Home / ANDHRAPRADESH (page 700)

ANDHRAPRADESH

అధికార పార్టీ నేతకి చెందిన హోటల్లో ప్రముఖ యాంకర్లతో అర్ధరాత్రి..!

ఏపీలో రాజధాని ప్రాంతానికి దగ్గరలో విజయవాడనగరంలోని భవానీపురంలో ఉన్న అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతకు చెందిన ఒక ప్రముఖ హోటల్‌పై బుధవారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఆ హోటల్లో మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్‌ చేసి.. ఐదుగురు ప్రముఖ తెలుగు యాంకర్లుగా పని చేస్తున్న మహిళలు, 50మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన సదరు నేత ముఖ్య అనుచరుడి …

Read More »

జ‌గ‌న్ చెప్పిన ఘ‌ట‌న‌ను వింటే.. క‌ళ్లు చెమ‌ర్చుతాయి..!

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రు జ‌గ‌న్‌ను ప్ర‌త్య‌క్షంగా క‌లుసుకుని వారి స‌మ‌స్య‌ల‌ను తెలుకుంటున్నారు. మ‌రికొంద‌రు చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకు షాకిచ్చిన మరో టీడీపీ ఎంపీ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో ఎంపీ షాకిచ్చారు.ఇప్పటికే తన డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల ఇరవై ఐదో తారిఖున టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తాను అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అల్టీమేటం జారీచేసిన సంగతి తెల్సిందే.ఇది మరిచిపొకముందే మరో టీడీపీ ఎంపీ ఆయన బాటలో నడిచారు.నిన్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రప్రభుత్వం మీద టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో …

Read More »

ఈ నెల 25న టీడీపీకి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా..!

ఏపీ అధికారక టీడీపీ పార్టీకి చెందిన నేత,అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు గురువారం నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు హజరు కావడంలేదని తేల్చి చెప్పారు..తాజాగా ఆయన గురించి ఒక వార్త జిల్లా టీడీపీ వర్గాల్ హాల్ చల్ చేస్తుంది. ఈ వార్తల సారాంశం ఏమిటంటే జిల్లాలోని గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా టీడీపీలో చేరబోతున్నారు. ఆయన టీడీపీ …

Read More »

చంద్ర‌బాబు చేసిన మ‌రో త‌ప్పును.. బ్ర‌హ్మాస్ర్తంగా మార్చుకున్న జ‌గ‌న్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేసిన త‌ప్పును రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌వైఎస్ జ‌గ‌న్ బ్ర‌హ్మాస్త్రంగా మార్చుకున్నారు. మ‌రి చంద్ర‌బాబు నాయుడు చేసిన ఆ త‌ప్పేంటి..? దీని వ‌ల్ల వైసీపీకి వ‌చ్చే లాభ‌మేంటి..? 2019 ఎన్నిక‌ల్లో భాగంగా జ‌గ‌న్ ఈ బ్ర‌హ్మాస్ర్తాన్ని ప్ర‌యోగిస్తారా..? మ‌రి జ‌గ‌న్ వేసే ఈ ప్లాన్‌తో టీడీపీ ఎలాంటి ప‌రిణామాల‌ను ఎదుర్కోనుంది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నాన్ని …

Read More »

జ‌గ‌న్‌ను తిట్టిన కొద్ది స‌మ‌యంలోనే.. ఆ టీడీపీ ఎమ్మెల్యే ప‌రిస్థితి ఇంత దారుణ‌మా..?

ఎన్టీఆర్ వెంట ఉన్న ప్ర‌తీ ఒక్క‌రిని చంపిన నేర‌స్తుడు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణ‌మనాయుడు జ్వ‌రంతో మ‌ర‌ణించ‌లేదు.. సీఎం చంద్ర‌బాబు పెట్టిన టార్చ‌ర్‌ను భ‌రించ‌లేకనే ఆయ‌న క‌న్నుమూశారు. అంత‌కు ముందు చాలా మంది ఎన్టీఆర్ అనుచ‌రులను.. చంద్ర‌బాబు అధికారంలో లేని స‌మ‌యంలో.. టీడీపీపై సానుభూతి పొంది అధికారం చేప‌ట్టాల‌నే దుర‌హంకారంతో చాలా మందిని చంద్ర‌బాబు చంపేశాడు అంటూ ఇటీవ‌ల …

Read More »

చంద్ర‌బాబుకు మరో భారీ షాక్‌.. వైసీపీలో చేరుతున్న‌ట్టు తేల్చేశాడు..!

తెలుగుదేశం పార్టీలో త‌న‌కు ప్రాధాన్య‌త ల‌భించ‌డం లేద‌ని మాజీ మంత్రి ఆనం రామ నారాయ‌ణ‌రెడ్డి, ఆయ‌న కుటుంబం ఎప్ప‌ట్నుంచో చెబుతున్న విష‌యం తెలిసిందే. ఆ పార్టీ నేత‌ల నుంచి, కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు రాజ‌కీయంగా ఆనం కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని, ఆ ఆవేద‌న త‌ట్టుకోలేక‌నే ఇటీవ‌ల ఆనం వివేకానంద‌రెడ్డి మృతి చెందాడంటూ ప‌లు సోష‌ల్ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించాయి. మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, దివంగ‌త ఎమ్మెల్యే ఆనం …

Read More »

జ‌న‌సేన ఛాన‌ల్..ప‌వ‌న్ ఆశ్చ‌ర్య‌కర ప్ర‌క‌ట‌న‌

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖాతాలో ఓ టీవీ చాన‌ల్ చేరిందనే విష‌యం రుజువు అయింది. కొద్దికాలంగా చ‌ర్చ‌ల‌కు ప‌రిమితం అయిన ఇటీవ‌లే అవును అనే రీతిలో ముగింపున‌కు వ‌చ్చిన 99 టీవీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ద‌ని తేలింది. స‌వ్యంగా ప‌వ‌న్ మ‌న చాన‌లే అని ప్ర‌క‌టించ‌డంతో జ‌న‌సేనాని చేతికి ఓ మీడియా సంస్థ వ‌చ్చిన విష‌యం రూడీ అయింది. గ‌తంలోనే 99 టీవీ చాన‌ల్‌ను కొనుగోలు చేసేందుకు పవ‌న్ …

Read More »

అమెరికాలోని టెకీల కోసం ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి గ‌లం

అమెరికాలో నివసిస్తున్న భార‌తీయ ఉద్యోగుల కోసం  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి గ‌లం విప్పారు. ప్ర‌వాస భారతీయులకు సామాజిక భద్రత కల్పన కోసం ఏం చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాలపై అమెరికాలో పని చేస్తూ సోషల్‌ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్‌ కింద ఏటా బిలియన్‌ డాలర్లు చెల్లిస్తున్నప్పటికీ వారు సోషల్‌ సెక్యూరిటీ ప్రయోజనాలు పొందడానికి అనర్హులవుతున్న విషయం వాస్తవం కాదా, ఈ వివక్షను సరిదిద్దడానికి ప్రభుత్వం …

Read More »

బుట్టా రేణుకను అక్కడికి ఎందుకు పిలిచారు..వైఎస్ జగన్ షాకింగ్ కామెంట్స్

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కొవ్వాడ శివారు నుంచి 215వ రోజు పాదయాత్ర జరిగింది. జగన్ తో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat