Home / ANDHRAPRADESH (page 729)

ANDHRAPRADESH

రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటి చేస్తా..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ ఆధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడ్ని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా చేసిన సంగతి తెల్సిందే.అయితే ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ తో చిట్ చాట్ చేసిన నారా లోకేశ్ నాయుడు పలు విషయాల గురించి స్పందించారు. see also:వైఎస్‌ జగన్‌ అంటే ఎనలేని అభిమానం..జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఆయన సదరు ఛానెల్ తో మాట్లాడుతూ …

Read More »

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం…!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.ఇటివల వైసీపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీవీ సత్యనారయణ,కమ్మిల కన్నపరాజు లను నియోజకవర్గాల సమన్వయ కర్తలుగా నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. see also: ఈ క్రమంలో విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గాన్ని ఇస్తామని హమీతో పార్టీలో చేర్చుకున్న ఎంవీవీ సత్యనారాయణను విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించింది.అంతే కాకుండా ఉత్తర నియోజకవర్గ …

Read More »

చంద్ర‌బాబు స‌హా.. ఎల్లో బ్యాచ్‌కు చుక్క‌లు చూపించింది..!

ఏపీలోని చంద్ర‌బాబు స‌ర్కార్‌పై, అలాగే, టీడీపీ ప్ర‌భుత్వానికి వంత పాడుతున్న ఎల్లో మీడియాపై గ‌డ్డం ఉమా అనే మ‌హిళ త‌న‌దైన శైలిలో స్పందించింది. అయితే, ఇటీవ‌ల కాలంలో టీడీపీ నేత‌లు వైసీపీపై లేనిపోని ఆరోప‌ణ‌ల‌తో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అందులో మొద‌టిగా.. బీజేపీతో వైసీపీ పొత్తు కుదుర్చుకుందని, అందులో భాగంగానే ప్ర‌ధాని మోడీని సైతం జ‌గ‌న్ ఏమీ అన‌డం లేద‌ని సీఎం చంద్ర‌బాబు నుంచి టీడీపీ నాయ‌కుల వ‌ర‌కు …

Read More »

చంద్ర‌బాబు.. జ‌గ‌న్ ఫాలోవ‌ర్ – తేల్చి చెప్పిన ప్రొ.నాగేశ్వ‌ర‌రావు..!

ఎవ‌రైతో రాజ‌కీయాల్లో ఎజెండా సెట్ చేస్తారో.. చివ‌ర‌కు వారే లాభ‌ప‌డ‌తారు. ఈ అంశాన్నే ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్రొ.నాగేశ్వ‌ర‌రావు స్ప‌ష్టం చేశారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌ల‌ను కూడా ప్రొ.నాగేశ్వ‌ర‌రావు చెప్పారు. అవేమిటంటే.. 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో జ‌రిగిన అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. బీజేపీ త‌రుపున ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఉన్న మోడీ ఎజెండా సృష్టిస్తూ వ‌స్తే.. ప్ర‌త్య‌ర్థులు ఆ ఎజెండాపై స్పందిస్తూ జ‌నాల్లోకి తీసుకెళ్లార‌న్నారు. అలాగే, తెలంగాణ‌లో సీఎం …

Read More »

ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్‌ ఘన విజయం

ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా ‘సాక్షి’ సిటీ బ్యూరో చీఫ్‌ శ్రీగిరి విజయకుమార్‌రెడ్డి ఘన విజయం సాధిం చారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఎన్నికల్లో 393 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అధ్యక్ష పదవికి మొత్తం 1,094 ఓట్లు పోల్‌ కాగా విజయకుమార్‌ రెడ్డికి 643 ఓట్లు, వై.బాలరామ్‌కు 254, షరీఫ్‌కు 160 ఓట్లు లభించాయి. ప్రధాన కార్యదర్శిగా డి. రాజమౌళిచారి 69 ఓట్ల తేడాతో పీవీ శ్రీనివాస్‌ రావుపై విజయం సాధించారు. …

Read More »

ఆందోళనకరంగా సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి..!

ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ తో గత ఆరు రోజులుగా అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత,రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జిల్లా జెడ్పీ కార్యాలయం ప్రాంగణంలో ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే. see also:ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్‌ ఘన విజయం సీఎం రమేష్ చేపట్టిన ఈ దీక్షకు పార్టీ కార్యకర్తలు,నేతలు ,ఎమ్మెల్యేలు ,మంత్రులు భారీగా తరలివస్తున్నారు.ఈ క్రమంలో …

Read More »

వైసీపీలో చేరనున్న మాజీ సీఎం ప్రియ శిష్యుడు..!

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి.ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ నేత కొణిజేటి రోశయ్యకు అత్యంత ప్రియ శిష్యుడు..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకమైన అనుచరుడుగా పని చేసిన ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరనున్నారు. see also:ఏపీ రాజ‌కీయ పార్టీల భ‌విష్య‌త్ తేల్చేసిన గూగుల్ స‌ర్వే..! ఈ క్రమంలో ఇప్పటికే …

Read More »

ఏపీ రాజ‌కీయ పార్టీల భ‌విష్య‌త్ తేల్చేసిన గూగుల్ స‌ర్వే..!

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. ఏ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో చూసినా ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న ముగింపు గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో ఏపీలోని అన్ని పార్టీల ప్ర‌ధాన నేత‌లు ఇప్ప‌ట్నుంచే ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. see also:జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో.. 2019లో వార్ వ‌న్ సైడ్‌..! అందులో మొద‌ట‌గా ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా …

Read More »

వైఎస్‌ జగన్‌ 199వ రోజు పాదయాత్ర..!

ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది . జగన్‌ 199వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం పాశర్లపూడి బాడవ నుంచి ప్రారంభించారు. see also:టీడీపీ సీనియర్ నాయకుడి బాగోతాన్ని బయటపెట్టిన..” టీడీపీ మహిళా సర్పంచ్‌ “ అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలంలోని బోడసకుర్రు మీదుగా దేవరలంక క్రాస్‌ చేరుకుని, అక్కడ …

Read More »

టీడీపీ సీనియర్ నాయకుడి బాగోతాన్ని బయటపెట్టిన..” టీడీపీ మహిళా సర్పంచ్‌ “

ఏపీలో మహిళలపై వేధింపులు రోజురోజుకి ఎక్కువై పోతున్నాయి.తాజాగా ప్రస్తుత అధికార టీడీపీ సీనియర్ నేత,కృష్ణా జిల్లా తెలుగు యువత నాయకుడుగా పనిచేస్తున్న యతేంద్ర..గత ఏడాది నుండి తనను శారీరకంగా,మానసికంగా హింసిస్తూ గాయపరుస్తున్నాడని తేలప్రోలు టీడీపీ మహిళా సర్పంచ్‌ హరిణి రాష్ట్రంలోని గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే..ఏ మాత్రం పట్టించుకోవడం లేదని..తన ఒంటిపై గాయాలున్న ఫొటోలను ఫేస్‌ బుక్‌లో పోస్ట్‌ చేసి తన ఆవేదన వ్యక్తం చేసింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat