టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ఆత్మహత్యకు సంబంధించి కీలకమైన పోస్ట్మార్టమ్ రిపోర్ట్లోఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఒక పక్క వరుసగా చుట్టుముట్టిన కేసులు, చంద్రబాబు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం, కుటుంబ కలహాల నేపథ్యంలో కోడెల మానసికంగా కుంగిపోయారు. ఇక చావే తనకు దిక్కు అని భావించి కోడెల గత ఆదివారం ఉదయం 24 నిమిషాల పాటు ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత గదిలోకి వెళ్లి ఆత్మహత్య …
Read More »కోడెల ఆత్మహత్య…కొడుకు శివరాంపై విచారణకు రంగం సిద్ధం..!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్రావు ఆత్మహత్య కేసులో ఆయన కొడుకు శివరాం పై విచారణకు రంగం సిద్ధం చేశారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో కొడుకు వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీ పోలీసుల నుంచి తమకు సమాచారం అందిందని వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ …
Read More »వైఎస్ జగన్ చేతుల మీదగా నేడు సచివాలయ పరీక్షల ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ లోని యువత ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు ఈరోజు సాయంత్రం లేదా శుక్రవారం విడుదల కానున్నాయి. గురువారమే ఫలితాలు వెల్లడించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే.. ప్రభుత్వంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నవారికి వెయిటేజ్ మార్కులు కలిపే అంశానికి సంబంధించి ఇంకా రెండు శాఖల నుంచి సమాచారం అందలేదు. రెండు రకాల ఉద్యోగాల రాతపరీక్షల ఫలితాలకు వెయిటేజ్ మార్కులు కలిపే ప్రక్రియ …
Read More »సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం…!
ఏపీలో సీఎం జగన్ 100 రోజుల్లోనే 100 కు పైగా ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకుని దేశంలోనే మూడవ అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సంక్షేమ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాదికిపైగా సాగిన సుదీర్ఘ పాదయాత్రలో వైయస్ జగన్ నిరుపేద ప్రజలు, వృద్ధులు, చిన్నారులు అంధత్వంతో బాధపడడం చూసి చలించిపోయారు. అందుకే అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఏ …
Read More »వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం..శభాష్ అంటున్న సామన్య ప్రజలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్పై నిషేధం విధించింది. ఆరోగ్య రంగంలో సుజాతరావు కమిటీ సిఫారసులకు జగన్ ప్రభుత్వ ఆమోదం తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకూ ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది. ఆరోగ్య చికిత్సల జాబితాలోకి మరిన్ని వ్యాధులు చేర్చాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ వైద్యుల వేతనాలు పెంచాలని కమిటీ సూచించింది. జనవరి 1వ తేదీ …
Read More »సీఎంకు చేతులెత్తి మొక్కుతున్న సామాన్య ప్రజలు.. షేర్ చేసి వైద్యులను నిలదీయండి
ఆరోగ్యం రంగంపై నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు జీతాలు పెంచాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు. ఇందుకు ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులకు ఆదేశించారు. సిఫార్సులపై నిపుణులతో విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలకు నవంబర్ 1నుంచి ఆరోగ్యశ్రీ వర్తింపచేచనున్నారు. అలాగే ఈ డిసెంబర్ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభిస్తున్నారు. వీటితోపాటు ఆరోగ్యశ్రీ …
Read More »చంద్రబాబు కోడెల ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణాన్ని రాజకీయం చేస్తూ చంద్రబాబు ఆయన ఆత్మకు శాంతిలేకుండా చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు తాను కొనుగోలు చేసిన 23మంది వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కోడెలను వాడుకున్న చంద్రబాబు, ఆతర్వాత ఆయనను నిర్దాక్షిణ్యంగా వదిలేశాడని విమర్శించారు. నమ్మినవారు ఆపదలో తనకు అండగా నిలవలేదన్న నిస్పృహతోనే కోడెల ఆత్మహత్య …
Read More »ఇంకా 17మంది మృతదేహాలు లభించాల్సిఉంది.. 300 అడుగుల లోతులో బోటు ఉంది
గోదావరిలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ఎఫ్, నేవీ, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ ఓఎన్జీసీ బృందాలు హెలికాప్టర్లతో గోదావరిని జల్లెడపడుతున్నాయి. మూడ్రోజులుగా రాజమండ్రి, దేవీపట్నం, కచ్చులూరులో ముమ్మర గాలింపు చేపట్టారు. ఇప్పటివరకూ మొత్తం మృతదేహాలను వెలికితీయలేకపోయారు. మూడోరోజు సెర్చ్ ఆపరేషన్స్ లోఎక్కడైతే బోటు మునిగిందో… అక్కడ లంగరేసి బోటును కదపడంతో మృతదేహాలు బయటికి వచ్చాయి. దాంతో ఒక్కరోజే 22 మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటివరకు మొత్తం 30 మృతదేహాలను బయటికి తీసారు. …
Read More »గోదావరిలో మునిగిన బోటు జాడ దొరికింది
నవ్యాంధ్రలో నాలుగు రోజుల కిందట తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు జాడ లభ్యమైంది. సోనార్ సిస్టమ్ (నీటిలోకి తరంగాలు పంపి వస్తువు ఉందా లేదా అని పెట్టడం) ద్వారా డెబ్బై నుంచి ఎనబై మీటర్లలోతులో బోటు జాడను ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం గురించింది. దీంతో ఈ బోటును బయటకు ఎలా తీయాలనే దానిపై ఉత్తరాఖండ్ బృందంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరుపుతున్నారు.
Read More »దారుణంగా అవమానించాడు.. వాయ్యా.. కనీసం విలువ ఇవ్వలేదా.? తమ్ముళ్ల ఆందోళన..
నిన్న మోడీ పుట్టినరోజు సందర్బంగా ట్విట్టర్లో చాలామంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారిలో రాజకీయ నాయకులే కాకుండా, వివిధరంగాలవాళ్ళుకూడా విష్ చేశారు. ఈక్రమంలో సందట్లోసడేమియాలా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. అయితే మోడి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గత ఎన్నికల ముందు థర్డ్ ఫంట్ పెట్టినపుడు మోడీని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన మమతా బెనర్జీ, కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, వైఎస్ జగన్, కేసీఆర్, …
Read More »