గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకల నేపథ్యంలో సీఎం జగన్ రివర్స్ టెండరింగ్కు వెళ్లిన సంగతి తెలిసిందే. రివర్స్ టెండరింగ్కు గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణంలో పాలుపంచుకున్న నవయుగ సంస్థ కూడా పాల్గొనవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ రివర్స్ టెండరింగ్కు వ్యతిరేకంగా చంద్రబాబు, టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అవినీతి జరగలేదని ప్రభుత్వం అనసరంగా …
Read More »వాటిని నమ్మవద్దు..శివప్రసాద్ అల్లుడు..!
చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ దానికి చికిత్స పొందుతున్నారు. అయితే, ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ శివప్రసాద్కు చికిత్స కొనసాగుతోంది. అయితే ఆయన మరణించినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.. వాటిని శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్ ఖండించారు.. శివప్రసాద్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, వైద్యుల పర్యవేక్షణలో …
Read More »ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడికక్కడే 6 మంది మృతి..!
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల పెట్రోలు బంకువద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. పెట్రోలు బంకు వద్ద ఆగి ఉన్న లారీని వ్యాను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారిలో ఇద్దరు భార్యాభర్తలు, మూడు సంవత్సరాల పాప తనూజతో …
Read More »కోడెల ఆత్మహత్యపై తెలంగాణ హైకోర్టులో పిటీషన్…!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్య చేసుకున్న విషాద సందర్భంలో చంద్రబాబు మూడు రోజుల పాటు నడిపించిన శవరాజకీయం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. కోడెల కేసుల్లో ఇరుక్కుని రాజకీయంగా ఇబ్బందుల్లో ఉంటే..చంద్రబాబు ఆయన్ని పట్టించున్న పాపానా లేదు..ఒక్క రోజైనా పలకరించింది లేదు. పైగా కోడెల ఫ్యామిలీ అవినీతి వల్లే పార్టీకి చెడ్డపేరు వచ్చింది..సస్పెండ్ చేయడం ఖాయమంటూ లీకులు ఇప్పించాడు. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో వర్లరామయ్య …
Read More »గ్రామ సచివాలయ ఫలితాలలో రాష్ట్రంలో ప్రధమ స్థానం..తండ్రి సైకిల్ రిపేర్ కార్మికుడు
ఆంధ్రప్రదేశ్ యువతలో నూతనోత్తేజం..విజయోత్సాహంతో వేల కుటుంబాల్లో వెల్లివిరిసిన సంతోషం..గురువారం గ్రామ/వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయడం..అక్టోబర్ 2న విధుల్లో చేరే అవకాశం లభించడంతో విజయం సాధించిన అభ్యర్థుల్లో ఆనందం అంబరాన్ని తాకింది. జగన్ సర్కారు పరీక్షలు నిర్వహించిన పది రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 40 రోజుల్లో సచివాలయ ఉద్యోగాల నియమాక ప్రక్రియను పూర్తి చేయనుండడం సరికొత్త రికార్డు సృష్టించనుంది. అయితే గ్రామ సచివాలయ ఫలితాలలో …
Read More »అమరావతిలో మరోసారి బయటపడిన చంద్రబాబు బండారం…!
గత ఐదేళ్లలో అమరావతిలో సింగపూర్ స్థాయి రాజధాని అంటూ ప్రజలకు గ్రాఫిక్స్ చూపించిన బాబు బండారం మరోసారి బయటపడింది. గత ఐదేళ్లలో చంద్రబాబు రాజధాని అమరావతిలో కేవలం రెండే రెండు తాత్కాలిక భవనాలు కట్టించాడు. అవి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్ట్. అప్పట్లో చిన్నపాటి వర్షానికి సచివాలయం కురిసింది. సాక్షాత్తు నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్ ఛాంబర్లోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో వైసీపీ నేతలే జగన్ ఛాంబర్లోని ఏసీ …
Read More »జగన్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ ఆరోపణలు…!
ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయం భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ పలు ఎల్లో మీడియా చానళ్లు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. సదరు పత్రిక అయితే ఏకంగా పేపర్ కొట్టు ఉద్యోగం పట్ల అనే శీర్షికతో గ్రామ సచివాలయ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని వార్తను ప్రచురించింది. దీన్ని టిడిపి సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు …
Read More »చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జబర్దస్త్ పంచ్..!
వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే..వైయస్ఆర్ రైతు భరోసా, అమ్మఒడి, ప్రతి పేదవాడికి నాణ్యమైన బియ్యం, ఆశావర్కర్లకు వేతనాల పెంపు..ఇలా 100 రోజుల్లోనే 100 కు పైగా ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకుని దేశంలోనే 3 వ అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారు. తాజాగా పాదయాత్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రిపేర్ల నిమిత్తం, ప్రతి ఏటా రూ. 10 …
Read More »టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం…చెన్నైకు చంద్రబాబు…!
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషాదం నుంచి కోలుకోకముందే మరో సీనియర్ నేత ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్త…టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది. తాజాగా చిత్తూరు మాజీ ఎంపీ డాక్టర్ ఎన్. శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం మూత్రపిండ సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన శివప్రసాద్ను ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోల్ ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి …
Read More »ఏపీ‘సచివాలయ’మెరిట్ జాబితా..ఎంపికైన వారి జాబితా..!
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు లేని కారణంగా ఉద్యోగానికి అర్హత సాధించిన వారికే జిల్లా సెలక్షన్ కమిటీలు కాల్ లెటర్లు పంపుతాయని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. జిల్లాల వారీగా రాతపరీక్షల మెరిట్ జాబితాలు శుక్రవారం ఉదయానికి కల్లా ఆయా జిల్లాలకు చేరవేయనున్నట్టు వెల్లడించారు. మెరిట్ జాబితా ఆధారంగా జిల్లా సెలక్షన్ కమిటీ.. ఆ జిల్లాలో భర్తీ చేసే ఉద్యోగాలు, …
Read More »