ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉన్నప్పటికీ.. కోటాను కోట్లు ప్రజా ధనాన్ని పోసి, ప్రలోభాలకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన నీవెంత నీ బతుకెంత..? ఆంధ్రప్రదేశ్ను అవినీతాంధ్రప్రదేశ్ చేసిన నీవు బీజేపీని, ప్రధాని మోడీని విమర్శిస్తావా..? అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ …
Read More »రమణ దీక్షితులు షాకింగ్ డెసిషన్ .ఆందోళనలో చంద్రబాబు ..!
ఏపీలోని టీటీడీ ప్రధాన అర్చకుడు అయిన రమణ దీక్షితులు ఇటివల టీటీడీ పాలకమండలి తీసుకున్న సంచలన నిర్ణయంతో ప్రధాన అర్చక బాధ్యతల నుండి విరమించిన సంగతి తెల్సిందే .అయితే అంతకుముందు రమణ దీక్షితులు టీటీడీలో పలు అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి .పింక్ డైమండ్ విషయంలో కూడా ఆలయ ఈవో చాలా విషయాలు దాచి పెడుతున్నారు . ఇవన్నీ తెలిసి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు …
Read More »అలిపిరి అమిత్ షాపై దాడిలో షాకింగ్ ట్విస్ట్ ..!
ఏపీలో ఇటివల పర్యటించిన బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవాలయ పరిధిలో అలిపిరి వద్ద అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు దాడికి తెగబడిన సంగతి తెల్సిందే.సాక్షాత్తు జాతీయ పార్టీ అధ్యక్షుడు ,అది కేంద్ర అధికార పార్టీ నేతపై దాడికి తెగబడటంతో ఈ సంఘటనను కేంద్ర్ర సర్కారుతో పాటుగా కేంద్ర హోం శాఖ కార్యాలయం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. …
Read More »టీడీపీ పార్టీకి 30ఏళ్ళ సీనియర్ నేత గుడ్ బై ..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.దాదాపు ముప్పై ఏళ్లకు పైగా టీడీపీ పార్టీకి సేవలు అందించి ..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు.తెలంగాణ ఏర్పడిన దగ్గర నుండి నేటివరకు గవర్నర్ గిరి వస్తుందని ..చంద్రబాబు తనకు …
Read More »వైసీపీ ఎంపీలకు స్పీకర్ పిలుపు..!!
ఇటీవల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజుల క్రితం వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వారికి స్పీకర్ కార్యాలయం నుండి పిలుపు వచ్చింది.ఈ నెల 29న లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్తో భేటీ కానున్నారు. తాము లోక్సభ సభ్యత్వాలకు రాజీనామా చేసి చాలా రోజులు అయినప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ వైసీపీ ఎంపీలు ఇటీవల స్పీకర్ …
Read More »బీజేపి ఓడిపోవడం చాలా సంతోషంగా ఉంది.. మరోసారి చంద్రబాబు సంచలన వాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.కర్ణాటక రాష్ట్రంలో బీజేపి ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఏపీని నమ్మించి మోసం చేసిన బీజేపి కి అక్కడి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కి కూడా ఇదే గతి పట్టించానని, ప్రజలను మోసం చేసే ఏ పార్టీ అయిన చరిత్రహీనం కాక తప్పదని బాబు విమర్శించారు. విభజన హమీలను నేరవేర్చాల్సిన అవసరం లేదా …
Read More »చంద్రబాబు డిల్లీ గుట్టు బట్టబయలు చేసిన కన్నా లక్ష్మినారాయణ
ఏపీ ముఖ్యమంత్రి,టీ డీ పీ అధినేత చంద్రబాబు కు చెక్ పెట్టేందుకు బీజేపి కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలు అప్పగించారన్న సంగతి తెలిసిందే.అయితే గత కొన్ని రోజుల నుండి టీ డీ పీ ,బీజేపీ పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగింది. తాజాగా బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా చంద్రబాబపై తీవ్రమైన ఆరోపనలు చేశారు. బాబు ప్రతీసారి ఢిల్లీకి ఎందుకు వెల్తున్నారో రహష్యాన్ని అయన వెల్లడించారు.ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడేందుకు బదులు …
Read More »సీఎం చంద్రబాబుపై ఆర్.నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు..!!
సినీ పరిశ్రమలో పీపుల్ స్టార్గా పేరొందిన ఆర్.నారాయణ మూర్తి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తరువాత కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఆశగా చూపి కొన్నారన్నారు. ఇప్పుడు అదే సీన్ కర్ణాటక ఎన్నికల్లోను కనపడిందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య కోసం ఇతర పార్టీ సభ్యులను కొనుగోలు చేయడం దారుణమన్నారు. కాగా, …
Read More »పవన్ కళ్యాణ్కు ముచ్చెమటలు పట్టించిన మహిళ..!!
2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి కూటమికి మద్దతు పలికి ప్రజల ముందుకు వచ్చిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్కు ప్రజల నుంచి చీవాట్లు ఎదురవుతున్నారు. అందుకు గల కారణాలు అందరికీ తెలిసినవే. 2014 ఎన్నికలకు ముందే నారా చంద్రబాబు నాయుడుపై వందల సంఖ్యలో అవినీతి కేసులు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆ కేసుల వివరాలు తెలిసి జనసేన మద్దతు ఇచ్చిందా..? …
Read More »ఏపీలో లేటెస్ట్ సర్వే – టీడీపీ సర్కారుపై 60శాతం మంది వ్యతిరేకత..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సర్వేలను ఎంతగా నమ్ముతారో అందరికి తెల్సిందే .తాజాగా అందరూ నమ్మే ఆ సర్వేలో ‘టీడీపీ షాకింగ్ న్యూస్’అంటూ తెలుగు గేట్ వే లో వాసిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన ప్రత్యేక కథనం మీకోసం ..ఉన్నది ఉన్నట్లుగా “ఆయన సర్వేలను అందరూ నమ్ముతారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఏమి చెపితే ఇంచుమించు అదే జరుగుతోంది. అంత నమ్మకం ఆయన సర్వేలంటే తెలుగు …
Read More »