Home / ANDHRAPRADESH (page 496)

ANDHRAPRADESH

చలనం లేని చలసాని ..!

ప్రస్తుతం ఏపీ సోషల్ మీడియాలో ఆంధ్ర మేధావి నువ్వా నేనా అనే పోటీ రసవత్తరంగా సాగుతోంది.. ఎవరికి వారు స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకుని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు..అందుకు గాను నెటిజన్లు చలసాని శ్రీనివాస్ గారి మీద విరుచుకు పడుతూ ఉన్నారు!!ఇతను స్వయం ప్రకటిత మేధావిగా గుర్తింపు తెచ్చుకుని కేవలం ఆంధ్ర రాష్ట్రం లో డబ్బుల సంపాదనే ధ్యేయంగా ,,ఒక కమ్మ సామాజిక వర్గానికి మేలు చేకూర్చే విధంగా వ్యవహరించాడు …

Read More »

నంద్యాల్లో టీడీపీ షాక్ …రాజీనామా చేసిన ఏవీ సుబ్బారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవికి ఏవీ సుబ్బారెడ్డి మంగళవారం రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు కర్నూల్ జిల్లా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైసీపీ అధినేత ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కి తన రాజీనామా లేఖ పంపినట్లు పేర్కొన్నారు. రాజీనామా పత్రాన్ని విజయవాడలోని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మైనేజింగ్‌ డైరెక్టర్‌కు ఏవీ సుబ్బారెడ్డి అందజేశారు. …

Read More »

బాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోన్న “కేశినేని”..!

ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఇంటిపోరు తప్పేలా ఇప్పట్లో లేదు. ఒకపక్క ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయంతో తీవ్ర ఆందోళనలో ఉన్న బాబుకు ఎన్నికల ఫలితాల తర్వాత నుండి విజయవాడం పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని పెద్ద తలనొప్పిగా మారారు. ఈ క్రమంలో ఇటీవల పార్లమెంట్ పదవుల్లో తనకు అన్యాయం అవమానం జరిగిందని ఆవేదనను వ్యక్తం చేశారు కేశినేని.. దాంతో ఆయన బీజేపీలో చేరనున్నారు.. …

Read More »

తెలంగాణ,ఏపీలకు కొత్త గవర్నర్లు..?

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహాన్ గత పదేండ్లుగా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమీ ఘనవిజయం సాధించడంతో ప్రస్తుతం ఉన్న గవర్నర్లను మార్చి కొత్తగా నియమించనున్నారు అనే వార్తలు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,అటు సోషల్ మీడియా తెగ వైరల్ అయిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మాజీ కేంద్ర …

Read More »

వైసీపీకి బీజేపీ ఆఫర్… సీఎం జగన్ తో జీవీఎల్ భేటీ

లోక్ సభలో నాల్గో అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. లోక్‌సభలో మూడో అతిపెద్ద పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, 23 మంది ఎంపీలతో డీఎంకే మూడో అతిపెద్ద పార్టీగా ఉండగా 22 మంది ఎంపీలతో వైసీపీ నాల్గో స్థానంలో ఉంది. డీఎంకే యూపీఏ పక్షంలో ఉండటంతో డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి ఇవ్వాలని బీజేపీ …

Read More »

“వైఎస్సార్ తో నేను కలిసి పనిచేసాను.. మీ న్యాయకత్వంలో రైతులకోసం” అంటూ అమూల్యమైన సందేశాన్నిచ్చిన స్వామినాధన్

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలియజేసారు. సీఎం జగన్‌ నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలోని రైతులకోసం ప్రవేశపెట్టిన వైయ‌స్సార్‌ రైతు భరోసా పథకంపై స్వామినాథన్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న రైతుల్లో ఈపథకం మనోధైర్యం నింపిందని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి, జగన్ తండ్రి వైయ‌స్సార్‌తో రైతులకోసం అనేకసార్లు కలిసి పనిచేశానని స్వామినాధన్ పేర్కొన్నారు. ‘మీ నాయకత్వంలో రైతులకోసం …

Read More »

వైఎస్ జగన్ పై సంచలనమైన ట్విట్ చేసిన విజయశాంతి

ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో వైసీపీ అధినేత , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నాడో అందరికి తెలిసిందే. తన కేబినెట్ లో చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకి మంత్రిపదవి ఇవ్వకపోవడంపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. తాజాగా రోజా విషయమై సినీనటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయశాంతి చేసిన ట్వీట్ …

Read More »

ఆ విషయంలో మాత్రం తేడా వస్తే సీఎం ఏమాత్రం సహించనని చెప్పారట

భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో ప్రైవేటు స్కూళ్ల వ్యాపారం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలను మూతపెట్టి గత ప్రభుత్వం సొంత పార్టీనేతల ప్రైవేటు విద్యా సంస్థలకు విద్యారంగాన్ని రాసిచ్చేసింది.. ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకుండాచేసి గత్యంతరం లేని విధంగా పరిస్థితులను కల్పించింది టీడీపీ ప్రభుత్వం. దీనికారణంగా పిల్లల్లో విపరీతమైన ఒత్తిడి పెరిగింది. మొత్తంగా విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. ఎల్కేజీ చదువుకు లక్షల రూపాయిలు కట్టాల్సిన పరిస్థితిలో సామాన్యులు ఎన్నో అవస్థలూ …

Read More »

బాబు అవినీతిపై మోదీ వ‌ద్ద జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో పాల్ప‌డ్డ భారీ అవినీతి ప‌ర్వం అంద‌రికీ సుప‌రిచిత‌మే. ఈ విష‌యంలో వైసీపీ అధినేత‌ తీసుకుంటున్న‌నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా కొంద‌రు అధికారులు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై ఆయ‌న ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వ‌ద్దే అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. సాంప్రదాయేతర ఇంధన ధరలను గత ప్రభుత్వం ఎక్కువగా నిర్ణయించిందని సీఎం జగన్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. మూడు, మూడున్నర రూపాయలు …

Read More »

తనకు మంత్రి పదవీ రాకపోవడానికి అసలు కారణం చెప్పిన రోజా

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat