ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం తారస్థాయికి చేరడంతో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయిన్నాయి. ప్రధానంగా ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మొదటి నుండే పోరాడుతుందని తేలిపోయింది. ప్రస్తుతం హోదాపై టీడీపీ ప్రభుత్వం గట్టిగా పోరాడుతున్నామని చెబుతున్నా.. నాలుగేళ్లుగా ఆ పార్టీ వేసిన పిల్లిమొగ్గలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక వైసీపీ తొలి నుంచి హోదా కోసం చేస్తున్న పోరాటాలు ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా …
Read More »టీడీపీలో ఇద్దరిపై వేటు..!
ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాలు వాడీ, వేడీగా సాగుతున్నాయి. దీంతో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నువ్వా..? నేనా..? అన్నట్టు రాజకీయ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొననుంది. అయితే, ఇప్పటి వరకు పలు పార్టీల అధినేతలు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి.. రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరిందని, అందుకు సాక్ష్యం చంద్రబాబు నియమించిన జన్మభూమి …
Read More »వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని తీవ్ర విమర్శలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియాతో ఆట్లాడుతూ.. మాస్ ఫాలోయింగ్లో జగన్కు ఏ మాత్రం తీసిపోనని, తాను కనుక పాదయాత్ర చేస్తూ జగన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తరలి వస్తారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ …
Read More »జగన్ వద్దకు ఏడుస్తూ వచ్చిన వృద్ధురాలు..! ఏం చెప్పిందో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. అంతేకాకుండా, చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అర్జీల రూపంలో వారి సమస్యలను జగన్కు తెలుపుకుంటున్నారు. …
Read More »వైఎస్ జగన్ను కలిసిన రాథాకృష్ణ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించినప్పట్నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్పై ప్రజల్లో అభిమానం పరవళ్లు తొక్కుతూనే ఉంది. పాదయాత్రలో భాగంగా జగన్ వెంట మేము సైతం అంటూ ప్రజలు అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ అవినీతి, చేస్తున్న దోపిడీని ప్రతీ ఒక్కరికి తెలిపేందుకు వైసీపీ నిర్వహించే సభలకు …
Read More »లక్ష కోట్లను దోచుకున్న వ్యక్తి జగన్ -మంత్రి పుల్లారావు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ నేత ,మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్ల ప్రజాసోమ్మును దోచుకున్నారు . see also:టీడీపీ పాలనపై పాట పాడి దుమ్ము దులిపిన ఓ చిన్నారి ..! అవినీతి కేరాఫ్ అడ్రస్ వైఎస్ ఫ్యామిలీ అని ఆయన నిప్పులు చెరిగారు …
Read More »టీడీపీ పాలనపై పాట పాడి దుమ్ము దులిపిన ఓ చిన్నారి ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్వర్యంలో గత నాలుగేళ్ళుగా విభజన చట్టంలో హామీలను నెరవేర్చకుండా ..ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ఇవ్వకుండా ఐదున్నర కోట్ల ఆంధ్రులకు ద్రోహం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా అనంతపురం జిల్లా కేంద్రంలో చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఒక చిన్నారి తన పాటతో ఆకట్టుకుంది. see also:లక్ష కోట్లను దోచుకున్న వ్యక్తి జగన్ -మంత్రి పుల్లారావు ..! వైసీపీ అsధినేత …
Read More »అతి త్వరలో చంద్రబాబు అసలు స్వరూపం బయటపెడతాం..కేంద్రమంత్రి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ వైపు ప్యాకేజీలు తీసుకుంటూనే మరోవైపు ప్రత్యేక హోదా అంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మంగళవారం మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.12 వేల కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు వచ్చాయని రాష్ట్రమే ఒప్పుకుందన్నారు. మే 30న రాష్ట్రం రాసిన లేఖపై టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇక్కడ దొంగ దీక్షలు చేస్తూనే నిధులు తెచ్చుకుంటున్నారని …
Read More »తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ అరాచకాన్ని బట్టబయలు చేసిన టీడీపీ నేతలు
టీడీపీకి గుడ్బై చెప్పిన తాడిపత్రి నేతలు జగ్గీ బ్రదర్స్(బొమ్మిరెడ్డి జగదీశ్వర్రెడ్డి, జయచంద్రారెడ్డిలు) మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ నుంచి తమకు ప్రాణ హాని ఉందని వారంటున్నారు. ‘తాడిపత్రిలో అరాచకం రాజ్యమేలుతోంది. జేసీ బ్రదర్స్ రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. నిరూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. see also:పవన్ కల్యాణ్పై నేనే గెలుస్తా..ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు దౌర్జన్యాలు, అక్రమాలకు తెగబడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. వాళ్ల …
Read More »పవన్ కల్యాణ్పై నేనే గెలుస్తా..ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పవన్ పోటీ చేసినా.. తానే నెగ్గి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ పవన్ కళ్యాణ్ ఏలూరు నుంచి పోటీ చేసినా ఫర్వాలేదు. ఖచ్ఛితంగా నేనే గెలుస్తా. టీడీపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పవన్ తన విలువ కోల్పోతున్నారు’ అని …
Read More »