తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంది..డెంగ్యూ సోకి రోజూ పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. హైకోర్ట్ కూడా డెంగ్యూ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. డెంగ్యూ నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచనలు చేసింది. అయితే మామూలుగా డెంగ్యూ విపరీతమైన జ్వరం, బాడీ పెయిన్స్తో మొదలై తీవ్రంగా మారుతుంది. డెంగ్యూ జ్వరం ముదిరిపోతే క్రమంగా రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అయితే …
Read More »ప్రతిభా పురస్కారాల పేరు మార్పు జీవోను రద్దు చేసిన ఏపీ ముఖ్యమంత్రి..!
ఏపీలో విద్యాశాఖ అధికారులు చేసిన అత్యుత్సాహం సీఎం జగన్కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే ఏపీ పాఠశాల విద్యాశాఖ పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు మాజీ రాష్ట్రపతి కలాం పేరుతో విద్యాపురస్కారాలను అందజేస్తుంది. కాగా ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా ఈ ప్రతిభా పురస్కారాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారులు అత్యుత్సాహంతో కలాం విద్యాపురస్కారాలను …
Read More »లోకేష్ నాలుగు గంటల దీక్ష..పవన్ కార్ మార్చ్ అయిపోయింది..ఇక బాబోరి దీక్ష డ్రామా స్టార్ట్.. ఎన్ని గంటలో తెలుసా..!
ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే..ఇసుక కొరతపై నారావారి పుత్రరత్నం లోకేష్ ఇటీవల మందలగిరిలో ఓ ఓ నాలుగు గంటల పాటు దీక్ష డ్రామా ఆడాడు. ఇంటిదగ్గర శుభ్రంగా కడుపు నిండా తినేసి వచ్చేసిన చినబాబుకు జగన్ సర్కార్ను నాలుగు తిట్లు తిట్టేసరికి ..ఆయాసం వచ్చిందో…లేకుంటే మళ్లీ ఆకలైందో….వెంటనే నిమ్మరసం తాగి అక్కడ నుంచి …
Read More »మానవత్వం చాటుకున్న వైసీపీ ఎంపీ..!
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ చేయూతనందించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సోమవారం గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉన్నారు. గుంటూరు జిల్లా లాం ఫాం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడే అటు వైపుగా వచ్చిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తన కారు …
Read More »ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈ నెల పద్నాలుగో తారీఖున విజయవాడ కేంద్రంగా ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు దీక్ష చేయనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తీర్చడానికి వైసీపీ …
Read More »పవన్ కళ్యాణ్‘మీరు తాట తీస్తే మేము తోలు తీస్తాం’
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో చేసింది లాంగ్ మార్చ్ కాదు, ఈవినింగ్ వాక్ అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఎద్దేవా చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. పవన్ విజయసాయి రెడ్డి కాలిగోటికి కూడా సరిపోడని విమర్శించారు. నాయకత్వ లక్షణాలు లేని నీకు రాజకీయాలెందుకని విరుచుకుపడ్డారు. రెండు కిలోమీటర్లు కూడా నడవకుండా లాంగ్ మార్చ్ పేరును చెడగొట్టారని మండిపడ్డారు. నిన్నటి వరకు నీ …
Read More »ఏపీలో ఈ నెల 7న మెగా జాబ్ మేళా..!
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే..సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జెనెరేషన్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సిడాప్) ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం పరిధిలో ఈ నెల 7 న తిరువూరు జడ్పీ హై స్కూల్ లో చేపట్టనున్న మెగా జాబ్ మేళా బ్రోచర్ ను మంగళవారం ఆవిష్కరించారు. జాబ్ మేళాకు సంబంధించిన బ్రోచర్ ను తిరువూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆవిష్కరించారు. నిరుద్యోగ యువతకు …
Read More »చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్బాబు…!
టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీనటులు మోహన్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ తరుపున ప్రచారం చేసిన మోహన్బాబు చంద్రబాబు నైజాన్ని, కుటిల రాజకీయాలను తీవ్రంగా ఎండగట్టారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్బాబు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. కాగా రెండు రోజుల క్రితం ఓ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు మోహన్బాబు క్రమ శిక్షణ లేని వ్యక్తి అంటూ కాంట్రవర్సీ …
Read More »చంద్రబాబుకు ఓటమి విషయంలో ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందంటారా..?
2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన విషయం ఎంత వాస్తవమో…ప్రజలను నమ్మించి మోసం చేసాడు అన్నది కూడా అంతే వాస్తవం అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి వారికి ఆశ చూపెట్టి…చివరికి గెలిచాక చేతులెత్తేశారు. కనీసం ప్రజలు పట్ల జాలి చూపలేదు. ప్రభుత్వాన్ని తన సొంత పనులకే వాడుకున్నారు తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదనే చెప్పాలి. ఇంత చేసిన చంద్రబాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న ప్రజలు ఎన్నికల్లో …
Read More »సీఎం జగన్ సీరియస్..!
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం పేరిట అందజేస్తున్న ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి రాకుండా పేరు మార్చడంపైన సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతిభా పురస్కారాలకు యథాతథంగా అబ్దుల్ కలాం పేరునే పెట్టాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అందజేసే అవార్డులకు …
Read More »