ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు .తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు అయిన వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు . ఆయన రేపు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అని వార్తలు వస్తున్నాయి .అందులో భాగంగా వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ …
Read More »ఏపీలో సంచలన వార్త.. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతుంది.టీడీపీ నేతలకు వణుకు పుడుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన క్లారిటీ తో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ఒకరు వైసీపీ గూటికి రావడానికి సిద్ధమైనట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న అవినీతి …
Read More »జగన్కు మించిన.. వెన్నుపో టుదారు మరొకరు లేరు :మంత్రి సోమిరెడ్డి
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, బుధవారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన మీద ఉన్న కేసులను కొట్టేయించుకునేందుకు.. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తుంటే వైసీపీ నాయకులు, నేతలు లాలూచీపడి.. …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుపై కేసు …!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తుతం ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రధానమైన వార్త త్వరలోనే సరిగ్గా రెండు యేండ్ల కిందట పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో జైలుకు పోవడం ఖాయం ..ఇప్పటికే ఏసీబీ కేసు ఫైల్ చేసింది.అందుకు తగ్గట్లు అన్ని ఆధారాలను కూడా సంపాదించింది అని కూడా వార్తలు వస్తున్నాయి. …
Read More »ఇలా అయితే ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీదే అధికారం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఫాలో అవుతున్నారా ..ఇటివల ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకోసం అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తామని ..ఆవిధంగా ముందుకెళ్ళి మరి కొట్లాడి ప్రత్యేక హోదాను తీసుకొస్తామని బహిరంగంగానే ప్రకటించారు కూడా . తాజాగా పాదయాత్రలో భాగంగా …
Read More »ఈయన చేరికతో మా జిల్లాలో 14కి 14 సీట్లు వైసీపీ గెలుస్తుంది..!
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యల కోరకు చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర భారీగా విజయం సాధించింది. ఈ పాదయాత్రతో టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా వలసలు పెరిగినాయి. అంతేగాక రోజు రోజుకు వైసీపీ పార్టీ బలం ఆంధ్రప్రదేశ్ లో అంతకు అంత పెరుగుతుంది. ఇక జిల్లాల వారిగా చూస్తే…ఆయా జిల్లాలో సీనీయర్ నేతలు నియెజక వర్గాల వారిగా ఎన్నికల హాడవీడి మొదలు పెట్టినారు. వైసీపీ …
Read More »కేసీఆర్ మీటింగ్ పెడితే.. చంద్రబాబుకు వణుకు పుడుతుంది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీటింగ్ పెడితే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వణుకు పుడుతుందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు.ఓటుకు నోటు కేసు దర్యాప్తు ఇప్పుడు ముమ్మరం అవుతుంది కాబట్టే..రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు ఏపీ కి ప్రత్యేక హోదా కోసం ర్యాలీలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.చంద్రబాబు నాయుడు దొంగదీక్షలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మప్రసక్తే లేదని అన్నారు …
Read More »చంద్రబాబు చేస్తున్నవాటిని చూసి…కడుపు మండి మీడియాతో నిజాలు చెప్పిన ప్రత్యూష తల్లి
ఏపీ సీఎం చంద్రబాబు హయాం అంతా మహిళలకు వ్యతిరేకమని అన్నారు 2002లో మరణించిన దివంగత సినీ నటి ప్రత్యూష తల్లి పాదరాజు సరోజినిదేవి. ఆమె మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ..మహిళోద్ధారణ చేస్తానంటూ చంద్రబాబు ర్యాలీలు చేయటం విచిత్రంగా ఉంది. 2002లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆయన సన్నిహితులు నా బిడ్డపై అత్యాచారం చేసి హత్య చేశారు. న్యాయం కోసం మేం పోరాటం చేస్తే అధికార బలంతో …
Read More »వైఎస్ జగన్ కు ఓ చిన్నారి లేఖ..అందులో ఏముందో తెలుసా..!
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. నవరత్నాల హామిలను జనాల్లోకి తీసుకెళ్తూ సాగిపోతున్నారు జగన్. ఈ నేపథ్యంలో మంగళవారం గుడివాడ నియోజక వర్గంలోని చినపాలమర్రులో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఐదో తరగతి చదువుతున్న ఓ చిన్నారి జగన్ కు ఓ లేఖ ఇచ్చింది. లేఖలో ఏముంది అంటే …
Read More »1000 వాహనాల భారీ ర్యాలీతో.. రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరననున్న వసంత కృష్ణప్రసాద్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి పక్షంలో వైసీపీ పార్టీ బలం అంతకు అంత పెరుగుతుంది. రోజు రోజుకు తెలుగు తమ్ముళ్లకు దిమ్మతిరిగేలా… ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వలసలు జోరందుకున్నా యి.ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ పార్టీ నుండి వైసీపీలో చేరగా..తాజాగా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీ లో చేరబోతున్నారు. ఈనెల …
Read More »