Home / ANDHRAPRADESH (page 769)

ANDHRAPRADESH

గాలి ముద్దు కృష్ణ‌మ నాయుడు మృతివెనుక అస‌లు గుట్టు ర‌ట్టు..!

టీడీపీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావును చంప‌డ‌మే కాకుండా ఆయ‌న అనుచ‌రులు 20 మందిని కూడా బాధ‌కు గురి చేసి, కుంగి కుశించి మ‌ర‌ణించేలా చేసిన ఘ‌నుడు చంద్ర‌బాబు నాయుడు అని టీడీపీ మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అన్నారు. కాగా ,ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు నాయుడు కుట్ర‌పూరితుడ‌ని తెలియ‌క …

Read More »

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. న‌ర‌హంత‌కుడు..!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్జీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఒక న‌ర హంత‌కుడు, ఈ విష‌యాన్ని దివంగత ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు గ‌తంలోనే తెలిపారు..ఏపీ ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం చంద్రబాబు ఔరంగ‌జేబు లాంటి వాడు.. అధికారం కోసం సీఎం …

Read More »

జ‌గ‌న్‌కు జై కొట్టి.. పాద‌యాత్రంలో పాల్గొన్న మ‌రో సీనియ‌ర్ న‌టుడు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ధ్యేయంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర ఇప్ప‌టికే (క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి) ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. ప్ర‌జా సంక‌ల్ప …

Read More »

టీడీపీ ఓటు బ్యాంక్ చీల్చిన పవన్ కళ్యాణ్…వైసీపీ సోంతం

ఏపీలో అప్పుడే ఎన్నికల హడావీడి మొదలైయ్యింది. అధికారంలో ఉన్న టీడీపీ , ప్రదాన పక్షం లో ఉన్న వైసీపీ , మరోపక్క గత నాలుగు సంవత్సరాలనుండి టీడీపీతో స్నేహంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని పక్క ప్లాన్ చేసుకొంటున్నారు. అయితే ఎక్కువగా వైసీపీ వైపు గాలీ వీస్తుంది. టీడీపీ పై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత..పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో టీడీపీకి …

Read More »

ర‌ఘువీరారెడ్డిపై వైర‌ల్ న్యూస్‌..!!

2014లో అతి తెలివితో రాష్ట్ర విభ‌జ‌న చేసి తెలంగాణ‌లో తెరాస స‌హ‌కారంతో, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైకాపాను లొంగ‌దీసుకుని రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావొచ్చు అని మెరుపు క‌ల‌లు క‌ని బొక్క‌బోర్లాప‌డ్డ కాంగ్రెస్ తెలంగాణ‌లో ఇప్పుడిప్పుడే కోలుకుంటుండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశ‌మే లేకుండా పోయింది. అధికారం సంగ‌తి స‌రే క‌నీసం డిపాజిట్ తెచ్చుకునేంత బ‌లం కూడా లేదు. కాంగ్రెస్‌లో మిగిలింది చిరంజీవి కాక‌, ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు ర‌ఘువీరారెడ్డి. అందులోను …

Read More »

టీడీపీ ఎమ్మెల్యేకు రోడ్డు ప్రమాదం..ఆస్పత్రికి తరలింపు..!

తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ రోడ్డు ప్రమాదంలో సోమవారం గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నగరంలో జరుగుతున్న టీడీపీ మహానాడు కోసం ఎమ్మెల్యే సుగుణమ్మ విజయవాడ వచ్చారు. మరోవైపు ఈ ప్రమాదంపై పలువురు టీడీపీ నేతలు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి …

Read More »

అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌కి.. త‌డిసిపోద్ది..!!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాల‌న హ‌యాంలో నేటి ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడ‌ని, ఆ క్ర‌మంలోనే ఈడీ, సీబీఐ శాఖ‌లు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అక్ర‌మాస్తుల‌పై వంద‌ల కొంద్దీ కేసులు పెట్టాయ‌ని, ఆ కేసుల్లో వైఎస్ జ‌గ‌న్‌కు త‌డిసిపోవ‌డం ఖాయ‌మంటూ ఎద్దేవ చేశారు ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. క్విడ్‌ ప్రోక్రో పద్ధతిలో కేసుల …

Read More »

వైసీపీ అభిమానులు షేర్లు కొట్టే వార్త..స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిన ఆంధ్ర జ్యోతీ, టీవీ 5….!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యతీరేకత మొదలైయ్యింది. వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టం అని తెలుస్తుంది. రోజు ఎదో ఒకటి టీడీపీ చేస్తున్న అవీనితీలో కొన్ని బట్టబయలు అవుతున్నాయి. తాజాగా తెలుగు చానెల్స్ కొన్ని ముఖ్యముగా ఆంధ్ర జ్యోతి, టివీ 5 అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నాయని ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రతి పక్ష పార్టీ మీద బురద చల్లడానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంటుంది. అయితే ఇప్పడ స్ట్రింగ్ …

Read More »

మళ్ళీ చంద్రబాబే సీఎం..మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో తెలుగుదేశం పార్టీ రెండో రోజు మహానాడు సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పార్టీ సీనియర్ నేతలు,మంత్రులు,కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఈ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ,శాఖ మంత్రి లోకేష్ మాట్లాడారు.   టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను కార్యకర్తలు రాష్ట్ర ప్రజలకు వివరించాలని అన్నారు..వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు భారీ మెజార్టీతో గెలిచి మళ్లీ సీఎం కావడం ఖాయమని…తాత ఎన్టీఆర్‌కు …

Read More »

టీడీపీ జెండాతోపాటు.. ఎన్టీఆర్ డ‌బ్బులు దోచుకున్న గ‌జదొంగ చంద్ర‌బాబు..!

అవును, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ వ‌ద్ద నుంచి టీడీపీ జెండాతోపాటు.. డ‌బ్బులు దోచుకున్న గ‌జ‌దొంగ చంద్ర‌బాబు నాయుడు అని టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు కుట్ర ప‌న్నార‌న్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat