ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును లక్ష కోట్ల దొంగ విమర్శించడమా..? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసింది టీడీపీ ఎమ్మెల్యే అనిత. కాగా, ఎమ్మెల్యే అనిత ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఏపీ పార్టీలు రెండూ కలిసి ఏపీకి ప్రత్యేక హోదా రానివ్వకుండా అడ్డుకున్నాయన్నారు. …
Read More »కర్నూల్ జిల్లా డోన్ లో 100 మంది వైసీపీలోకి..!
ఏపీలో ప్రస్తుతం అదికారా పార్టీ అయిన టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. టీడీపీ పాలన నచ్చక ..చేసే పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత రావడంతో అన్ని పార్టీల నాయకులు బలంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరుతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీదే విజయం అని తెలుసుకోని మరి వలసలు వస్తునారంట. తాజాగా ఈ రోజు కర్నూల్ జిల్లా డోన్ నియోజక వర్గంలోని తాడూరు …
Read More »గోదావరి జిల్లాలో పెను సంచలనం -వైసీపీలోకి బడా పారిశ్రామికవేత్త ..!
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు ,మాజీ ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులు చేరుతున్నారు .తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా గోదావరి జిల్లాల్లోకి పాదయత్ర చేరుకున్న సంగతి తెల్సిందే . ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భీమవరానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గాదిరాజు …
Read More »తనకున్న కొవ్వును కరిగించుకోవడానికే జగన్ పాదయాత్ర ..!
ఏపీలో గత నూట అరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తున్న పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి దేవినేని ఉమా .ఇటివల బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై టీడీపీ నేతలు చేస్తున్న దాడిని వైసీపీ అధినేత ఖండించిన సంగతి తెల్సిందే . దీని గురించి మాట్లాడిన మంత్రి దేవినేని బీజేపీ …
Read More »2019ఎన్నికలకు కైకలూరు వైసీపీ అభ్యర్థిని ఖరారు చేసిన జగన్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట అరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర ముగించుకున్న జగన్ గోదావరి జిల్లాలో అడుగుపెట్టాడు . అయితే ఈక్రమంలో రానున్న ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తూనే వస్తున్నారు .తాజాగా కైకలూరు …
Read More »వైసీపీలోకి సీనియర్ పొలిటీషియన్.. డేట్ ఫిక్స్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 160 రోజులుకు చేరుకుంది. కాగా, వైఎస్ జగన్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. అయితే, నేటి సాయంత్రం ప్రజా సంకల్ప …
Read More »వైఎస్ జగన్ 160వ రోజు పాదయాత్ర ..!
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు,వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఆదివారం ఉదయం కైకలూరు శివారు నుంచి వైఎస్ జగన్ 160వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కాకతీయ నగర్, దెయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడలంక మీదుగా మణుగులూరు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. లంచ్ బ్రేక్ తర్వాత పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. మణుగులూరు మీదుగా ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. …
Read More »భూమ అఖిలప్రియ ఎవరితో..ఎక్కడ..ఎప్పుడు ప్రేమలో పడిందో తెలుసా..!
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లికూతురు కానున్నారు. ఇప్పటికే అఖిల ప్రియ ఇంట పెళ్లి వేడుక మొదలైంది. ఎవరితో ఇప్పటికే మీకు కూడ తెలిసి వుంటుంది. వరుడు ఎవరంటే మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్ . హైదరాబాద్ లోని అఖిలప్రియ నివాసంలో నిశ్చితార్థ వేడుక కూడ జరిగింది. వీరి వివాహం ఆగష్ఠు నెలలోనే జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, భార్గవ్, అఖిలప్రియ మధ్య గత కొంతకాలంగా …
Read More »దాచేపల్లిలో మరో టీడీపీ నేత కీచకపర్వం..!!
టీడీపీ నేతలు కామాంధుల్లా, పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. పసివాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా దాచేపల్లిలో టీడీపీ కార్యకర్త అన్నం సుబ్బయ్య బాలికపై అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే దాచేపల్లిలో మరో టీడీపీ నేత కీచక పర్వం కలకలం రేపింది. దాచేపల్లి, ఈ పేరు వింటే గుర్తొచ్చేది చిన్నారిపై టీడీపీ కార్యకర్త అత్యాచారం. ఊళ్లో రిక్షా తొక్కుతూ జీవనం సాగించే అన్నం …
Read More »ఏపీకి చెందిన 344మందికి రైతు బంధు..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం అద్వితీయంగా ముందుకు సాగుతోంది. రైతు బంధు చెక్కులు, పాసు పుస్తకాలు అందుకున్న రైతులంతా రైతు బంధువు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు . రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే రైతు బాంధవుడని కొనియాడుతున్నారు.పెట్టుబడి సాయం కింద రైతులకు ఎకరానికి రూ.4వేలు ఇస్తున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు …
Read More »