Home / ANDHRAPRADESH (page 534)

ANDHRAPRADESH

23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా చంద్రబాబు..విజయసాయి రెడ్డి

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై మరోసారి విరుచుకుపడ్డాడు.అసలు విషయానికి వస్తే 23తేదీతో చంద్రబాబు రాజకీయ నిరుద్యోకిగా మారుతున్నాడని తెలియడంతో అతని ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడని చెప్పారు.ఇంత గొప్ప వ్యక్తికి ఉపాధి కల్పించే స్థితిలో ఎవ్వరులేరని..ఎందుకంటే వాళ్ళే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారని విజయసాయి రెడ్డ్తి అన్నారు.ఇలాంటి పరిస్థితిలో బాబుకి ఎవరు దారిచుపలేరని..మరి ఫలితాల తరువాత చంద్రబాబు …

Read More »

కేఏ పాల్ ఎక్క‌డ‌…మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చేది అప్పుడేనా?

కేఏ పాల్‌…ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ఏపీ ఎన్నికల హీట్‌ను త‌గ్గించేలా తనదైన శైలి సీరియస్ కామెడీతో ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఎన్నికల ప్రచారం సమయంలో ఈయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఓ వైపు చంద్రబాబు మరోవైపు జగన్ ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటూ రాజకీయాన్ని హీటెక్కిస్తుంటే.. కేఏ పాల్ మాత్రం ప్రచార సమయంలో తన స్టైల్ కామెడీని పండించారు. తాను ముఖ్యమంత్రిని అయ్యాక.. …

Read More »

ఏపీలో మే 27 అర్ధరాత్రి వరకు అమల్లో ఎన్నికల కోడ్.. ఎందుకంటే.?

ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని సీఈవో ద్వివేది స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితిలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పూర్తైన తర్వాత కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ద్వివేదీ పేర్కొన్నారు. ఫలితం ఎటూ తేలకపోకపోతే ఈసీకి విచక్షణాధికారం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా ఏదైనా ఈవీఎం మొరాయించి వీవీ ప్యాట్ లెక్కల్లో ఏదైనా తేడావస్తే మిగతా లెక్కింపుల్లో …

Read More »

అందుకే జనాలకు జగన్ అంటే అంత క్రేజ్..!

గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయిన తరువాత రాష్ట్రంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. కృంగి పోకుండా అలుపెరుగని యాత్ర చేపట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల మధ్యనే ఉంటూ.. ప్రజల మన్నలు అందుకున్నారు. ఈ ఐదేండ్ల కాలంలో ప్రతి పేదవాడి కష్టాన్ని తెలుసుకుని ముందుకు సాగారు. ముఖ్యంగా ఎన్నికల ముందు జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ …

Read More »

వైసీపీ గెలిచే ఎంపీ సీట్లు ఇవే..!

అత్యంత ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఏపీ అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇండియా టుడే ఆస‌క్తిక‌ర ఫ‌లితాల‌ను తెలిపింది. ఆ సంస్థ అంచనా ప్రకారం వైసీపీకి లోక్ సభ ఎన్నికలలో 18 స్థానాలలో గెలవబోతోందట. 6 సీట్లలో పోటాపోటీగా పరిస్థితి ఉందట. 1 అర‌కు, 2 విజ‌య‌న‌గ‌రం, 3 తిరుప‌తి, 4 నెల్లూరు, 5 క‌డ‌ప‌, 6 రాజంపేట‌, 7 హిందూపూర్, 8 న‌ర‌స‌రావుపేట‌, 9 న‌ర్సాపురం, 10 …

Read More »

లగడపాటి సర్వేపై టీడీపీ మంత్రి సంచలన వాఖ్యలు

ఏపీ ఎన్నికలపై అనేక రకాల సర్వేలు బయటకు వచ్చి రాజకీయ వర్గాలలో సంచలనంగా మారుతున్నాయి. ఈ సందర్భంలోనే ఏపీ ఆక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా తన సర్వేను బయటపెట్టారు. అయితే లగడపాటి రాజగోపాల్‌ చేసిన సర్వేపై టీడీపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల …

Read More »

ఎగ్జిట్ పోల్స్ విషయంలో చంద్రబాబు కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే

తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై జాతీయ మీడియా సహా ఇతర చానెళ్లు, పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. వైసీపీకి 110-125 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశముందని, టీడీపీకి 54-60 సీట్లు వస్తాయని దాదాపుగా ఇదే సంఖ్యలో అన్ని సర్వేలు వచ్చాయి. అలాగే దాదాపుగా 20 ఎంపీలు వైసీపీకి, ఐదు ఎంపీలు టీడీపీకి వస్తాయని తేలింది. ఈ ఫలితాలు చంద్రబాబుకు దిమ్మతిరిగేలా చేసాయి. ఈ నేపధ్యంలో చంద్రబాబు దీనిపై …

Read More »

టీడీపీ నేతలు సైతం అంగీకరిస్తున్న వాస్తవం.. జగన్ ధాటి తట్టుకోలేకే చంద్రబాబు

ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్‌ చేసే పార్టీల్లో వైఎస్సార్‌సీపీ మొదటి స్థానంలో ఉంటదని స్పష్టమైంది. వైఎస్‌ జగన్‌ నిజాయితీ, నిబద్ధతలకు తగిన ప్రతిఫలం లభించనుంది. 2014 ఓటమి తర్వాత నుంచి జగన్‌ ప్రణాళికాబద్ధంగా గ్రౌండ్‌ వర్క్‌ చేయడం, పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువకావడం వైసీపీ పట్ల ఆదరణ పెరగటానికి కారణాలుగా తెలుస్తున్నాయి. హోదా విషయంలో చంద్రబాబు కప్పదాటు వైఖరి, పార్టీకోసం జగన్‌ అవిశ్రాంత కృషి, పార్టీ పునర్నిర్మాణంతో తీసుకున్న జాగ్రత్తలు …

Read More »

టీడీపీ నేతలే లగడపాటిని పరుగెత్తించి కొట్టే అవకాశం.. మాజీ ఎంపీ కదా పోలీస్ ప్రొటక్షన్ తీసుకోవచ్చు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నేతృత్వంలోని ఎన్డీఏయేతర పార్టీల నేతలు ఈరోజు భేటీ కానున్నారు. ఢిల్లీలోని కాన్ట్సిట్యూషన్‌ క్లబ్‌ లో ఈ సమావేశం జరగనుంది. మొత్తం 21 పార్టీల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఈభేటీ అనంతరం మధ్యాహ్నం 3గంటలకు వీరంతా ఈసీని కలవనున్నారు. వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు తదితర సమస్యలను పరిష్కరించాలని, ఈవీఎంల పనితీరులోని అనుమానాలున్నాయంటూ వీరంతా ఈసీని కోరతున్నారు. అయితే ఏపీలో ఎట్టిపరిస్థితుల్లో చంద్రబాబు గెలిచే పరిస్థితి …

Read More »

కేఏ పాల్ సంచలనమైన ఆరోపణలు…!

మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉండడం తో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలు అయ్యింది. మొన్నటి వరకు గెలుపు మనదే అని ధీమా వ్యక్తం చూసినవారంతా..ప్రజల తీర్పు ఏం ఇచ్చారో అని భయపడుతున్నారు. అయితే ఏపీ ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తనను షాక్‌కు గురి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat