ఏపీలో ఎన్నికల వేళ అధికార టీడీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. టీడీపీ టికెట్పై పోటీ చేయడానికి అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ సీటు కైవసం చేసుకున్న అదాల ప్రభాకర్ ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా కర్నూల్ జిల్లా శ్రీశైలంలో టీడీపీ ప్రకటించిన అభ్యర్థి పోటీ చేసేందుకు సంసిద్ధత చూపడం లేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల శ్రీశైలం నుంచి టీడీపీ …
Read More »దివాకర్ ట్రావెల్స్ లో చీరలు…ఎన్నికలు కోసమే!
ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పుడు అందరి చూపు ప్రజలు పైనే పడింది ఎందుకంటే..ఎన్నికల్లో ఓ అభ్యర్ధి గెలవాలంటే డబ్బులు, చీరలు, మధ్యం ఇలాంటివి ఆశపెట్టి ఓట్లు రాబట్టుకుంటున్నారు. ఇందుకుగాను పోలీసులు కూడా ఎక్కడా ఏ తప్పులు జరగకుండా వాళ్ళు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరిన దివాకర్ ట్రావెల్స్ తూమకుంట చెక్పోస్టు వద్ద రూరల్ పోలీసులు ఆ బస్సు ను తనిఖీ చేసారు. …
Read More »లోకేష్ను ఓడించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది ఎవరో తెలుసా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్మశాలీలను చంద్రబాబు మోసం చేశారని రాష్ట్ర పద్మశాలి సంఘం ఆరోపించింది. పద్మశాలీలు ఎక్కువగా ఉండే మంగళగిరి అసెంబ్లీ సీటును నారా లోకేష్ కబ్జా చేసేందుకు వచ్చారని… కాబట్టి నారా లోకేష్ను ఈ ఎన్నికల్లో ఓడించాలని సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. విజయవాడలోని పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన రాజకీయ అత్యవసర సమావేశంలో సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పద్మశాలీలు ఆ పార్టీ …
Read More »లోకేశ్ మంగళగిరి నుంచే పోటీ చేయడానికి కారణాలివే.. కామెడీ షో చూసేందుకు మాత్రమే జనం వస్తున్నారా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేయించడంలో భారీ స్కెచ్ ఉందట.. ఏపీ మొత్తం తొలగించిన ఓట్లు 25 లక్షల 47వేలు కాగా ఒక్క రాజధాని ప్రాంతం అయిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తొలగించిన ఓట్ల సంఖ్య 6లక్షలు అని సాక్షాత్తూ ఎన్నికల కమీషనే చెబుతోంది. మంగళగిరి నియోజకవర్గం గుంటూరు జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించారు.. …
Read More »దళితులు ఆలోచించుకోవాల్సిన సమయమిదే.. ఆత్మ గౌరవం చంపుకుంటారా.?
ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ఒకే విడతలో ప్రకటించారు. ఇందులో 41 మంది బీసీలకు కేటాయించినట్లు జగన్ వెల్లడించారు. జిల్లాల వారిగా ఉన్నత విద్యావంతులు, డాక్టర్లు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్ లాంటి సర్వీసుల్లో పనిచేసిన వారినే కాకుండా, గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని కూడా అభ్యర్ధులుగా ఎంపిక చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, పలు దఫాలుగా …
Read More »ఎర్రబెల్లితో టచ్లో ఏపీ మంత్రులు…బాబుపై సంచలన వ్యాఖ్యలు
కేవలం తెలంగాణ ప్రభుత్వం గురించి విమర్శలే లక్ష్యంగా పరిపాలనను గాలికి వదిలేసిన ఏపీ సీఎం చంద్రబాబు గురించి ఆ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏపీలోని మంత్రులు, ఇతర టీడీపీ ముఖ్యులు బాబు తీరును ఎలా భావిస్తున్నారు? ఈ విషయంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరంగల్ అర్బన్ హన్మకొండ ప్రెస్క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ…ఏపీ …
Read More »బాబు ఓటమి ఖరారు..కేటీఆర్ సంచలన విశ్లేషణ
టీఆర్ఎస్ పార్టీ యువనేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీలో హోరాహోరీగా సాగుతున్న పోరు గురించి ఆసక్తికర విశ్లేషణ చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో ఏం జరగనుందో చెప్పారు. చంద్రబాబు ఓటమి ఖాయమనే రీతిలో పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ పేర్కొంటూ ఇందుకు తగు కరాణాలను ఆయన వెల్లడించారు. “చంద్రబాబు ఐదేండ్లు సీఎంగా పనిచేశాక తాను చేసింది ఏమిటో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను ఫలానా …
Read More »వైసీపీ జాబితా..జగన్ సృష్టించిన రికార్డ్ ఇదే
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ తరఫున బరిలో దిగబోయే అసెంబ్లీ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. వైసీపీ అధికారం కైవసం చేసుకోవడం తథ్యమని ప్రచారం జరుగుతున్న తరుణంలో గతానికి భిన్నంగా మొత్తం 175 మంది జాబితాను అధినేత జగన్ ఒకేసారి విడుదల చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో జగన్ తీసుకున్న నిర్ణయం పలువురిని ఆకట్టుకుంది. 9 మంది ఆలిండియా సర్వీసుల్లో పనిచేసిన వారుండగా…డాక్టర్లు …
Read More »వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటన
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోక్సభ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది.ఈ రోజు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ నేత ,బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేశ్ లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే అంతకుముందు నిన్న శనివారం రాత్రి పార్టీ తరఫున పోటీ చేసే తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను ఆ …
Read More »వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్ళే..!
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లాలో ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలు విలేకరుల సమావేశంలో పార్టీ తరఫున శాసనసభ, లోక్సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాలను విడుదల …
Read More »