Home / ANDHRAPRADESH (page 776)

ANDHRAPRADESH

చిత్తూరు లో ..11 ఏళ్ల బాలికపై 5 మంది మైనర్ల్ అత్యాచారం..

ఏపీలో అత్యంత దారుణంగా బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న గుంటూరులో అతి దారుణంగా బాలికపై అత్యాచారం ఘటన మరవకముందే ..చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటు చేసుకుంది. స్థానిక భగత్ సింగ్ కాలనీలో 11 ఏళ్ల బాలికపై ఐదుగురు మైనర్ల అత్యాచారం చేశారు. డబ్బులు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి 14 ఏళ్ల బాలుడు ఆ బాలికను లొంగ దీసుకున్నాడు. అతడు లైంగిక వాంఛలు తీర్చుకున్న తర్వాత …

Read More »

టీడీపీని వీడి వైసీపీలోకి సీఎం చంద్ర‌బాబు అత్యంత స‌న్నిహితుడు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్ర‌జ‌ల్లో రోజు రోజుకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. గ్రామ స్థాయి నుంచి ప‌ట్ట‌ణ స్థాయి వ‌ర‌కు ఉన్న ప్ర‌జ‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెర‌గ‌ని ముద్ర వేసుకుంటుంది. దీనికంటికీ కార‌ణం వైఎస్ జ‌గ‌న్ చెప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రేన‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహాల‌కు తావు లేదు. వైసీపీపై …

Read More »

నాలుగు రెట్లు పెరిగిన టీడీపీ ఆదాయం..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబు నాయుడు.. ఎలాగైనా అధికారం చేప‌ట్టాల‌న్న కాంక్ష‌తో, ప్ర‌జ‌లు మోసం చేసేందుకు కూడా వెన‌కాడ‌కుండా అబ‌ద్ధ‌పు హామీలు గుప్పించి, అలాగే.. రుణ‌మాఫీ పేరుతో రైతుల‌ను, డ్వాక్రా మ‌హిళ‌ల‌ను ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల‌ను, సింగ‌పూర్‌, జ‌పాన్‌ల‌ను త‌ల‌పించే రాజ‌ధానిని నిర్మిస్తానంటూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు …

Read More »

170వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర..!

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర 170వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం ఉంగుటూరు నియోజకవర్గంలోని సరిపల్లి శివారు నుంచి రాజన్న బిడ్డ పాదయాత్ర ప్రారంభించారు. జగన్ తో పాటు ఉదయం నుండే వేల మంది అడుగులో అడుగు వేస్తున్నారు. జగన్ కూడ వారితో ఉత్ఫాహంగా పాదయాత్రను ముందుకు కొన సాగిస్తున్నారు. అనంతరం …

Read More »

చంద్ర‌బాబుపై న‌యా పంచ్ డైలాగ్స్‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నిత్యం ప్ర‌జ‌ల ఆద‌రణాభిమానాల‌తో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర ద్వారా జ‌గ‌న్ ఎక్క‌డ కాలు పెట్టినా ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్ చుట్టూరా చేరి ఆప్యాయంగా ప‌లుకరిస్తున్నారు. అంతేకాకుండా, చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న‌లో తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు వివ‌రిస్తున్నారు. అర్జీల రూపంలో తెలియ‌జేస్తున్నారు. వృద్ధుల‌యితే త‌మ‌కు వ‌స్తున్న పింఛ‌న్‌ను టీడీపీ …

Read More »

రాహుల్ గాంధీతో కరచాలనం చేసిన చంద్రబాబు

కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామితో ఈ రోజు ఆ రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే.అయితే ఈ కార్యక్రమంలో ఉహించని సన్నివేశం చోటు చేసుకుంది.ఒకే వేదికపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, మమతా బెనర్జీ, మాయావతి వంటి హేమాహేమీలంతా కొలువుదీరారు.మొదటగా కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.ఆ తరువాత ప్రమాణస్వీకారం పూర్తి కాగానే జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగిసింది. అనంతరం …

Read More »

గుడివాడ‌లో గెలుపు టీడీపీదా..? వైసీపీదా..?

కృష్ణా జిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం. టీడీపీకి ప్రిస్టేజియ్ నియోజ‌క‌వ‌ర్గం ఇది. కానీ, ఇక్క‌డ టీడీపీ గెలిచింది మాత్రం త‌క్కువే. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు సొంత నియోజ‌క‌వ‌ర్గం. ఆయ‌న పోటీ చేసి గెలిచిన నియోజ‌క‌వ‌ర్గం. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున‌ పోటీ చేసి గెలుపొందారు కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు. కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అంటే కొడాలి నాని. కొడాలి నాని అంటే గుడివాడ రాజ‌కీయం. మ‌రి ప్ర‌తిప‌క్ష పార్టీ …

Read More »

బిగ్ బ్రేకింగ్ న్యూస్…వైసీపీలోకి మంత్రి గంటా శ్రీనివాసరావు..!

ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గోడ మీద పిల్లి లాంటి వారని వైసీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి అన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే ఆయన అక్కడ చేరిపోతారని చెప్పారు. ఆయనకు డబ్బే ప్రధానమని, నీతి నియమాలు లేని గంటా కనీసం విమర్శించేందుకు కూడా అర్హుడు కారని అన్నారు. గతంలో ఎన్నో పార్టీలు మారిన గంటా ఇప్పుడు వైసీపీలోకి మారడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ …

Read More »

జనసేన అధినేత పవన్ షాకింగ్ డెసిషన్ ..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు.ఈ క్రమంలో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే ప్రజలున్న ఏడు మండలాల్లో ప్రజలందరికీ వెంటనే రక్షిత మంచి నీటిని అందించాలని ..వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు . శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న …

Read More »

ప‌థ‌కం ప్ర‌కార‌మే.. అమిత్ షాపై టీడీపీ దాడి..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అప్రజాస్వామిక ప‌రిపాల‌న కొన‌సాగుతోంద‌ని ఏపీ బీజేపీ నాయ‌కులు తీవ్రంగా మండి ప‌డ్డారు. అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు మీద దాడికి దిగిన టీడీపీ నాయ‌కుల‌ను విడిచిపెట్టి అమిత్ షాకు ర‌క్ష‌ణ‌గా నిలిచిన బీజేపీ నేత‌ల మీద అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం దుర్మార్గ‌పు చ‌ర్య అన్నారు. సీఎం చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే అమిత్ షా కాన్వాయ్‌పై దాడి జ‌రిగింద‌ని బీజేపీ నాయ‌కులు ఆరోపించారు. ఏపీలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల మీద దృష్టి సారించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat