Home / ANDHRAPRADESH (page 29)

ANDHRAPRADESH

RACHAMALLU: సీబీఐని కలిసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే

MLA Rachamallu's petition to Visakha CBI officials

RACHAMALLU: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సీబీఐ మెట్లెక్కారు. విశాఖలోని సీబీఐ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. తెదేపా నేతలు, నారా లోకేశ్ తనపై ఆరోపణలు చేశారని తెలిపారు. సీబీఐ విచారణకు సిద్ధమా అని నారా లోకేశ్ సవాల్ విసిరారని అందుకే సీబీఐ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. ఓ మహిళా నేతతో దిగిన ఫోటో వైరల్ కావడంతో తెదేపా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. విశాఖలోని సీబీఐ కార్యాలయంలో ముందుగా ఎస్పీని …

Read More »

CM JAGAN: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుంది: సీఎం జగన్

cm jagan join at kadapa steel plant bhumi pooja program

CM JAGAN: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సాకారం అందిస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎక్కువమందిని ఈ కార్యక్రమానికి పిలవలేకపోయామని అన్నారు. ఎన్నికల అధికారుల ఆంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. దేవుడి ఆశీర్వాదంతో వైఎస్ ఆర్ కడప జిల్లాలో మంచి కార్యక్రమానికి పునాది వేశామని సీఎం జగన్ అన్నారు. ఎన్నో ఎళ్ల …

Read More »

chelluboyina: సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లు లాగా చూస్తున్నాం: మంత్రి చెల్లుబోయిన

minister chelluboyina comments on CHANDRABABU

chelluboyina: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోందని బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి జగన్ మొదటి స్థానంలో ఉంచారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లు లాగా చూస్తున్నారని మంత్రి పునరుద్ఘాటించారు. ఎమ్ ఎస్ ఎంఈలకు మార్కెట్లో విస్తృత ప్రాధాన్యత కల్పించిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని మంత్రి అన్నారు. కరోనా కష్ట కాలంలో ఆర్థిక సంక్షోభం నుంచి …

Read More »

AMBATI: 3 రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంటుందన్న మంత్రి అంబటి

minister ambati comments on three capitals

AMBATI: వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంటుందని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల మూడు ప్రాంతాల్లో సమానమైన అభివృద్ధి సాధ్యం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ ను మాత్రమే అభివృద్ధి హైదరాబాద్ ను వదులుకోవల్సి వచ్చిందన్నారు. అన్ని రకాల కంపెనీలు, పెట్టుబడులు హైదరాబాద్ కే వెళ్లిపోయాయని అన్నారు. దీని వల్ల ఎంతో నష్టపోయామో ఆలోచిన చేయాలని …

Read More »

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు – వైసీపీ ఎంపీ తనయుడు అరెస్ట్

దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్ నమోదైంది. ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవ్ రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాఘవ్ రెడ్డిని మధ్యాహ్నం కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన సీఏ బుచ్చిబాబు, గౌతమ్ మల్హోత్ర సహా పలువురిని అరెస్ట్ చేశారు.

Read More »

విద్యార్థులకు ఏపీ సర్కారు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల వసతి, భోజనం ఖర్చుల కోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా మార్చి 2 నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. వారానికి మూడు రోజులపాటు అందజేసేందుకు అదనంగా రూ.86 కోట్లను ఖర్చు చేయనుంది.

Read More »

మంత్రులు,ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అభద్రతాభావంలో ఉన్నారని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నాయకులు.. ఫోన్లు మాట్లాడుకునే ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై ప్రభుత్వం భయపడుతోందని… విచారణ జరిగితే మిగిలిన వారి ట్యాపింగ్ విషయాలు బయటపడతాయని వెనకడుగు వేస్తోందని చెప్పారు. మేయర్తోపాటు 11 మంది కార్పోరేటర్లు తనతోపాటు ఉన్నారని కోటంరెడ్డి తెలిపారు.

Read More »

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్

ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. అందులో భాగంగా  రాష్ట్ర ప్రభుత్వం  భద్రత తగ్గిస్తూ  ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఆయనకు 2+2 సెక్యూరిటీ ఉండగా, దాన్ని 1+1కు తగ్గించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే  కోటంరెడ్డితో సంతకం పెట్టించుకుని వెళ్లారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై విమర్శలు …

Read More »

AKHILA: భూమా అఖిలప్రియ గృహనిర్బంధం

BHUMA AKHILAPRIYA HOUSE ARREST

AKHILA: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలులో భూమా అఖిలప్రియను పోలీసులు గృహనిర్బంధం చేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికు బహిరంగ చర్చకు రావాలని భూమా అఖిల సవాల్ విసిరారు. నంద్యాల గాంధీ చౌక్ దగ్గరకు బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ అధికార పార్టీలో కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇదివరకే నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి …

Read More »

KOTAM REDDI: అవమానం జరిగిన చోట ఉండకూడదనే అధికారం వదులుకున్నా: కోటంరెడ్డి

mla kotam reddi key comments on why he left from ycp

KOTAM REDDI: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికీ అధికార, ప్రతిపక్షాలు విమర్శల అస్త్రాలు సంధిస్తునే ఉన్నారు. ఈ వాడీ వేడీ రాజకీయాల్లో కోటంరెడ్డి కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరికీ నమ్మకద్రోహం చేయలేదని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. అవమానం జరిగిన చోట ఉండకూడదనే అధికారం వదులుకునేందుకు సిద్ధమయ్యానని వ్యాఖ్యానించారు. మరో 10 నెలలకు పైగా అధికారంలో ఉండే ప్రభుత్వంపై విమర్శలు చేస్తే పరిణమాలు ఎలా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat