Home / ANDHRAPRADESH (page 791)

ANDHRAPRADESH

చంద్రబాబుకు మోదీ బిగ్ షాక్ ..!

ఇటు ఏపీలో అటు కేంద్రంలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని పంచుకొని రాసుకొని పూసుకొని తిరిగిన బీజేపీ ,టీడీపీ పార్టీల మధ్య వైర్యం తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా రేపు జరగనున్న కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓట్లు వేయద్దని టీడీపీ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రంలో ఉన్న తెలుగువారికి ,కర్ణాటక …

Read More »

నిన్న38మంది ..నేడు 80మంది ..తీరు మార్చుకొని బాబు సర్కారు ..!

ఏపీలో సరిగ్గా ఆరు నెలల కిందట అంటే నవంబర్ నెల పదకొండో తారీఖున 2017లో కృష్ణా నదిలో భవానీ ద్వీపం నుండి విహారయాత్రకు ముప్పై ఎనిమిది ప్రయాణికులతో బయలుదేరిన పడవ మునిగి పదహారు మంది మరణించిన సంఘటన తెల్సిందే . అయితే అంతటి ఘోర విషాదం జరిగిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది .ఈ క్రమంలో పాపికొండలు యాత్రలో …

Read More »

అనాడు వైసీపీ చెరుకులపాడు నారయణ రెడ్డి హత్య.. ఈనాడు టీడీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి హత్య

ఈ మద్య రాయలసీమలో హత్యలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి.అక్రమ సంబంధాలు..ఫ్యాక్షన్ ..పాత కక్షలు ఇలా ఎదో రూపంలో హత్యలు జరుగూతునే ఉన్నాయి. మరి ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో చాల ఎక్కువగా జరగడంతో ప్రజలు భయందోళనకు గురవౌతున్నారు. గత ఎడాది పత్తికొండ వైసీపీ ఇంచార్జ్ గా ఉన్నచెరుకులపాడు నారయణ రెడ్డి హత్య తరువాత మరో దారుణ హత్య జరిగింది. జిల్లాలోని డోన్‌ పట్టణంలో ప్రముఖ వైద్యుడు పోచ శ్రీకాంత్‌రెడ్డి(47) దారుణ హత్యకు గురయ్యారు. …

Read More »

సార్.. ఓటుకు నోటు కేసులో క‌ష్టాల్లో ఉన్నా.. కాపాడండి..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌రిస్థితి ప్ర‌స్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ్డ‌ట్టు ఉంది. అస‌లే చంద్ర‌బాబు నియ‌మించిన జ‌న్మ‌భూమి కమిటీల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం వ‌ర‌కు భారీ అవినీతి జ‌రిగింద‌ని ఆధారాల‌తో స‌హా అటు సోష‌ల్ మీడియాతోపాటు ఇటు ప‌లు సంద‌ర్భాల్లో పచ్చ మీడియా కూడా టీవీ ఛానెళ్ల‌లో ప్ర‌సారం చేయ‌డంతోపాటు ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రో ప‌క్క సార్వ‌త్రిక ఎన్నిక‌ల …

Read More »

వైసీపీలోకి మాజీ మంత్రి…టీటీడీ మాజీ చైర్మన్…పెద్ద ఎత్తున చర్చలు …!

ఆయన నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకుడు.జిల్లా పార్టీ అధ్యక్షుడి దగ్గర నుండి ప్రభుత్వ విప్ వరకు ..ఎమ్మెల్సీ నుండి ఎంపీ వరకు ..మంత్రి నుండి టీటీడీ చైర్మన్ పదవి వరకు అన్ని పదవులను ఆయన అలంకరించాడు.అంతటి సీనియర్ నాయకుడు అయిన ఆయన వైసీపీ గూటికి చేరనున్నారా..?.ఇప్పటికే అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు మహేష్ వైసీపీలో చేరడంతో పల్నాడులో మంచి పటిష్ట …

Read More »

మాదిగలపై వర్ల రామయ్య దారుణ వాఖ్యలు..!! వీడియో..

టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్‌టీసీ) చైర్మన్‌ వర్ల రామయ్య ఓ దళిత యువకుడిపై జులుం ప్రదర్శించి, తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..గురువారం మచిలీపట్నం బస్టాండ్‌లో రామయ్య అధికారులతో కలసి బస్సులను తనఖీ చేశారు. ఓ బస్సులోని యువకుడు ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాటలు ఉండడంతో రామయ్య అహం దెబ్బతింది. నిప్పులు తొక్కిన కోతిలా చెలరేగిపోయాడు. ‘నీ …

Read More »

13 నుంచి పశ్చిమలో వైఎస్ జగన్ ..!

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 13 న పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించబోతోంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లా వైసీపీ నేతలు ఆళ్లనాని, తలశిల రఘురాం, కోటగిరి శ్రీధర్‌లు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని తెలిపారు. 14వ తేదీన ఏలూరు సమీపంలోని మదేపల్లి వద్ద వైఎస్‌ జగన్‌ పాదయాత్ర 2 వేల …

Read More »

వ‌ల్ల‌భ‌నేని వంశీకి గ‌డ్డుకాలం..!!

వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్‌. కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే, అలాగే, విజ‌య‌వాడ న‌గ‌రం టీడీపీ అధ్య‌క్షులు కూడాను. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి దుట్టా రామ‌చంద్ర‌రావుపై కేవ‌లం 9,500 ఓట్ల తేడాతో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, 2009లో జ‌రిగిన సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌పై విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన అప‌జ‌యం పాల‌య్యారు. దివంగ‌త టీడీపీ నేత ప‌రిటాల …

Read More »

రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు .గత కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వినూత్న రీతిలో సైకిల్ యాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా నిన్న బుధవారం గిడుతూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మంత్రి తనయుడు విజయ్ పాల్గొన్నారు .అయితే విజయ్ సైకిల్ యాత్ర చేయకుండా బైక్ ర్యాలీ నిర్వహించమని …

Read More »

వేలాది మంది అనుచరులతో వైసీపీలో చేరిన “వసంత”కుటుంబం ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .తాజాగా అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుతో పాటుగా ఆయన తనయుడు ప్రముఖ వ్యాపార వేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు . ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ తన భారీ అనుచవర్గంతో భారీ ర్యాలీ నిర్వహించి జగన్ సమక్షంలో వైసీపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat