Home / ANDHRAPRADESH (page 737)

ANDHRAPRADESH

సంచలన వాఖ్యలు చేసిన పురందేశ్వరి..!!

బీజేపీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ..రానున్న ఎన్నికల్లోవైసీపీతో బీజేపీ పొత్తు ఉంటుందనే వార్తలను ఆమె ఖండించారు. …జగన్, పవన్ తో బీజేపీ కలిసి పనిచేస్తుందనడం అవాస్తవమని తేల్చి చెప్పారు . రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకే దిగుతుందని ఆమె స్పష్టం చేశారు. నిన్నడిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేవనెత్తిన అన్ని అంశాలకు కేంద్రం …

Read More »

నోర్మూసుకొని వెళ్ళండి ..లేకపోతే తాట తీస్తా ..ఏపీ సీఎం దాదాగిరి ..!

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన అధికార మదాన్ని చూపించారు .గతంలో కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను వేసిన రోడ్ల మీద తిరుగుతారు .నేను ఇచ్చే పెన్షన్ తీసుకుంటారు .నేను అమలు చేసే పథకాలను తీసుకుంటారు కానీ నాకు ఓట్లు వేయరా ..వేస్తారు ..ఎందుకు వేయరు .. …

Read More »

జ‌గ‌న్ చేసిన ప‌నికి.. పీ.గ‌న్న‌వ‌రం ప్ర‌జ‌లు ఫిదా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేపట్టిన ప్ర‌జ‌ల సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు పూల వ‌ర్షం కురిపిస్తున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, ఇవాళ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను తూర్పు గోదావ‌రి జిల్లా పీ.గ‌న్న‌వ‌రంలో కొన‌సాగించారు. see also:కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు …

Read More »

కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు విఫలం..రేపటి నుంచి రాష్ట్రవ్యాప్త బంద్‌

ఏపీ డిప్యూటి సీయం కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. క్షురకుల డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరిపిన హమీయిస్తానని డిప్యూటీ సీఎం​ చెప్పడంతో నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈలోగా ఆలయాల్లో సమ్మె విరమించాలని క్షురకులను ఆయన కోరగా, సీఎం తమ డిమాండ్లను ఆమోదించే వరకు ఆందోళన కొనసాగిస్తామని నాయీ బ్రాహ్మణులు స్పష్టం చేశారు. మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే దేవినేని …

Read More »

టీడీపీకి ప్రస్తుత మంత్రి గుడ్ బై-తేల్చేసిన బాబు ఆస్థాన మీడియా ..!

ఆయన ఏపీ ప్రస్తుత అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత ..ఆయన పొలిటికల్ ఎంట్రీ టీడీపీ నుండే..సరిగ్గా పంతోమ్మిదేళ్ళ కిందట టీడీపీలో చేరిన ఆయన 1999లో జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు.ఆ తర్వాత ఐదేండ్లకు అంటే 2004లో జరిగిన ఎన్నికల్లో చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి అదే పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు ..ఆ తర్వాత ఐదేండ్లకు అంటే 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన …

Read More »

గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌ల ఓట్లు ఏ పార్టీకి.. ఎలా..??

గోదావ‌రి జిల్లాల్లో ప్రాబ‌ల్య‌ వ‌ర్గాలైన తెలుగుదేశం పార్టీకి దూర‌మ‌వుతున్నారా..? జ‌న‌సేన మ‌ద్ద‌తు వ‌ల్లే గ‌త ఎన్నిక‌ల్లో కాపుల ఓట్ల‌ను టీడీపీ ద‌క్కించుకో గ‌లిగిందా..? ఇప్పుడు జ‌న‌సేన దూర‌మ‌వ‌డంతో కాపులు కూడా టీడీపీని వ్య‌తిరేకిస్తున్నారా..? కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అన్న హామీని నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో ఆ సామాజిక‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో తెలుగుదేశం పై అసంతృప్తి పెరుగుతోందా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవుననే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. see also:టీడీపీకి ప్రస్తుత మంత్రి గుడ్ బై-తేల్చేసిన బాబు …

Read More »

 వ‌చ్చే నెల 8వ తేదీన వైసీపీలోకి మాజీ మంత్రి కొండ్రు ముర‌ళి ..!

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ టీడీపీకి కొన్ని షాక్ లు తగులుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. తన పార్టీ అధికారంలోకి వచ్చినా భయంతో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సైతం తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే తన తండ్రికి అండగా ఉండి, వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగి ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉండిపోయిన సీనియర్లంతా ఇప్పుడు ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌కు పోలీసులు సైతం గులామ్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌ల ఆద‌రాభిమానుల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ మాత్రం వారికి భ‌రోసాను క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. see …

Read More »

RG ఫ్లాష్ టీం సర్వేపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ క్లారిటీ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు సంబంధించిన ఆర్జీ ఫ్లాష్ టీం ఒక సర్వే చేసింది. see also:వైఎస్ఆర్ కోసం తూర్పుగోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు..!! ఆ సర్వేలో అధికార టీడీపీ పార్టీకి నూట పది స్థానాలు వస్తాయి.ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన …

Read More »

వైఎస్ఆర్ కోసం తూర్పుగోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు..!!

తెలుగు రాజ‌కీయ చ‌రిత్ర‌లో ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయిన వ్య‌క్తులు ఇద్ద‌రనే చెప్పుకోవాలి. వారిలో ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చి లీడ‌ర్‌గా ఎదిగితే వైఎస్ఆర్ మాత్రం లీడ‌ర్‌గా వ‌చ్చి హీరోగా ఎదిగారు. ఒక ముఖ్య‌మంత్రిని కోట్లాది మంది ప్ర‌జ‌లు ఆప్తుడిగా భావించిన ఘ‌న‌త ఎవ‌రికైనా ద‌క్కిందా..? అంటే అది ఒక్క వైఎస్ఆర్‌కే. నిజ‌మైన నాయ‌కులు ఓట్ల నుంచి కాదు.. జనం గుండెల్లోనుంచి పుడ‌తాడ‌ని చెప్ప‌డానికి నిలువుట‌ద్దం వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. అచ్చ తెలుగు పంచెక‌ట్టు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat