Home / ANDHRAPRADESH (page 450)

ANDHRAPRADESH

కాపు కార్పొరేషన్ చైర్మన్ గా..జక్కంపూడి

రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రామ్మోహన్ రావుకు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇవ్వబోతున్నారని సమాచారం. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే జక్కంపూడి రామ్మోహన్ రావు కుమారుడైన రాజా మొదటి నుంచి వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. రాజా గత నాలుగేళ్ల నుంచి వైసీపీ యూత్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.ఆయనకు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Read More »

సామాన్య భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్

తిరుమల తిరుపతి దేవస్థానం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై సిఫార్సు లేఖ లేకుండానే… సామాన్య భక్తులు సైతం వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం కల్పించనుంది. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్టు సామాన్య భక్తులకు కేటాయించే దిశగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. టీటీడీ శ్రీవాణి పథకానికి రూ.10 వేలు విరాళం అందజేసిన భక్తులకు… వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్టు కేటాయించే యోచనలో ఈవో సింఘాల్‌ ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీవాణి పథకం …

Read More »

ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్‌, డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించున్న పృథ్వీ

ప్రముఖ నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్‌, డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి పృథ్వీరాజ్‌ నియామకానికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. మరోవైపు టీటీడీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తుడా …

Read More »

లోకేష్‌ కారణంగానే టీడీపీ ఘోర పరాజయం..ఎలాగో పూర్తిగా వెల్లడించిన అన్నం సతీష్‌

ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్.. నారా లోకేష్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లోకేష్‌ మంత్రిగా వ్యవహరించిన ఐటీశాఖలో భారీగా ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ విషయంపై విచారణ జరపమని రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరతానని తెలిపారు. కేంద్రంతో కూడా మాట్లాడి సీబీఐ విచారణ జరమని ఫిర్యాదు చేస్తానని అన్నారు. …

Read More »

జగన్ సీఎం అయ్యాక పోలవరం పనులు ఆగిపోయాయని టీడీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవమెంత.?

ఏపీ అసెంబ్లీలో వాడి, వేడి చర్చలు జరుగుతున్నాయి.. తాజాగా పోలవరం ప్రాజెక్టు పనులు జగన్ సీఎం అయ్యాక ఆగిపోయాయని, పనులు జరగడం లేదంటూ టీడీపీ విమర్శిస్తుంది. దీనిపై పోలవరం ఆపేశామనడం సరికాదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీ వేదికగా అన్నారు. అసెంబ్లీలో పోలవరంపై ప్రశ్నించిన టీడీపీకి సమాధానంగా అనిల్ మాట్లాడుతూ.. పోలవరంపై సీఎం జగన్ ఇప్పటికే సమీక్ష జరిపారన్నారు. పోలవరం ప్రాజెక్టును హడావుడిగా పూర్తి చేయాలనుకోవడం లేదని, 2021 …

Read More »

చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు..

ఐదేళ్ళ టీడీపీ అరాచక పాలనతో విసిగిపోయిన ఆంధ్రరాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష పార్టీని 23 సీట్లకే పరిమితం చేసారు.వైసీపీ అధినేత జగన్ ను నమ్మిన ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు.ఈమేరకు జగన్ కూడా ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉన్నారు.అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మాత్రం దౌర్జన్యం గానే ప్రవతిస్తున్నారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా చురకలు అంటించారు.అధికారం పోయిన తర్వాత మైండ్ మరింత దెబ్బతిన్నట్టు …

Read More »

వైఎస్‌ జగన్‌పై దాడి కేసు నిందితుడి శ్రీనివాసరావుకు బెయిల్‌ రద్దు

వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై దాడి కేసు నిందితుడికి బెయిల్‌ రద్దయింది. నిందితుడు శ్రీనివాసరావు బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నిందితుడి బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎన్‌ఐఏ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. దీంతో అతడి బెయిల్‌ను రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై గతేడాది అక్టోబర్‌ 25న కోడికత్తితో దాడి చేసిన ఘటన …

Read More »

అసెంబ్లీ సాక్షిగా తప్పును ఒప్పుకున్న చంద్రబాబు.. జగన్ మాటలకు షాక్

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విద్యుత్‌ కొనుగోళ్లుపై గత ప్రభుత్వ విధానాలను ఆధారాలతో సహా ఎండగట్టారు. ప్రతి విషయంలోనూ కుక్కతోక వంకరే అన్న విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మరోపక్క చంద్రబాబు అధికారంలో ఉన్న‌వారికి, ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌వారికి వేరే విధంగా నియ‌మాలు ఉండ‌వ‌ని అవి సామాన్యేల‌కైనా ఎంత‌టి వారికైనా ఒక‌టేన‌ని వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం భవనాన్నే కూల్చేస్తున్నామని, మీదో …

Read More »

స్పీకర్ తమ్మినేని టీడీపీ సభ్యులకు ఎటువంటి వార్నింగ్ ఇచ్చారో తెలుసా.?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. శుక్రవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా సభ ప్రారంభం కాగానే పోలవరంపై చర్చ జరిపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కానీ వారి డిమాండ్ ని అధికారపక్షం పట్టించుకోలేదు. పోలవరంపై చర్చకు అనుమతినివ్వలేదు.. కారణం.. గత మూడు రోజులుగా అసెంబ్లీలో నిత్యం పోలవరంపై చర్చ జరుగుతోదిం. అయినా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఆందోళన విరమించాలని స్పీకర్ ఎంతసేపు కోరినా వారు ఆందోళన …

Read More »

మరో 15రోజుల్లో వెలుగులోకి టీడీపీ అక్రమాలు..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. టీడీపీ అధినేత,అప్పటి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు అందినకాడికి దోచుకుని పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అప్పటి ప్రతిపక్షం ప్రస్తుత అధికార పక్షం అయిన వైసీపీ ఆరోపిస్తూ పలు ఉద్యమాలు చేయడమే కాకుండా ఏకంగా బాబు అవినీతిపై ఏకంగా ఒక పుస్తకాన్నే విడుదల చేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat