ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తన పర్యటనలతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాను విమానాశ్రయానికి వెళ్లినప్పుడు కాన్వాయ్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గమనించారు. దీంతో ఎయిర్పోర్టుకు వెళ్లే సమయాల్లో తనవల్ల ప్రజలు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని పోలీసులు, సీఎంవో అధికారులకు ఆదేశాలిచ్చారు. విజయవాడ నగరంలో ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు …
Read More »అరెస్ట్ అయి బయటకు వచ్చాక కూడా జగన్ పై విమర్శలు.. అతని నోటిదురుసుకు తగిన శాస్తి జరుగుతుందంటున్న వైసీపీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లఘించడమే కాకుండా, పార్టీ అధినేత జగన్ ను దూషించారంటూ వైసీపీనేత చేసిన ఫిర్యాదుతో విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును విశాఖ ఎంవీపీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి సిట్టింగ్ …
Read More »విజయవాడలో సంచలన వ్యాఖ్యలు చేసిన నాని.. కారణాలేంటి?
సార్వత్రిక ఫలితాలు వచ్చి పదిరోజులైనా గడవకముందే తెలుగుతమ్ముళ్లలో అలకలు, గొడవలు ప్రారంభమయ్యాయి. టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.. ఈ సమయంలో ఉన్న నాయకులంతా కలిసి పార్టీని బలోపేతం చేయకుండా ఎవరికి వారు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. విజయవాడ ఎంపి కేశినేని నాని వ్యవహారశైలి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పార్టీ అధినేత చంద్రబాబు నానికి పార్లమెంట్ విప్ పదవి ఇవ్వడంతో నాని తనకు విప్ పదవి అవసరం లేదంటూ సోషల్ మీడియాలో …
Read More »ఎమ్మెల్సీ పదవీకి వైసీపీ కీలక నేత రాజీనామా..!
ఏపీ అధికార వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయనగరం నుంచి బరిలోకిదిగిన వైసీపీ కీలక నేత కోలగట్ల వీరభద్రస్వామి టీడీపీ తరపున బరిలోకి దిగిన అదితి గజపతిరాజుపై 6,417ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుండి బరిలోకి దిగి ఘనవిజయం సాధించారు. దీంతో ఆయన ఈ …
Read More »వైవీపై దుష్ప్రచారం..చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన వైస్సార్సీపీ సోషల్ మీడియా
వైవీ సుబ్బారెడ్డి జగన్ కు బాబాయ్ అవుతారు.ఈయన 2014లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం వైవీని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ చైర్మన్ గా నియమించనున్న సమయంలో అది చూసి తట్టుకోలేక కడుపుమంటతో కొంత మంది మత కుల ప్రస్తావనలు తీసుకువస్తున్నారు.అన్నం తినే వారు ఎవరూ సుబ్బ రెడ్డి గారి మతం మీద ఈ ఫోటోలు చూశాక వివాదం చెయ్యరు .అనవసర …
Read More »వైఎస్ జగన్ సీరియస్… వాళ్లను జైలుకు పంపడానికి వెనుకడుగు వేయొద్దు
వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఎవరైన అక్రమాలు జరిగితే వారిని జైలుకు పంపడానికి కూడా మీరు వెనుకడుగు వేయొద్దని అధికారులకు తెలిపారు. అంతేకాదు అసెంబ్లీలో చర్చించి చట్టం తెద్దామని వైఎస్ జగన్ అన్నారు. అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాలను, వ్యవసాయ రంగం అవసరాలకు ప్రధాన కేంద్రంగా చేసే ఆలోచనలో …
Read More »వైఎస్ జగన్ రైతులకు రైతు భరోసా ప్రకటన
వైసీపీ అధినేత ,ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో రైతులకు రైతుభరోసా ఇస్తామని హామీ ిచ్చిన సంగతి తెలిసిందే. ఆ మాటకు కట్టుబడి వైఎస్ జగన్ రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని అక్టోబర్ 15 నుండి మొదలు పెడుతున్నట్లు ప్రకటించారు. రైతులకు కనీస మద్దతు ధర సంపూర్ణంగా అందేలా, తగు న్యాయం జరిగిలే అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను …
Read More »మూడో రోజు విచారణకు రవిప్రకాష్..అరెస్ట్ అయ్యే అవకాశం !
టీవీ9 మాజీ సిఈఓ రవిప్రకాశ్ మొన్న సైబరాబాద్ సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరయిన విషయం తెలిసిందే. ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో రవి ప్రకాశ్ సిసిఎస్ పోలీసుల ఎదుట రవిప్రకాష్ హాజరయ్యాడు. రవి ప్రకాశ్ దాఖలుచేసిన ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.టీవీ9 లోగోను మోజో టీవీకి విక్రయించినట్టుగా కూడ రవిప్రకాష్ తప్పుడు పత్రాలను సృస్టించారని యాజమాన్యం ఆయనపై కేసు పెట్టింది. ఈ విషయంలో రవిప్రకాష్ ఇల్లుతో పాటు …
Read More »సోషల్ మీడియా యోధులకు కృతజ్ఞతలు..ఏపీ సీఎం జగన్
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన నెటిజన్లకు అందరికి నా ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.”నేను రాష్ట్ర భాద్యతలను స్వీకరించడానికి సహకరించిన సోషల్ మీడియా యోధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.అలాగే వైసీపీ కోసం మరియు పచ్చ మీడియాకు వ్యతిరేకంగా మీరు చేసిన …
Read More »జగన్ పాలన ఎంత పారదర్శకంగా ఉండబోతుంది అనేదానికి చిన్న ఉదాహరణ ఇది..విజయసాయి రెడ్డి
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.గెలిచిన అనంతరం వైసీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఆరు నెలల్లో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానాని చెప్పారు.దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానన్న మన యువ సీఎం 6రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు.ఈ మేరకు టెండర్లలో …
Read More »