Home / ANDHRAPRADESH (page 748)

ANDHRAPRADESH

అప్పుడే చంద్ర‌బాబ‌కు ఆ భ‌యం ప‌ట్టుకుందా..??

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబుకు 40 ఏళ్ల రాజ‌కీయం. అయినా, చంద్ర‌బాబును ఆ భ‌యం వీడ‌టం లేదు. 2014 ఎన్నిక‌ల్లో 600 అబ‌ద్ధ‌పు హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్ర‌బాబును ఆ భ‌యం వీడ‌టం లేదు. ఇంత‌కీ చంద్ర‌బాబును అంత‌లా వ‌ణికిస్తున్న ఆ భ‌యం ఏమిటి..? అన్న విష‌యం తెలియాలంటే ఈ క‌థ‌నం పూర్తిగా చ‌ద‌వాల్సిందే. అయితే, ఏపీ రాష్ట్ర విభ‌జ‌న నాటి నుంచి నేటి …

Read More »

చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాలేడు ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో గెలవడా ..మరోసారి ముఖ్యమంత్రి కాలేడా ..అంటే అవుననే అంటున్నారు భారతీయ జనత పార్టీ ప్రధాన కార్యదర్శి సి.మురళీధరరావు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యం .. మేము తలచుకుంటే ఆయన జీవితంలో …

Read More »

హే.. బాల‌కృష్ణ మ‌ళ్లీ వేసేశాడు..!

ఏమ‌న్నావు బాబూ..! బాబూ చిట్టీ.. ఠిఠిఠిఠీ..! అంటూ టీవీ షోల‌లో, సోష‌ల్ మీడియాల‌లో ఓ వీడియో వైర‌ల్ అవుతుండ‌టం ప్ర‌తీ ఒక్క‌రికి తెలిసి న‌విష‌య‌మే. ఎవ‌రైనా ప్ర‌ముఖులు మాట్లాడుతూ.. వారి నోట నుంచి ఆణిముత్యాలు జారిన‌ప్పుడు ఇటువంటి ఆడియోను క‌లిపి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేసేస్తుంటారు. ఇప్పుడు అటువంటి మ‌రో వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అదే సినీ న‌టుడు, ఎమ్మెల్యేనంద‌మూరి బాల‌కృష్ణ వీడియో. అయితే, శుక్ర‌వారం అనంత‌పురం …

Read More »

దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న చంద్రబాబు పాలన ..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు ఐదు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలను ఏపీ కోసం..రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేశామని టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు . ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలందరూ …

Read More »

“ఇలా చేస్తే 2019″లో జగనే ముఖ్యమంత్రి …!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్కటి చేస్తే వైసీపీ అధికారంలోకి రావడం ..జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్నారు వైసీపీ సీనియర్ నేత ,మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ళా రామకృష్ణ రెడ్డి . ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం తమ పార్టీకి చెందిన లోక్ సభ ఎంపీలు రాజీనామా చేయడం చాలా చిన్న విషయం కానీ ఆ …

Read More »

క్రిష్ణా..గుంటూరు జిల్లాల అదిరిపోయో ఇంటెలిజెన్స్ ఎన్నికల సర్వే ..!

ఆంధ్రప్రదేశ్ లో విభ‌జ‌న క‌ష్టాల నుంచి తేరుకుని నాలుగేళ్లు ప్ర‌యాణించిన వాతావ‌ర‌ణం వేడి మాత్రం తగ్గలేదు. న‌వ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాతి నుంచి ఈ నాలుగేళ్లు బాబు పాల‌న ఎలా ఉంది? ప‌్ర‌జ‌లు ఆయ‌న‌కు ఎన్ని మార్కులు వేస్తారు? ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏ పార్టీ గెలుస్తుంది? ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతారు? అనే సందేహాలు అందరి లోనూ ఉన్నాయి. ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటిపై ఒక సంస్థ స‌ర్వే నిర్వ‌హించింది. …

Read More »

ఒకవైపు తన ప్రాణం పోతున్న కానీ మరోవైపు ..!

పక్కోడు కష్టాల్లో ఉన్నాడని తెల్సిన కానీ సాయం చేయడానికి వెనకడుగేసే వారున్న రోజుల్లో బ్రతుకుతున్నాం .అట్లాంటిది ఆయన మరణం అంచులో ఉన్న కానీ ఎదుటివాళ్ళకు సాయం చేయడానికి ముందుకొచ్చిన యదార్ధ సంఘటన ఇది. ఏపీలోని గుంటూరు జిల్లా క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికీ అధిక రక్తపోటుతో బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్లారు .ఆయన తిరిగి కోలుకునే అవకాశం లేదు అని వైద్యులు తెగేసి …

Read More »

పవన్‌ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే పరువు నష్టం దావా..క్షమాపణ చెప్పాలి

టాలీవుడ్ హీరో ,జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోరాటయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని విశాఖ గ్రామీణ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరో రాసిచ్చిన కాగితాలను వేదికపై చదివి ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. యలమంచిలి నియోజకవర్గంలో తనపై చేసిన ఆరోపణలు చాలా బాధ కలిగించాయని …

Read More »

ఏపీలో రేపటి నుంచి టెట్ పరీక్ష..10 వేల పోస్టులకు డీఎస్సీ, నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 10 నుంచి జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం ఆయన విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10 నుండి 19 వరకు టెట్‌పరీక్ష జరుగుతుందని, రోజూ రెండు సెషన్లలో టెట్‌ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 3,97,957 మంది దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్షను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్టు …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌రో భారీ కుంభ‌కోణం.. వెలుగులోకి..!

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని రియ‌ల్ ఎస్టేట్ మోడ‌ల్‌గా మార్చేసింది. అమ‌రావ‌తిని అభివృద్ధి పేరిట సింగ‌పూర్ కంపెనీల‌కు అమాంతం రాసేశారు. భూమి, వ‌స‌తులు, పెట్టుబ‌డులు ఏపీ ప్ర‌భుత్వం పెట్టి.. లాభాల్లో మాత్రం సింగ‌పూర్ కంపెనీల‌కు 58 శాతం వాటాల‌ను ఏపీ ప్ర‌భుత్వం రాసిచ్చేసింది. see also:రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..! అక అస‌లు విష‌యానికొస్తే.. రాజ‌ధాని అమ‌రావ‌తి ఒప్పందాలు ఓ కొలిక్కి వ‌చ్చాయి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat