Home / ANDHRAPRADESH (page 713)

ANDHRAPRADESH

Breaking News-జమిలీ ఎన్నికల నోటిఫికేషన్ తేది ఖరారు..

ప్రస్తుతం దేశమంతటా ఒకటే చర్చ జమిలీ ఎన్నికలు.అందులో భాగంగా నిన్ననే దేశంలో ఉన్న పలు రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో జాతీయ లా కమీషన్ సమావేశమైంది.ఈ సమావేశంలో కొన్ని పార్టీలు ఎంపీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..ఎమ్మెల్యే ఎన్నికలకు మాత్రం నో చెప్పాయి. మరికొన్ని పార్టీలు మాత్రం ఎంపీ,ఎమ్మెల్యే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి.ఈ క్రమంలో జమిలీ ఎన్నికల నోటిఫికేషన్ తేదిలు ఖరారు అయినట్లు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ …

Read More »

కత్తి మహేష్ పై బహిష్కరణ వేటు..!

తెలుగు సినీమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు,దర్శకుడు ,సినీ క్రిటిక్ అయిన కత్తి మహేష్ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెల్సిందే..తాజాగా ఆయన హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న హిందువులకు చెందిన సంఘాలు కత్తి మహేష్ పై పలు విమర్శలు చేశారు.అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో కూకట్ పల్లిలో …

Read More »

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన 72 గంటల్లోనే..??

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర నేటితో 209వ రోజుకు చేరుకోగా ఆదివారంతో 2500 కిలోమీట‌ర్ల మైలురాయి దాటిని విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో రోజు రోజుకు జ‌న ప్ర‌భంజ‌నం పెరుగుతుందే త‌ప్పా.. ఎక్క‌డా త‌గ్గ‌డం …

Read More »

దోచుకోవ‌డంలో వైఎస్ జ‌గ‌న్‌.. పీహెచ్‌డీ చేశారు :టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచ‌లన వ్యాఖ్య‌లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌పై విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దోచుకోవ‌డంలో వైఎస్ జ‌గ‌న్ పీహెచ్‌డీ చేశార‌ని, నాడు కాంగ్రెస్ అధిష్టానానికి, నేడు బీజేపీ అధిష్టానానికి మోక‌రిల్లిన ఘ‌న‌త ఒక్క వైఎస్ జ‌గ‌న్‌కే చెల్లుతుంద‌న్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద జ‌గ‌న్ మోక‌రిల్లితేనే.. త‌న‌పై ఉన్న కేసుల‌న్నీ ఒక్కొక్క‌టిగా మాఫీ అవుతున్నాయ‌ని విమ‌ర్శించారు. …

Read More »

వైఎస్సార్ జయంతి సందర్భంగా జగన్ ఇచ్చిన ఘన నివాళి ఇదే..!!

అప్పటి ఉమ్మడి ఏపీలో అప్పటివరకు దాదాపు తొమ్మిదేళ్ళు నిరంకుశంగా పాలిస్తున్న ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అప్పటి పాలనకు పాదయాత్రతో శరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ..పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి మరల రెండో సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అరవై తొమ్మిదో జయంతి నేడు. మహానేత …

Read More »

రెండే నిమిషాల్లో నీ అంతు చూస్తా-ఎమ్మార్వోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వార్నింగ్ ..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దాడులు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి .ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ అయిన కందికుంట తన వర్గీయులకు ,టీడీపీ వాళ్ళకు ,ఆ పార్టీ సానుభూతి పరులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలంటే ఎమ్మెల్యే చాంద్ భాషాను కలవమని ఎమ్మార్వో సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన కందికుంట దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మార్వో అయిన పీవీ …

Read More »

వైఎస్సార్ పేరు కాదు ..బ్రాండ్-వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ..!

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అరవై తొమ్మిదివ జయంతి వేడుకలు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి .అందులో భాగంగా వైఎస్సార్ జయంతి ని పురష్కరించుకొని ఏపీలో నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన చనిపోయి ఇన్నేళ్ళు అయిన కానీ రెండు రాష్ట్రాల ప్రజలే …

Read More »

అనంత‌పురం జిల్లా వ్యాప్తంగా ఘ‌నంగా వైఎస్ఆర్ జ‌యంతి..!

అనంత‌పురం జిల్లా వ్యాప్తంగా దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 69వ జ‌యంతి ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రిగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైఎస్ఆర్ విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లేసి ఘ‌న నివాళులు అర్పించారు. అనంత‌రం కేక్ క‌ట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా వారు వైఎస్ఆర్ చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా మాజీ ఎంపీ వెంక‌ట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఆశ‌యాల‌ను కొన‌సాగించ‌డం …

Read More »

కృష్ణా టీడీపీలో గందరగోళం ..పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే గుడ్ బై

ఏపీలో కృష్ణా జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరుకుంది .అందులో భాగంగా జిల్లాలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె ఏపీలో కృష్ణా జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరుకుంది .అందులో భాగంగా జిల్లాలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ,తెలుగు యువత నాయకుడు దేవినేని అవినాష్ మధ్య …

Read More »

లోకేష్‌.. నీకు ద‌మ్ముంటే – ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌వాల్‌..!

దొడ్డిదారిన మంత్రివి అయిన నీవు.. మొద‌ట నీ ప‌ద‌వికి రాజీనామా చేసి ఎన్నిక‌ల్లో పోటీ చెయ్‌.. నీ ప్ర‌త్య‌ర్థిగా జ‌న‌సేన త‌రుపున ఒక‌రిని నిల‌బెడ‌తా.. ఎవ‌రు గెలుస్తారో చూద్దాం అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ స‌వాల్ విసిరారు. కాగా, ఇవాళ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు స‌ర్కార్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం చంద్ర‌బాబు దేశంలోనే ఎక్కువ అవినీతి జ‌రుగుతున్న రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను చేశార‌న్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat