తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే ఎన్నికల గురించి మీటింగ్ పెట్టారు.. కానీ దాని గురించి కాకుండా ప్రతిపక్షం మీదే తన అక్కసు వెళ్లగక్కడానికే ఆ మీటింగ్ గడిచిపోయిందట. ప్రధాని మోదీకి, కేసీఆర్ కి, జగన్ లు తనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నారట. టీఆర్ఎస్, వైసీపీ కలయికపై వైసీపీ డ్యామేజ్ అయ్యేలా చేయాలని ఆదేశించారట. అంతకంటే ముందే బాబుగారు హరికృష్ణ దగ్గరే కేటీఆర్ తో పొత్తుగురించి చర్చించడం …
Read More »అన్నా క్యాంటీన్లు సక్రమంగా లేక సొంత నిధులతో అన్నం పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు
పేదల ఆకలి తీర్చాలన్న భావనతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సొంత నిధులతో రూ.5లకే భోజనం పథకాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. మొదట వైయస్ఆర్సీపీ మంగళగికి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేయగా ఆ తరువాత హిందూపురం, నగరి, రైల్వే కోడూరులో రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేసారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ పేరుతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హడావుడి చేయటం తప్ప ఎక్కడా సక్రమంగా అన్నా …
Read More »కర్నూల్ జిల్లాలోని ఈ ఎమ్మెల్యే ఎవరో తెలుసా?
ఈటీవీలో ప్రసారమయ్యో జబర్ధస్త్ కామెడి షో తో పరిచయం అయిన హాట్ యాంకర్ అనసూయ తక్కువ కాలంలోనే యాంకర్ గా పలు ఛానల్స్ లో బిజీ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది అనసూయ. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత నటించిన ‘రంగస్థలం’సినిమాలో రంగమ్మత్తగా అనసూయకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో …
Read More »వైసీపీ క్రేజ్ అంటే ఇలాగే ఉంటుంది.. షేర్ చేస్తున్న అభిమానులు
ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య మూడో వన్డే జరుగుతున్న మెల్బోర్న్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. స్టేడియం గ్యాలరీలో వైయస్ఆర్సీపీ అభిమానులు వన్డే మ్యాచ్కు భారీగా తరలివచ్చి పార్టీ జెండా ఊపుతూ కేరింతలు కొట్టారు. జాతీయ మీడియా చానల్స్ కూడా వైయస్ఆర్సీపీ జెండాను ప్రత్యేకంగా చూపించాయి. వైసీపీకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రధానంగా తమ పార్టీకి సంబంధించిన …
Read More »చంద్రన్న వస్తున్నాడు.. హామీలతో ముంచెత్తనున్నాడు.. తస్మాత్ జాగ్రత్త
వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు చెలరేగిపోతాడు.. ఇది పాత సామెత.. ఇప్పుడు మాత్రం వినేవాళ్లు ఏపీ ప్రజలు అయితే చెప్పేవాడు ఖచ్చితంగా చంద్రబాబే అన్న సామెత వినిపిస్తోంది. గతంలో అమరావతిలో ఒకేచోట ఏసీ పెట్టి అమరావతి మొత్తానికి చల్లగాలి సరఫరా చేస్తా అంన్నాడు చంద్రబాబు.. అలాగే విద్యుత్, గ్యాసులాగే ఏసీని కూడా సరఫరా చేస్తాడట ఈ మహా మేధావి.. కేవలం ఒట్టి మాటలతో కోటలు కట్టడం కేవలం చంద్రబాబుకే సాధ్యం..అవ్వని పనులకు …
Read More »బాబు మోసాన్ని బట్టబయలు చేసిన కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అసలు రూపాన్ని మరోమారు బయటపెట్టారు. కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఒంటేరు సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ …
Read More »జనసేన పార్టీలోకి “సిట్టింగ్ ఎమ్మెల్యే”..!
ప్రముఖ సినీ హీరో,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీకి మద్ధతుగా ప్రచారం నిర్వహించారు. కొద్ది రోజుల కిందటనే టీడీపీతో మైత్రీకి కటీప్ చెప్పి రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆ పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈక్రమంలో ఏపీ బీజేపీ పార్టీకి …
Read More »టీడీపీ పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే గుడ్ బై..!
ఏపీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి దిమ్మతిరిగే షాకిచ్చే పనిలో ఉన్నాడు ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగిన సండ్ర వెంకటవీరయ్య ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున బరిలోకి దిగిన పిడమర్తి రవిపై సుమారు ముప్పై వేల …
Read More »జగన్ పై హాత్యయత్నం కేసు నిందితుడు సంచలన నిర్ణయం..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై రాష్ట్రంలోని విశాఖపట్టణం విమానశ్రయంలో కోడికత్తితో శ్రీనివాస్ హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెల్సిందే. వైఎస్ జగన్ మీద జరిగిన ఈ హాత్యయత్నం కేసులో ఏపీ పోలీసులు సరైన రీతిలో విచారణ చేయడం లేదని జగన్ ,వైసీపీ పార్టీ శ్రేణులు ఏపీ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఈ కేసును ఎన్ఐఏకు అప్పజెప్పింది. దీంతో ఎన్ఐఏ గత వారం రోజులుగా ఈ కేసు …
Read More »చంద్రబాబుని చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుంది
నీతి, జాతి లేని మాటలు మాట్లాడే, పూటకో పార్టీతో పొత్తు పెట్టుకునే చంద్రబాబుని చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుంది అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు .ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై ఫైర్ అయ్యారు.ఏపీలో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ ఓడిపోతేనే అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీ టీడీపీ మంత్రులు ఫెడరల్ ఫ్రంట్పై అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని .. ఫెడరల్ …
Read More »