ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేసిన సంగతి తెల్సిందే .తన రాజీనామా లేఖను ఈ రోజు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పంపారు .అంతే కాకుండా తన రాజీనామా లేఖను తక్షణమే ఆమోదించాలని కూడా ఈ సందర్భంగా పరకాల చంద్రబాబు నాయుడ్ని కోరారు .అయితే గత నాలుగు ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ …
Read More »జగన్ కోసం తూ.గో.జి. డప్పు కళాకారులు ఏం చేశారో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా.. ఆ ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్పై పూల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారిలో …
Read More »ప్రోటో కాల్ కూడా తెలియని నీవు.. మంత్రివా..??
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు , ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ నోటి జారుడుతనం గురించి అందరికీ తెలిసిన విషయమే. నారా లోకేష్ ఏ సభలో పాల్గొన్నా.. ఆ సభకు అన్ని మీడియా ప్రతినిధులందరూ తప్పక హాజరవుతారు. ఎందుకంటే..? నారా లో కేష్ ఎప్పుడు నోరుజారుతాడా..! అన్నదానిపైనే కాన్సట్రేషన్ చేసేందుకన్నమాట. see also:చంద్రబాబు నాయుడు పై.. వైఎస్ జగన్ సంచలనమైన ట్విట్ అందులో భాగంగానే వర్ధంతిని జయంతి, జయంతిని వర్ధంతి …
Read More »చంద్రబాబు నాయుడు పై.. వైఎస్ జగన్ సంచలనమైన ట్విట్
కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం గూండాయిజం ప్రదర్శించారు. అయ్యా..! అంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కాఠిన్యం చూపారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై అడ్డగోలుగా నోరు పారేసుకున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ట్విటర్లో స్పందించారు. pic.twitter.com/eM3Ye6dxao — YS Jagan Mohan Reddy (@ysjagan) June 19, …
Read More »జగన్పై ఆరోపణలు…పదవికి పరకాల గుడ్ బై
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరకాల పంపించారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త అయిన పరకాల ప్రభాకర్ను ప్రభుత్వంలో కొనసాగిస్తూ…తమపై బీజేపీతో దోస్తీ విషయంలో చంద్రబాబు విమర్శలు చేయడం ఏంటని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్పై నెపం వేస్తూ పరకాల రాజీనామా …
Read More »జలీల్ఖాన్ను మించిన కామెడీ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ
టీడీపీ నేతలు ఒకరిని మించి మరొకరు కామెడీలు చేయడంలో పోటీ పడుతున్నారని అంటున్నారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడైన మంత్రి లోకేష్ను చేసిన కామెంట్లే..అదే పార్టీలో ఉన్న `బీకాం ఫిజిక్స్` బ్రాండ్ అంబాసిడర్ జలీల్ఖాన్ను మించిపోయేలా ఉన్నాయనకుంటే..తాజాగా టీడీపీకి చెందిన ఓ నాయకుడి మాటలు ఇంతకుమించి ఉన్నాయంటున్నారు. ఆయన టీడీపీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ వీవీ చౌదరి. see also:జగన్పై ఆరోపణలు…పదవికి పరకాల గుడ్ …
Read More »ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయం.. మాజీ ఎంపీ సంచలన వాఖ్యలు
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయం.. మాజీ ఎంపీ సంచలన వాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అభిప్రాయపడ్డారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ విజయం సాధిస్తుందని ఇటీవల ఓ ఛానల్లో వచ్చిన సర్వేపై ఆయన స్పందిస్తూ పై విధంగా …
Read More »వైఎస్ జగన్ 193వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 193వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం పి.గన్నవరం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి లంకల గన్నవరం, మండెపులంక, కందలపాలెం మీదుగా నాగుల్లంక వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. వైఎస్ జగన్ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. …
Read More »జగనన్నా.. సాయం చేయండి..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యత్ర తూర్పు గోదావరి జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, జగన్ పాదయాత్ర ఇప్పటి వరకు ఏపీలోని పది జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఇవాళ 193వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. పీ.గన్నవరం మీదుగా ప్రారంభమై లంకల గన్నవరం నుంచి మండెపులంక, కందలపాలెం, …
Read More »ఉరవకొండలో ఉద్రిక్తత..!!
అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని,ఇతర సమస్యలు పరిష్కారించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మహాధర్నా చేపట్టారు.మహానేత వైఎస్సార్ హయాంలో ఉరవకొండ పేదలకు పట్టాలు ఇచ్చేందుకు 89 ఎకరాలు కొనుగోలు చేశారని… నేటికి వాటిని పేదలకు పంపిణీ చేయలేదని విమర్శించారు.ఎమ్మెల్యే ధర్నా విరమించేందుకు అధికారులు ప్రయత్నించారు.అధికారుల వివరణపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. see also:సంచలన వాఖ్యలు చేసిన పురందేశ్వరి..!! దీంతో ఒక్కసారిగా …
Read More »