తిరుమలలో ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం రాజకీయంగా పెనుదుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం పవిత్ర తిరుమలలో అన్యమత ప్రచారానికి ఎలా అనుమతి ఇస్తుందంటూ…టీడీపీ నేతలు, ఎల్లోమీడియా ఛానళ్లు గగ్గోలు పెట్టాయి. అయితే ఈ టికెట్లు తిరుపతికి ఎలా వచ్చాయి అనే అంశంపై ప్రభుత్వం ఆరా తీయగా…అసలు నిజాలు బయటపెట్టాయి. అసలు ఈ టికెట్లపై అన్యమత ప్రచారానికి సంబంధించిన ముద్రణ చంద్రబాబు హయాంలోనే మైనారిటీ సంక్షేమ శాఖ చేపట్టిందని…ఇప్పుడు …
Read More »టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు సంపాదన…అక్రమమా..సక్రమమా..?
2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నేతలు తమ నియోజకవర్గాలకు వందల కోట్లను తరలించిన సంగతి తెలిసిందే.. ఆ సమయంలో చెకింగ్లో భాగంగా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబుకు చెందిన రూ. 1.92 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా పోలీసులకు పట్టుబడిన రూ.1.92 కోట్లు తనవేనని మాజీ ఎంపీ మాగంటి బాబు క్లెయిమ్ చేసుకున్నారు. అది చేపలు అమ్మగా వచ్చిన ఆదాయమని.. …
Read More »వైఎస్ జగన్ కు నారా లోకేష్ ట్వీట్..సోషల్ మీడియాలో సెటైర్లు
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తమ పార్టీ నేతలు టార్గెట్గా దాడులు జరుగుతున్నాయని.. తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనపై లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోండంటూ హెచ్చరించారు. అయితే దీనికి కౌంటర్ గా వైసీపీ అభిమానులు నారా లోకేష్ పై సైటైర్లు వేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు వనజాక్షిని ఈడ్చి ..ఈడ్చి …
Read More »బ్రేకింగ్…పరిపాలన వికేంద్రీకరణ దిశగా సీఎం జగన్ అడుగులు…!
ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం తరలిస్తుందంటూ ప్రతిపక్షటీడీపీ దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఇటీవల కృష్ణా వరదల నేపథ్యంలో రాజధాని ప్రాంతం దాదాపుగా వరద ముంపుకు గురైంది. దీంతో మంత్రి బొత్స రాజధానిగా అమరావతి ఏ మాత్రం సురక్షితం కాదని…ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలంటే కాలువలు, డ్యామ్లు పెద్ద ఎత్తున నిర్మించాల్సి వస్తుందని, లక్ష పనికి రెండు లక్షలు ఖర్చుపెట్టాల్సివస్తుందని, ఖర్చు భారీగా అవుతుందని ప్రెస్మీట్లో చెప్పారు. అంతే కాని రాజధానిని అమరావతి …
Read More »ఇంతటి నేర చరిత్ర ఉన్నటీడీపీ నేతకి గన్మెన్లు ఎలా ఇస్తారు..హైకోర్టు సీరియస్..!
తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్కు హైకోర్టులో చుక్కెదురైంది. నేర చరిత్ర ఉన్న వ్యక్తికి గన్మెన్లు అక్కర లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు శనివారం కోర్టు తన తీర్పును వెలువరించింది. తాను 2009లో టీడీపీ తరఫున కదిరి ఎమ్మెల్యేగా ఉన్నానని, తనకున్న 2 ప్లస్ 2 గన్మెన్లను ఇటీవల ప్రభుత్వం తొలగించిందని, తిరిగి గన్మెన్లను నియమించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పూర్వాపరాలు …
Read More »మాజీ స్పీకర్ కోడెలపై కేసు నమోదు..ఇక జైలుకే
అసెంబ్లీ ఫర్నిచర్ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్లో ఉంచి వినియోగించుకుంటున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడెలపై ఐపీసీ 409 సెక్షన్ కింద, తనది కాని ప్రభుత్వ ఆస్తిని షోరూంలో ఉంచుకుని వినియోగిస్తున్న కోడెల శివరామ్పై ఐపీసీ 414 సెక్షన్ కింద కేసు నమోదైంది. అసెంబ్లీ ఫర్నిచర్ను కోడెల తన …
Read More »ఢిల్లీ ధర్మపోరాట దీక్షకు 4 కోట్ల టీటీడీ నిధులు స్వాహా…!
చంద్రబాబు గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగేసే టైపు అని మరోసారి రుజువైంది. గత ఐదేళ్ల పాలనా కాలంలో చంద్రబాబు ప్రజల కోసం ఖర్చు పెట్టినదానికంటే..వ్యక్తిగతంగా తన సొంతానికి ప్రజల సొమ్మును ఖర్చు పెట్టిందే ఎక్కువ. రాజధానికి శంకుస్థాపనల పేరుతో, పోలవరంలో ఆ మట్టి పని, ఈ కాంక్రీట్ పని, కాఫర్ డ్యామ్ పనులు అంటూ కోట్లాది రూపాయలతో అట్టహాసంగా శంకుస్థాననల మీద శంకుస్థాపనల పేరుతో, స్పెషల్ ఫ్లైట్లలో విమాన …
Read More »మంత్రి అనిల్కుమార్పై కులం పేరుతో దూషణ.. పోలీసుల అదుపులో టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్…!
ఇటీవల కృష్ణానదికి వరద పోటెత్తడంతో చంద్రబాబు అక్రమ నివాసంతో పాటు…అమరావతిలోని పలు ప్రాంతాలు వరద ముంపుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో వరద సహాయక చర్యల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చురుకుగ్గా పాల్గొన్ని ప్రాణ నష్టం జరుగకుండా బాధితులకు తగిన సహాయక చర్యలు అందించారు. అయితే రైతు వేషంలో ఒక టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని దుమ్మెత్తిపోశాడు. అంతే కాదు మంత్రి అనిల్ కుమార్ …
Read More »29 మందిని పొట్టన పెట్టుకున్నారు రాష్ట్రాన్ని దోచేసారు.. సాక్ష్యాలతో సహా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన అనిల్
వరదల వల్ల ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. వరదలపై కూడా చంద్రబాబు బుదర రాజకీయాలు చేస్తున్నారని అనిల్ మండిపడ్డారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి నీటిని ఎలా వదులుతారో కూడా తెలియదా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెబుతున్నట్లుగా వరద నీటిని వదిలేసి ఉంటే ఈరోజు డ్యాముల్లో నీరుండేది కాదన్నారు. వరదనీటిని కిందకు వదిలిఉంటే రాయలసీమకు నీరు ఎలా ఇస్తామనన్నారు. అధికార …
Read More »లోకేశ్…ఇంట్లో కూర్చుంటే బెటర్.. టీడీపీ అభిమానుల ఫైర్…!
ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు గారి పుత్రరత్నం నారాలోకేశం..మాట్లాడినా..ట్విట్టర్లో ట్వీట్ చేసినా అడ్డంగా దొరికిపోతున్నాడు..మొన్నటికి మొన్న మా నాన్నారి ఇంటిని ముంచేయడానికి వైసీపీ నేతలే ప్రకాశం బ్యారేజీకి పడవ అడ్డం పెట్టి వరద నీటిని దారి మళ్లించారని ఫోటోతో సహా చేసిన పోస్ట్ పెట్టిన లోకేశాన్ని నెట్జన్లు చెడుగుడు ఆడుకున్నారు. ఎక్కడైనా బ్యారేజీ గేట్లకు చిన్నపడవను అడ్డం పెట్టి వరదనీటిని దారి మళ్లించవచ్చా…నువ్వెక్కడి మాలోకం సామి అంటూ నెట్జన్లు …
Read More »