Home / ANDHRAPRADESH (page 595)

ANDHRAPRADESH

మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. అనవసర రాద్దంతం లేనిపోని

ఢిల్లీ వేదికగా హోదాకోసం దీక్షను ప్రారంభిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. అక్కడ కూడా మొత్తం ప్రతీరోజూ చెప్పే ప్రసంగం చెప్పే అందరినీ విసిగించారు. చంద్రబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే ఈరోజు మనందరమూ కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం. ఎప్పుడైతే పాలకులు, పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు, అన్యాయం చేసినప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. …

Read More »

కొద్దిరోజుల్లో టీడీపీ ఖాళీ…బలమైన సీనియర్‌ నాయకుడు వైసీపీలో చేరిక

విశాఖ జిల్లాలోని పెందుర్తి పట్టణంలో బలమైన సీనియర్‌ నాయకుడిగా గుర్తింపు ఉన్న శరగడం చినఅప్పలనాయుడు ఆదివారం వైసీపీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ శరగడంకు కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ఆధ్వర్యంలో శరగడం చిన అప్పలనాయుడుతో పాటు ఆయన తనయుడు డాక్టర్‌ పవన్‌భరత్‌ వైఎస్‌ జగన్‌ కి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై …

Read More »

మరోసారి ఎన్టీఆర్ సిద్ధాంతాల్ని తుంగలో తొక్కిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల సంస్కృతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంట కలిపారని అందుకు గాను ఆయన ప్రజలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఎన్టీ రామారావు సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించేవారని చెప్పారు. అయినా ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించి ఎంతో గౌరవించేవారన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ …

Read More »

దేశ రాజధానిలో ఉన్నది ఏపీ భవనా? లేదా టీడీపీ భవనా?

మన దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్‌ను చూస్తే ఎవరికైనా అది టీడీపీ భవనా అని అనుమానం వస్తుంది.ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేల ధర్మపోరాట దీక్షల పేరుతో కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారు మన సీఎం.నేడు ఇక్కడ దీక్ష చేయనున్నాడు. ఈ సందర్భంగా తెలుగుతమ్ముళ్లు.. అత్యుత్సాహంతో ఏపీ భవన్‌ను మొత్తాన్ని టీడీపీ భవన్ గా మార్చేసారు. భవన్ అంతా పసుపు మయం చేసేసారు.అంతే కాక పసుపు టీషర్ట్‌ల పై చంద్రబాబు ఆర్మీ …

Read More »

పచ్చ పకోడీగాళ్ళారా.. దమ్ముంటే నా దగ్గరికి రండి సమాధానం చెప్తా.

ఈ రోజు ఏపీలోని గుంటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరైన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలోనే మోదీ  ఏపీకి వస్తున్న సందర్భంగా  బీజేపీ నేతలు మోదీకి స్వాగతం పలుకుతూ..నగరంలో కొన్ని చోట్లు హోర్డింగులు, పోస్టర్లు అంటించారు.అయితే ఏపీలో ప్రధాని మోదీ టూర్ ను స్వాగతిస్తున్నట్లుగా వైసీపీ రూపొందించినట్లు గా ఉన్న ఒక పోస్టర్ ను ఏపీ మంత్రి నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ …

Read More »

సుచరితరెడ్డి పాత్రను పోషించడం నాకు సంతోషంగా ఉంది..!!

దివంగత ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ సినిమా విజయయాత్ర వైపు దుసుకుపోతుంది.ఈ క్రమంలోనే యాత్ర సినిమాలో సుచరితా రెడ్డిగా  అనసూయ అద్బుతంగా నటించారు.యాత్ర మూవీలో  తన పాత్రపై  మంచి స్పందన రావడంతో.. ఆమె  తన ఆనందాన్ని అభిమానులతో పంచకున్నారు.‘సుచరితరెడ్డి పాత్రను పోషించడం నాకు సంతోషంగా ఉంది. నాపై చూపిస్తున్న అభిమానానికి ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆ పాత్రను నేను పోషించగలనని …

Read More »

కెసీఆర్ అన్నా మోదీ అన్నాచంద్రబాబుకు వణుకు..!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. “హోదా విషయంలో బిజెపి, కాంగ్రెస్ లు రెండూ ద్రోహం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ మొదటి నుంచి చెబ్తోంది. చంద్రబాబే ప్యాకేజి ముద్దు అన్నాడు. యూటర్న్ తీసుకుని ఇప్పుడు హోదా కావాలంటున్నాడు. దళారీ వ్యవహారాలకు అలవాటు పడిన బాబుకు ఇతరుల నిజాయితీని శంకించడం అలవాటే!”అని అన్నారు. ” తెలంగాణా ఎన్నికల్లో …

Read More »

ఆ విషయంలో చంద్రబాబే సీనియర్..మోదీ

ఏపీలోని గుంటూరులో జరుగుతున్న సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. తన కంటే సీనియర్‌ని అని చెప్పుకునే చంద్రబాబు కేంద్రం ఇచ్చిన నిధులతో చేతల్లో చేసిందేమీ లేదని అన్నారు. ‘నాకంటే సీనియర్‌ని అని చంద్రబాబు  పదేపదే అంటున్నారు . ఆ మాట నిజమే..!! చంద్రబాబు గారు  నాకంటే సీనియరే.. పార్టీ ఫిరాయింపుల్లో మీరే సీనియర్‌. కొత్త కూటములు కట్టడంలో మీరే సీనియర్‌. …

Read More »

దానికోసం 29 సార్లు ఢిల్లీ వెళ్లా…చంద్రబాబు

ప్రధాని మోదీ ఇవాళ ఏపీలోని గుంటూరులో పర్యటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే విజయవాడలో లక్ష నివాస స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మోదీ పర్యటనపై  స్పందించారు.ప్రధాని మోదీ ఆంధ్రకు రావడం వెనుకు పెద్ద కుట్ర వుందని బాబు అన్నారు. తనను తిట్టడానికే మోదీ  ఢిల్లీ నుంచి పని గట్టుకుని మరీ ఇక్కడకు వచ్చారని అన్నారు.అలా వచ్చారు.. నన్ను తిట్టారు.. పారిపోయారు. వాళ్ల ప్రభుత్వం ఏపీకి ఏం చేశారో …

Read More »

పవన్ కి బిగ్ షాక్ ..కీలక నేత రాజీనామా..!!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి బిగ్ షాక్ తగిలింది.జనసేనలో సామాజికన్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఏలూరు పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మత్తే బాబి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ‘నాకు కులం, మతం లేదని పవన్ కల్యాణ్ చెబుతుంటారు. కానీ కమిటీల్లో సమన్యాయం చేయకుండా ఒకే సామాజికవర్గానికి పదవులను కట్టబెట్టారు. ఏలూరు పార్లమెంట్ ప్రధాన కమిటీల్లో ఆరు ప్రధాన పదవులను ఒకే సామాజికవర్గానికి కేటాయించారు. ఇదెక్కడి సామాజిక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat