దసరా, దీపావళి దృష్ట్యా రద్దీకి అనుగుణంగా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. హైదరాబాద్–కొచువెలి (07115/07116) రైలు అక్టోబర్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 9కి నాంపల్లిలో బయలుదేరి 2వ రోజు ఉదయం 3.20కి కొచువెలి …
Read More »బాక్సైట్ మైనింగ్ రద్దు…అడ్డంగా దొరికేసిన నారావారి పుత్రరత్నం…!
విశాఖ జిల్లాలో బాక్సైట్ మైనింగ్ లీజును రద్దు చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బాక్సైట్ లీజు రద్దు ఫైలుపై సీఎం జగన్ సంతకం చేశారు. సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదు.. గిరిజనుల సెంటిమెంటును కూడా గౌరవించాల్సిందే. ప్రజల విశ్వాసాలకు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఉంది. అందుకే బాక్సైట్ మైనింగ్ లీజు రద్దుచేస్తున్నాం అంటూ సీఎం …
Read More »సంచలనం రేపుతోన్న వైసీపీ మహిళా ఎమ్మెల్యే వీడియో..!
వైసీపీ మహిళా ఎమ్మెల్యే రూపొందించిన ఓ వీడియోపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వైసీపీ శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ..ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా నియోజకవర్గంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూసి ఎమ్మెల్యే పద్మావతి చలించిపోయారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదాలపై, పాటించాల్సిన భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు …
Read More »కోడెల ఆత్మహత్యపై టీడీపీ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు…ముందే తెలుసంట
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. అందులో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చుట్టూ వివాదం నడుస్తోంది.కోడెల ఆత్మహత్య నేపథ్యంలో చంద్రబాబు చేయాల్సినంత రచ్చ చేయించాడు. ప్రభుత్వమే కేసులు పెట్టి వేధించడం వల్లే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారనే వాదనను..టీడీపీ నేతలతో, ఎల్లోమీడియాతో ప్రచారం చేయించాడు. దీంతో ప్రభుత్వం కూడా ఒకరకంగా డిఫెన్స్లో పడిపోయింది. నిజానికి కోడెల సూసైడ్ వెనుక ప్రభుత్వ …
Read More »బ్రేకింగ్…మరో కేసులో చింతమనేని మళ్లీ అరెస్ట్…!
వివాదాస్పద టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చుట్టూ వరుసగా కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరుక్కుని 14 రోజులపాటు పారిపోయిన చింతమనేని..సెప్టెంబర్ 11న తన భార్యను కలిసేందుకు దుగ్గిరాలకు రాగా..పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్ట్ చింతమనేనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన్ని జైలుకు తరలించారు పోలీసులు. మరో 5 రోజుల్లో ఈ …
Read More »సంచలనం రేపుతున్న కోడెల ఫోన్ కాల్ డేటా…!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్రావు ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. గత ఆదివారం ఉదయం..చనిపోవడానికి ముందు.. 24 నిమిషాల పాటు బసవతారకం ఆసుపత్రికి చెందిన ఓ లేడీ డాక్టర్తో మాట్లాడిన తర్వాత గదిలోకి వెళ్లిన కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు. దర్యాప్తులో భాగంగా కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిని సీజ్ చేసిన పోలీసులు..ఆయన కాల్ డేటా వివరాలను సేకరించారు. అయితే మిస్సింగ్ అయిన కోడెల …
Read More »దటీజ్ జగన్..చంద్రబాబులా రాజకీయం చేయడు..ఇదే సాక్ష్యం…!
ఏపీలో సీఎం జగన్పై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రతి రోజూ ఏదో ఒక విషయంలో దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే..రాజధాని విషయంలోకాని, సన్నబియ్యం విషయంలోకాని, పల్నాడు విషయంలో కాని, కోడెల ఆత్మహత్య విషయంలో కాని చంద్రబాబు జగన్పై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నాడు. అయినా సీఎం జగన్ అవన్నీ మనసులో పెట్టుకోకుండా పాలనలో నిమగ్నమయ్యాడు. ఇదిలా ఉంటే సీఎం జగన్ చంద్రబాబుకు చెప్పినట్లే ఓ పని చేయడం రాజకీయవర్గాల్లో …
Read More »దేశ చరిత్రలో ఓ రికార్డు…పరీక్షలు పూర్తయిన 11 రోజుల్లోనే ఫలితాలు విడుదల
2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. 57 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి రికార్డు సాధించారు. నేడు ఆయన తనయుడు అదే ముఖ్యమంత్రి హోదాలో ఉండి వైఎస్ జగన్ రెండింతల పోస్టులను భర్తీ చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ఫలితాల(మార్కులు)ను సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. …
Read More »ఈరోజు మరో 6 మృతదేహాలు లభ్యం.. బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు.. గోదారమ్మ ఒడిలో
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గత ఆదివారం గోదావరిలో మునిగిన బోటు ప్రమాదానికి సంబంధించి బుధవారం మరో 6 మృత దేహాలను గుర్తించారు. ప్రమాదం జరిగిన కచ్చులూరు వద్ద ఐదు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఈ మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, బంధువులకు అప్పగించారు. బుధవారంతో కలిపి ఇప్పటివరకు 34 మృతదేహాలు లభించినట్టయ్యింది. బోటులో మొత్తం …
Read More »విషమంగా మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి
ఏపీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆయన తమిళ నాడులోని చెన్నైలో అపోలోలో చికిత్స పోందుతున్న సంగతి విధితమే. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు శివప్రసాద్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొంది ప్రత్యేక హోదా కోసం ఆయన వేసిన వేషాల కారణంగా జాతీయ స్థాయిలో …
Read More »