Home / ANDHRAPRADESH (page 701)

ANDHRAPRADESH

వైసీపీ నేత క‌న్న‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ఏపీ ప్ర‌జ‌లు బ్రహ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. చంద్ర‌బాబు స‌ర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అర్జీల రూపంలో జ‌గ‌న్‌కు తెలియ‌జేస్తున్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌మ‌కు పింఛ‌న్‌లు అంద‌డం లేద‌ని వృద్ధులు, త‌మ‌కు రుణాలు మాఫీ చేయ‌లేద‌ని రైతులు, …

Read More »

టీడీపీ నేత‌ల మీద పిచ్చ కోపంతో అరిచేసిన చంద్ర‌బాబు..!

ఇటీవ‌ల కాలంలో మారుతున్న ఏపీ రాజ‌కీయ ప‌రిస్థితుల దృష్ట్యా టీడీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై సీఎం చంద్ర‌బాబు ఒక్క‌సారిగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం చంద్ర‌బాబు త‌న 40 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ఇలా కోపంతో ఊగిపోవ‌డం ఇదే మొద‌టిసార‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌లు సైతం చెబుతున్నారు. ఇంత‌కీ సీఎం చంద్ర‌బాబు అంత‌లా కోపంతో ఊగిపోవ‌డానికి కార‌ణ‌మేమిటి..? దానికి ఎవ‌రు కార‌ణం..? తెర వెనుక రాజ‌కీయాలే …

Read More »

సింహాన్ని చూడలంటే అడవిలో చూడాలి…వైఎస్ జగన్ ని చూడలంటే

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కొవ్వాడ శివారు నుంచి 215వ రోజు పాదయాత్ర జరిగింది. ఆయనతో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రలో భాగంగా …

Read More »

సీఎం కార్యాల‌యంలో ఖ‌త‌ర్నాక్ సినిమా స్టోరీ రివీల్‌..!

టాలీవుడ్ మాస్‌మ‌హారాజ్ ర‌వితే, హాట్‌బ్యూటీ ఇలియానా హీరోహీరోయిన్లుగా న‌టించిన ఖ‌త‌ర్నాక్ చిత్రం గుర్తుందా..? 2006 సంవ‌త్స‌రంలో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది. అయితే, ఆ చిత్రంలో విల‌న్ త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం హీరో ర‌వితేజను లేటు వ‌య‌సులో చ‌దివించేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తాడు. అయితే, ర‌వితేజ‌కు విద్య నేర్పించే గురువుగా క‌మెడియ‌న్ అలీని నియ‌మిస్తాడు ఆ విల‌న్‌. ఇప్పుడు అదేసీన్ ఏపీ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో …

Read More »

వైసీపీ పార్టీ గెలుపు కోసం కర్నూల్ జిల్లాలో కాటసాని ఏం చేస్తున్నాడో తెలుసా

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్రతి అంశాన్ని రాజ‌కీయంగా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ప్రతి రాజ‌కీయ పార్టీ పావులు క‌దుపుతుంది. రాష్ర్టంలో ప్రధానంగా ప్రతిప‌క్షంలో ఉన్న వైసీపీ పార్టీ మరింత పుంజుకుంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో అమలుకాని 600 అపద్దపు హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఎన్నో సార్లు మీడియా ముందు వైసీపీ నేతలు తెలిపారు. దీనికితోడు టీడీపీకి ఎలాంటి ష‌ర‌తుల్లేకుండా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కల్యాణ్ …

Read More »

సీఎం చంద్ర‌బాబుకు కోలుకోలేని షాక్ ఇచ్చిన‌.. ఆనం కొడుకు..!

ఆనం కొడుకు సీఎం చంద్ర‌బాబుకు ఏమ‌ని షాక్ ఇచ్చాడు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు రియాక్ష‌న్ ఏమిటి..? అస‌లు ఆనం కొడుకు, చంద్ర‌బాబు మ‌ధ్య ఏం జ‌రిగింది..? ఈ ప్ర‌భావం నెల్లూరు జిల్లా టీడీపీపై ప‌డ‌నుందా..? ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్‌తో ఆనం రామ నారాయ‌ణ‌రెడ్డి భేటీ నిజ‌మేనా..? ఇలా అనేక ప్ర‌శ్న‌ల‌తో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క‌థ‌నాల‌పై ఆనం కుటుంబం స్పందించింది. కాగా, మంగ‌ళ‌వారం నాడు నెల్లూరు న‌గ‌రం 12వ …

Read More »

నాటు సారా అమ్ముతున్నా టీడీపీ ఎంపీ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రమేష్ కు తెలుగు సక్కగా రాదు..ఇంగ్లీష్ రాదు. నాటు సారా అమ్ముకోని సామాన్యుల ప్రాణాలను తీస్తున్న వ్యక్తి సీఎం రమేష్ . అటువంటి వ్యక్తిని ఎంపీ చేసిన ఘనత టీడీపీ పార్టీది.. గత …

Read More »

పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎస్ శైలజానాద్ క్లారీటీ..!

..కాదు కాదు నిన్న కాక మొన్న వచ్చిన ప్రముఖ సినీమా హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారు అని ఇలా పలు మార్లు సదరు మాజీ మంత్రి పార్టీ మారతారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే.తాజాగా తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. తాజాగా ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని కల్సిన తర్వాత మాజీ మంత్రి ఎస్ శైలజానాద్ మీడియాతో మాట్లాడుతూ …

Read More »

బీజేపీ చేతిలో చంద్రబాబు అక్రమాల చిట్టా..త్వరలోనే బయటకు..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగు తమ్ముళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకోని మూడున్నర లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే గత నాలుగేండ్లుగా చంద్రబాబు ప్రభుత్వం పలు అవినీతి అక్రమాలకు పాల్పడిందని గత ఎన్నికల్లో కల్సి పోటి చేసి …

Read More »

మా నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ఓటు వేయం.. వేయ‌నీయం..!

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నికల్లో త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ఓటు వేయ‌మ‌ని..ఇత‌రుల చేత టీడీపీకి ఓటు వేయ‌నీయ‌మ‌ని అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు తేల్చి చెబుతున్నారు. కాగా, మంగ‌ళ‌వారం ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయ‌కుల కుటుంబాలు వైసీపీ స‌మ‌న్వ‌యక‌ర్త కేతిరెడ్డి వెంక‌ట‌రామ్‌రెడ్డి స‌మ‌క్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేతిరెడ్డి వెంక‌ట‌రామ్‌రెడ్డి టీడీపీ నాయ‌కులను, కార్య‌క‌ర్త‌ల‌ను వైసీపీ కండువాక‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా కేతిరెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat