Home / ANDHRAPRADESH (page 752)

ANDHRAPRADESH

వైఎస్‌ జగన్‌తో రమణ దీక్షితులు భేటీ..ఎందుకంటే..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కలిశారు.టిటిడిలో అవినీతి, అక్రమాలు, ఆగమ శాస్త్ర ఉల్లంఘనలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్‌తో ఆయన భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా అయన తనకు జరిగిన అన్యాయాన్ని జగన్‌ దృష్టికి తీసుకు వచ్చారు. వారసత్వంగా వచ్చిన …

Read More »

వైఎస్‌ జగన్‌ ఎదుర్కొనేందుకే చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు

ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ని ఎదుర్కొనేందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన బూత్‌ లెవెల్‌ కమిటీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ..దీనిలో భాగంగానే కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలిపారని అన్నారు. బీజేపీ, జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వారి గురించి ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. …

Read More »

ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి మేము సిద్దం..వైసీపీ ఎంపీ ..!

ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నికలు రావచ్చని ,వాటిని ఎదుర్కోవడానికి తాము సిద్దంగా ఉన్నామని పార్లమెంటుకు రాజీనామా చేసిన వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. అయితే ప్రత్యేక హోదాపై యు టర్న్ తీసుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు తమపై పోటీ పెడతామని అంటున్నారని, తద్వారా ప్రత్యేక హోదా ఆశయాన్ని ఆయన నీరుకార్చడానికి ఆలోచిస్తున్నారని , బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగానే ఆయన పనిచేస్తున్నట్లుగా ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో …

Read More »

భూమా అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌ కేబినేట్‌ మంత్రి అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా జనార్ధన్‌ రెడ్డి అఖిలప్రియపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు, మినీ మహానాడు, కర్నూలులో ముఖ్యమంత్రి టూర్‌కు సైతం జనార్ధన్‌ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలవడానికి బుధవారం సాయంత్రం ఉండవల్లిలోని జనార్ధన్‌ వచ్చారు. తన బాధను ఎమ్మెల్యే సీఎంకు వివరించినట్లు తెలిసింది. మరోపక్క భూమా …

Read More »

బీజేపీ కొత్త స్కెచ్‌…బాబు టీంలో వ‌ణుకు…త‌ర్వాత ఏంటి?

అధికార తెలుగుదేశం పార్టీలో క‌ల‌క‌లం మొద‌లైంది. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అవినీతి బాగోతానికి తోడుగా ఆయ‌న  మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు ముఖ్య‌నేత‌లు చేస్తున్న ఎదురుదాడిపై బీజేపీ ఎదురుదాడి మొద‌లుపెట్ట‌డ‌మే..టీడీపీ నేత‌ల వెన్నులో వ‌ణుకు పుట్టేందుకు కార‌ణ‌మైంది. ఏకంగా బీజేపీ ఎప్ర‌త్య‌క్ష ఎదురుదాడికి దిగుతుండ‌టంతో సైకిల్ పార్టీ నేత‌ల్లో భ‌యం మొద‌లైంద‌ని అంటున్నారు. see also: మంత్రి అఖిల ప్రియ‌పై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు..! బీజేపీతో దోస్తీకి గుడ్‌బై చెప్పిన అనంత‌రం ఆ …

Read More »

మంత్రి అఖిల ప్రియ‌పై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు..!

ఏపీ ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ‌పై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు అందింది. అంతేకాకుండా, మంత్రి అఖిల ప్రియ‌ను బ‌ర్త్‌ర‌ఫ్ చేయాలంటూ విన‌తి ప‌త్రం కూడా అంద‌జేశారు. కాగా, గురువారం ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు కన్నా ల‌క్ష్మీ నారాయ‌ణ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశారు. ప్ర‌భుత్వ‌ప‌రంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాల్లోనూ వారు ప్ర‌ధాని మోడీపై చెప్ప‌రాని మాట‌ల‌తో విమ‌ర్శిస్తున్నార‌ని ఫిర్యాదు చేశారు. అదే స‌మ‌యంలో ఇటీవ‌ల భూమా అఖిల ప్రియ ప్ర‌ధాని మోడీపై చేసిన …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై వంగ‌ల‌పూడి అనిత‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్ ఓ సైకిక్ పేషెంట్‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు అంటూ టీడీపీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత అన్నారు. కాగా, ఇవాళ వంగ‌ల‌పూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also;వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..! టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 2014లో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి ప్ర‌తిప‌క్ష నేత‌ హోదాలో …

Read More »

వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!

ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 183వ రోజుకు చేరుకుంది. ఇప్ప‌టికే ఎనిమిది (క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ …

Read More »

2019 ఎన్నిక‌లు.. నెల్లూరు జిల్లాలో వైసీపీకి 10/10..!

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్ర‌భంజ‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. దీంతో తెలుగుదేశం పార్టీ సైతం ఖంగు తింది. దీంతో చేసేది లేక అధికారంలో ఉన్నాం క‌దా..అనే ధీమాతో టీడీపీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ త‌రుపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారంద‌రినీ ప్ర‌లోభాల‌కు గురి చేశారు. చివ‌ర‌కు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాత్ర‌మే వైసీపీ నుంచి టీడీపీలోకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat