టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ మళ్లీ నోరు జారారు. అయితే, ఒక సారి నోరు జారితే పొరపాటు అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో టంగ్ స్లిప్ అయితే ఫీల్డ్కు కొత్త అనుకోవచ్చు. ప్రతీ సారి నోరు జారితే.. అలా మాట్లాడే వారిలో మేటర్ లేదని తేల్చేయొచ్చు. ఇప్పుడు ఏపీ మంత్రి నారా లోకేష్ పరిస్థితి అలానే ఉంది. ఇటీవల కాలంలో …
Read More »జగన్ జస్ట్ మిస్ – సెల్ఫీ కోసమని వచ్చిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా, ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ పాదయాత్రకు రోజు.. రోజుకు జనం పెరుగుతున్నారే తప్ప.. తగ్గడం లేదు. అశేష జన సందోహం నడుమ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చంద్రబాబు సర్కార్ అవినీతిని, ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరుగుతన్న …
Read More »వైఎస్ జగన్ కాళ్ళు చూసి ఒక్కసారిగా అవాక్కైయిన..జాతీయ పత్రిక జర్నలిస్ట్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 200వ రోజుకు చేరుకుంది. కోర్టు విచారణ నేపథ్యంలో శుక్రవారాలు మినహా మిగితా వారాల్లో ఆయన తన పాదయాత్రను నిర్వీరామంగా కొనసాగిస్తున్నారు. అయితే జగన్ పాదయాత్ర దెబ్బకి ఆయన కాళ్ళు పూర్తిగా బొబ్బలు కట్టాయి. ఎండని సైతం లెక్క …
Read More »జనసేన శ్రేణులకు మరో షాకింగ్ న్యూస్..!
అమరావతిలో గృహ ప్రవేశం చేసిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్కు కడప నుంచి బిగ్ షాక్..! అవునాజజ..? నిజమేనా..? కొత్తగా గృహ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్కు కడప నుంచి బిగ్ షాక్ తగలమేమిటి..? ఇంతకీ అసలేం జరిగింది..? తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే మరీ. see also:పత్తికొండ నియోజక వర్గంలో దూసుకుపోతున్న.. రాష్ట్రంలోనే తొలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి..! అవును, నిజమే. పవన్ కళ్యాణ్ …
Read More »పత్తికొండ నియోజక వర్గంలో దూసుకుపోతున్న.. రాష్ట్రంలోనే తొలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి..!
వచ్చే ఎన్నికల్లో పత్తికొండ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవి బరిలో నిలువనున్నాసంగతి తెలిసిందే. రాష్ట్రంలోనే తొలి అభ్యర్థిగా శ్రీదేవి ఎంపిక జరిగింది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే అభ్యర్థిని ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ వేడికి తెర లేచింది. వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో బాగంగా పత్తికొండ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవిని పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటించారు. see also:జనసేన శ్రేణులకు మరో షాకింగ్ న్యూస్..! చెరుకులపాడు నారాయణరెడ్డికి ఎంత …
Read More »వైఎస్ఆర్ బయోపిక్ కోసం ప్రభాస్ ఏం చేస్తున్నారంటే..!!
దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ” యాత్ర ” పేరుతో మహి వి. రాఘవ్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న విషయం విదితమే .ఈ క్రమంలోనే గతకొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ మహానగరంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు ఆనందో బ్రహ్మ’ ఫేమ్ విజయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. . ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటిస్తుండగా, ఆశ్రిత వేముగండి(‘బాహుబలి’లో …
Read More »ఇప్పటి వరకు జగన్కు జై కొట్టిన.. టాలీవుడ్ ప్రముఖులు వీరే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభమై కడప జిల్లా మొదలుకొని.. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, జగన్ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్కు బ్రహ్మ రథం పడుతున్నారు. జగన్పై పూల వర్షం కురిపిస్తున్నారు. కాబోయే సీఎం …
Read More »టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలోకి సీనియర్ నేత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యర్రా నారాయణస్వామి కుమారుడు నవీన్ వైసీపీలో చేరనున్నారు. వైసీపీ నేత, ఉండి ఎమ్మెల్యే సర్రాజు ఆయనతో జరిపిన మంతనాలు సఫలీకృతమయ్యాయి. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని… వైసీపీలోకి రావాలంటూ సర్రాజు ఆహ్వానించడంతో… నవీన్ అంగీకరించారు. త్వరలోనే పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వాస్తవానికి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నారాయణస్వామి రాజకీయ జీవితం గడుపుతున్నారు. see also:మొన్న వైఎస్ జగన్ …
Read More »పవన్ కళ్యాణ్ అభిమానులు మర్యాద తెలియదని అజ్ఞానులు ..రేణూ దేశాయ్ సంచలన వాఖ్యలు
పవన్ అభిమానుల కామెంట్లను తట్టుకోలేక ట్విటర్ నుంచి వెళ్ళిపోయిన నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ను పవన్ ఫ్యాన్స్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ, ఉచిత సలహాలు ఇస్తూ వేధించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణూ దేశాయ్ మరోమారు పవన్ ఫ్యాన్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో వివాహం నేపథ్యంలో ఆమెను ఉద్దేశిస్తూ పలువురు పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేయటంపై ఆమె మండిపడ్డారు. see also:ఆ నటికి …
Read More »మొన్న వైఎస్ జగన్ దెబ్బకు..నిన్న అడ్డంగా దొరికిన వీడియో దెబ్బకు..మురళి మోహన్ ఔట్
ఏపీలో టీడీపీ నేతలు చేసే పనికి తలపట్టుకుంటున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ర్ట వ్యాప్తంగా ఎక్కడ చూసిన తెలుగు తమ్ముళ్లు హత్యలు, అత్యచారాలు, భూకబ్జాలు, రౌడియిజం చేస్తూ అడ్డంగా ఆడియో..వీడియోల్లో దొరుకుతున్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై ఆనాడు జరిగిన దాడిని ఏపీ శాసనసభలో ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గళమెత్తారు. see also:ఐదు కేజీల బరువు తగ్గాలనుకుంటున్నాను.. రేపట్నుంచి దీక్ష చేస్తా : టీడీపీ ఎంపీ మురళీ మోహన్ ఆరోజు …
Read More »