. అలాంటి సమయంలో కూడా వైసీపీ కి ఎక్కువ సీట్లే వచ్చాయి. అనంతరం గత ఎన్నికలు విషయానికి వచ్చేసరికి పవన్ సొంతంగా పోటీ చేస్తానని బయటకు వచ్చేసారు. కాని అప్పుడు కూడా రెండు పార్టీలు కలిసే ఉన్నాయనే వార్తలు ఎక్కువుగానే …
Read More »చంద్రబాబుకు మరోసారి ఝలక్ 10 మంది పార్టీ నుండి జంప్
చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరోసారి ఝలక్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం చంద్రబాబు నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి డుమ్మా కొట్టారు. చంద్రబాబుతో సమావేశానికి పది మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉండటం గమనార్హం. తాను నిర్వహించిన ఇసుక దీక్షకు ఒకేసారి 15 మంది ఎమ్మెల్యేలు రాకపోవడంతో ఆందోళన చెందిన చంద్రబాబు వెంటనే శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఇది ముఖ్యమైన సమావేశమని, అధినేత కీలక …
Read More »ఏందయ్యా పవన్..క్లారిటీ ఇవ్వకుండా నీవెనకనే తిప్పుకుంటున్నావ్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..హీరోగా తనకున్న క్రేజ్ ఇండస్ట్రీలో ఎవరికీ లేదనే చెప్పాలి. ఆ తరువాత కొన్నాళ్ళకి సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.ఇక్కడ అడుగుపెట్టి ప్రశ్నిస్తాను, గెలుస్తాను అని చెప్పుకొచ్చిన పవన్ చివరకి నవ్వులపాలు అయ్యాడు. మరోపక్క ముగిసిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన పవన్ ఇప్పుడు మల్లా సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. కాని ఆ వార్తలను పక్కకి నెట్టేశారు. కాని ఇప్పుడు స్వయంగా పవన్ నుండే …
Read More »శభాష్ డీఎస్పీ..స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు ఉచితంగా భోజనం
రాష్ట్ర ప్రభుత్వం స్పందన పేరుతో ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వచ్చిన వారిని మర్యాదగా చూడాలని..కనీసం మజ్జిగయినా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో అధికారులకు సూచించారు. ఈ మాటలను కడప డీఎస్పీ యు. సూర్యనారాయణ ప్రేరణగా తీసుకున్నారు. మజ్జిగో మంచినీళ్లో కాకుండా ఒకడుగు ముందుకేసి ఉచితంగా భోజన వసతి కల్పిస్తున్నారు. కడప పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో గడచిన వందరోజులుగా అమలు …
Read More »బాబు అండ్ పార్టనర్ కు చుక్కలు చూపిస్తున్న నెటీజన్లు !
గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు మరియు ఆయన పార్టనర్ ఓటమిని సహించలేకపోతున్నారు. 40 ఏళ్ల అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు కనీసం సీట్లు కూడా గెలుచుకోలేకపోయాడు. అవైనా వచ్చాయి అంటే అది కేవలం చంద్రబాబుని చూసి కాకుండా పార్టీపై అభిమానం ఉన్నవాళ్ళు వేసిన ఓట్ల వల్లే వచ్చాయి. ఇక పవన్ విశయానికి వస్తే ఆయన పోటీ చేసిన ఒక్క చోటైనా గెలిచి ఉంటే ఉన్న కాస్త గౌరవమైన …
Read More »తుఫాన్లను దారి మళ్లించి, సముద్రాన్ని కంట్రోల్ చేయగల వ్యక్తివి నువ్వే బాబూ..!
చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఏదైనా చేసి ఉంటే ప్రజలు అప్పుల బారిన పడేవారు కాదు మరియు రైతులు ఆత్మాహత్యలు చేసుకునేవారు కూడా కాదు. ఇవన్నీ జరిగాయి అంటే చంద్రబాబు ఎంత గొప్ప పనులు చేసారు అర్ధం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు లెగ్ అంటే మామోలు విషయం కాదు ఎందుకంటే ఆయన అడుగు పెట్టక ఎలాంటి తుఫాన్లు వచ్చాయో ఏమైందో …
Read More »ఎన్టీఆర్ ను చూస్తే నారా లోకేష్ కు 104 జ్వరం..!
నారా లోకేష్లపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఏమాత్రం తగ్గకుండా మరింత పదునైన పదజాలంతో చంద్రబాబు, లోకేష్లపై విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా 2009లో పార్టీకి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఎందుకు పార్టీలో కనిపించడం లేదని వంశీ ప్రశ్నించారు. లోకేష్ పది జన్మలెత్తినా జూనియర్ ఎన్టీఆర్ స్థాయికి రాలేడని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ అంటే లోకేష్కు భయం, …
Read More »చంద్రబాబు, లోకేష్ల పరువు అడ్డంగా తీసేసిన మంత్రి కొడాలి నాని…!
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. వంశీ వ్యాఖ్యలపై సీరియస్ అయిన టీడీపీ అధిష్టానం ఆయన్ని సస్పెండ్ చేసింది. అయినా వంశీ ఏమాత్రం తగ్గడం లేదు. మరింత పదునైన పదజాలంతో చంద్రబాబు, లోకేష్లపై విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా 2009లో పార్టీకి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఎందుకు పార్టీలో కనిపించడం లేదని వంశీ ప్రశ్నించారు. లోకేష్ …
Read More »