Home / ANDHRAPRADESH (page 800)

ANDHRAPRADESH

చంద్ర‌బాబును మ‌ళ్లీ సీఎంను చేస్తే ప్ర‌త్యేక హోదా సాధిస్తాడు..!!

సీఎం చంద్ర‌బాబును 2019లో మ‌ళ్లీ సీఎంగా చేస్తే ఏపీకి ప్ర‌త్యేక హోదా త‌ప్ప‌క సాధిస్తార‌ని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, సోమ‌వారం తిరుప‌తిలో జ‌రిగిన ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లో పాల్గొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌జ‌ల కోసం 2014లో బీజేపీతో క‌లిసి టీడీపీ పోటీ చేసేందుకు చంద్ర‌బాబుకు ఒప్పుకున్నార‌న్నారు. అయితే, ఏపీకి ప్ర‌ధాని మోడీ న్యాయం చేస్తార‌ని నాలుగేళ్లపాటు చంద్ర‌బాబు వేచి చూశార‌ని, కానీ ప్ర‌ధాని మోడీ చివ‌ర‌కు న‌మ్మించి …

Read More »

నిజం ఒప్పుకున్న కాంగ్రెస్ నేత‌..!

వైఎస్ జ‌గ‌న్‌, దేశ రాజ‌కీయాల్లో ఈ పేరు ఓ సంచ‌లనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని ప‌లు రాజ‌కీయ నాయ‌కుల‌ రోమాలు నిక్క‌పొడుచుకోవ‌డం త‌ధ్యం. ఓ సారి అందుకు గ‌ల కార‌ణాల‌ను ప‌రిశీలిస్తే.. నాడు, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణ వార్త‌ను త‌ట్టుకోలేక మ‌ర‌ణించిన అభిమానుల కుటుంబాల‌ను ఆదుకునేందుకు జ‌గ‌న్ చేప‌ట్టిన ఓదార్పు యాత్ర‌ను అడ్డుకునేందుకు నాటి అధికార పార్టీ కాంగ్రెస్ నేత‌లు చేయ‌ని ప్ర‌య‌త్నాలంటూ లేవు. …

Read More »

సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టిన సినీ నిర్మాత‌ వైసీపీ ఎమ్మెల్యేగా బరిలో..!

రాజ‌కీయాల్లో ఎంత సేపూ హీరోలేనా.. మేం మాత్రం రాజ‌కీయాల‌కు త‌గ‌మా అంటూ.. నిర్మాత‌లు సైతం రాజ‌కీయ అరంగేట్రం చ‌రిత్ర తెలుగు నేల‌పై ఉంది. న‌ట‌నా రంగానికి రాజ‌కీయాల‌కు మ‌ధ్య చాలా అనుబంధం సంబంధ‌మే ఉంది. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌ముఖ నిర్మాత అశ్వినీదత్ విజ‌యవాడ ఎంపీగా టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో దిగారు. బాగానే ఖ‌ర్చు చేసినా.. అప్ప‌టి వైఎస్ దెబ్బ‌కి అశ్వినీకి డిపాజిట్లు కూడాద‌క్క‌లేద‌ని అంటారు. ఇక‌, ఇప్పుడు ఈ ప‌రంపర‌లోనే …

Read More »

2019లో జ‌గ‌న్ అనే నేను..!!

అవును, ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఇప్ప‌టికీ బ‌తికి ఉందంటే అందుకు కార‌ణం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌నే.. జ‌గ‌న్‌కు నా హ్యాట్సాఫ్. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం జ‌గ‌న్ చేస్తున్న పోరాటానికి నా మ‌ద్ద‌తు ఉంటుంది. అంతేకాదు, నాడు కేంద్ర ప్ర‌భుత్వ త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించిన ఎన్టీఆర్‌ను చూశా..! నేడు అదే ఎన్టీఆర్‌ను జ‌గ‌న్‌లో చూస్తున్నా..!! ప్ర‌జ‌ల‌ను మోసం చేసేలా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను వేలెత్తి …

Read More »

తిరుపతిలో వైన్ షాప్స్ దగ్గర ధర్మ దీక్ష చేసిన టీడీపీ నాయకులు..!

తిరుమల తిరుపతి‘వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నమ్మక ద్రోహం చేశారు. హోదా ఇస్తామన్న హామీ వారి మేనిఫెస్టోలోనే ఉంది… ఈ రోజు బుకాయిస్తున్నారు. తిరుపతి తారకరామా స్టేడియంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ధర్మపోరాట సభ ఎర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2014 ఏప్రిల్‌ 30న జరిగిన ఎన్నికల బహిరంగ సభలో నరేంద్రమోదీ ఇచ్చిన హామీల ప్రసంగం వీడియోను సభలో ప్రదర్శించారు. ఢిల్లీలో ఉండే ప్రధాని ఉలిక్కిపడి …

Read More »

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ..!

స్వర్గీయ నందమూరి తారక రామారావు రాష్ట్రానికి చేసిన సేవలను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిమ్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ముఖ్యంగా బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్‌ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన పుట్టిన గడ్డ నిమ్మకూరుకు నా పాదయాత్ర చేరిన సందర్భంగా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తూ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక …

Read More »

ఒక్క మాట‌తో ముస్లింల మ‌న‌సు గెలిచిన జ‌గ‌న్‌..!!

ఏపీ అధికార పార్టీ నాయ‌కులు చాలా మంది ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కు ఇత‌ర మ‌త‌స్తుల‌ను గౌర‌వించ‌డం తెలీద‌ని, వారి సంక్షేమం గురించి ఆలోచ‌నలు చేయ‌డం వైఎస్ జ‌గ‌న్‌కు ఇష్ట‌ముండ‌ద‌ని ప‌లు సంద‌ర్భాల్లో అసంద‌ర్భ వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఇలా.. ఎలా ప‌డితే అలా ఆధారాలు లేకుండా, అసంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తూ మోస‌పూరిత ప్ర‌చారాలు చేస్తున్న‌ నాయ‌కుల‌కు గ‌త …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచి మాట్లాడిన..వైసీపీలోకి వసంత కృష్ణప్రసాద్‌

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం వేడెక్కింది.ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వలసలు జోరందుకున్నా యి.ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ పార్టీ నుండి వైసీపీలో చేరగా..తాజాగా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్‌ వైసీపీ లో చేరబోతున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు పారిశ్రామికవేత్త కృష్ణప్రసాద్‌ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చినా, …

Read More »

లోకేష్ అమెరికా ప‌ర్య‌టన వెనుక అస‌లు గుట్టు ర‌ట్టు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ్డ‌ట్ట‌యింది. ఇప్ప‌టికే అవినీతి కూపంలో కూరుకుపోయిన సీఎం చంద్ర‌బాబు స‌ర్కార్‌పై సీబీఐ ఏ క్ష‌ణంలోనైనా ద‌ర్యాప్తు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అంతేకాక, మ‌రో వైపు ఏపీ ప్ర‌జ‌ల్లో సైతం చంద్ర‌బాబు నాయుడుపై పూర్తి నమ్మ‌కాన్ని కోల్పోయారు. ఇందుకు నిద‌ర్శ‌నం.. ఇటీవ‌ల చంద్ర‌బాబు ఓ స‌భ‌లో మాట్లాడుతూ.. న‌న్ను …

Read More »

ఏపీలో మరో సంచలనం..వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. కిల్లి కృపారాణి వైసీపీలో చేరబోతున్నట్లు సంవత్సరం క్రితమే జోరుగా ప్రచారం జరిగింది. కాని అప్పుడు జరగలేదు ప్రస్తుతం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రకు ఆదరణ పెరుగుతున్నట్లు కనిపించడంతో ఇక ఇదే మంచి తరుణమని కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారట. డాక్టర్ అయిన కిల్లి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat