Home / ANDHRAPRADESH (page 794)

ANDHRAPRADESH

ఏపీలో సంచలనం..ద‌గ్గుబాటి ఫ్యామిలీ..ఫ్యామిలీ..వైసీపీలోకి..ఎప్పుడో తెలుసా..!

ఏపీ సీఎం చంద్రబాబుకు తోడల్లుడు.. అన్న నందమూరి తారకరామారావు పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ..ఫ్యామిలీ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? ప్రతిపక్ష నేత జగన్ చెంతకు చేరనున్నారా? దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయా? అంటే ఔననే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇటీవల జరిగిన పరిణామాలు దగ్గుబాటి రాజకీయ అడుగులపై తీవ్ర చర్చకు దారితీశాయి. వాస్తవానికి దగ్గుబాటి రాష్ట్ర రాజకీయాలకు కొత్తకాదు. తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో ద‌గ్గుబాటి ఫ్యామిలీ గురించి మ‌నంద‌రికీ …

Read More »

విజయనగరంలో భారీగా వైసీపీలోకి టీడీపీ నాయకుల వలసలు..!

ఏపీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డం కోసం వైసీపీ పార్టీ అధ్యక్షుడు ,ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత వైఎస్‌ జగన్ చేప‌ట్టిన‌ ప్రజాసంకల్పయాత్ర విజ‌య‌వంతంగా గుడివాడ నియోజ‌క వ‌ర్గంలో జ‌రుగుతుంది. ఆశేశ జ‌న మ‌ద్య పాద‌యాత్ర కొన‌సాగుతుంది.జ‌గ‌న్ తో ప్ర‌జ‌లు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే ఈ పాదయాత్ర ఎఫెక్ట్ తో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉన్న నేత‌లు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో 50 కుటుంభాలు …

Read More »

ఇవాళ గుడివాడలో భారీ బహిరంగసభ..హాజరుకానున్న జగన్

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లా,గుడివాడలో విజయవంతంగా కొనసాగుతుంది.వేలాది మంది జగన్ తో పాటు పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు.అడుగడుగునా జనం జగన్ కు నీరాజనం పడుతున్నారు.ఈ క్రమంలోనే ఇవాళ గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు నుంచి జగన్ 155వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. గుడివాడ మండలం సిద్దాంతం మీదుగా జగన్ బొమ్ములూరు చేరుకుని అనంతరం బొమ్ములూరు శివారు లారీ …

Read More »

జగన్ ప్రజాసంకల్పయాత్ర..155వ రోజు షెడ్యూలు ఇదే..

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కృష్ణా జిల్లా, గుడివాడ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది.ప్రస్తుతం జగన్ చేపట్టిన ఈ యాత్ర నేటికి 154వ రోజు ముగిసింది.ఈ మేరకు రేపటి 155వ రోజు పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు నుంచి సోమవారం ఉదయం జగన్‌ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అంగలూరు మీదుగా బొమ్మలురు …

Read More »

15 సంవత్సరాల క్రితం ..ఈ నెల 14వ తేదీ వైసీపీ అభిమానులకు అతి ముఖ్యమైన రోజు

ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్ పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయిని పశ్చిమ గోదావరి జిల్లాలో దాటుతుండటం తమ ప్రాంత అదృష్టమని వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ అధికార ప్రతినిధి తలశిల రఘురాంతో కలసి 2 వేల కిలోమీటర్ల …

Read More »

నూత‌న వ‌ధూవ‌రుల‌తో జ‌గ‌న్ ఏం చెప్పారో తెలుసా..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జల ఆద‌రాభిమానాల న‌డుమ ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా పెడ‌న గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలోని భీమ‌వ‌రంలో 154వ రోజు కొన‌సాగుతోంది. కాగా, ఇప్ప‌టికే జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో అడుగ‌డుగునా జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా న‌డిచిన విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో ప్ర‌జలు నిత్యం …

Read More »

టీడీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యేతో పాటు 1000 మంది వైసీపీలో చేరిక‌

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి కన్నబాబు రాజు, ఆయన కుమారుడు, విశాఖ డీసీసీబీ చైర్మన్‌ సుకుమార్‌ వర్మలు టీడీపీని వీడి శనివారం ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నా సంగ‌తి తెలిసిందే. వీరిని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్ వారికి కండువాలు క‌ప్పి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఆయన వెంట …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై ఎమ్మెల్యే రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జల ఆద‌రాభిమానాల న‌డుమ ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలో 154వ రోజు కొన‌సాగుతోంది. కాగా, ఇప్ప‌టికే జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో అడుగ‌డుగునా జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా న‌డిచిన విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో ప్ర‌జలు నిత్యం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను …

Read More »

పరిటాల సునీత ఇంట్లో మ‌రో పెళ్లి సందడి…!

పరిటాల వారింట మరోమారు పెళ్లి సందడి నెలకొంది. పరిటాల రవి, సునీతల కుమార్తె డాక్టర్ స్నేహలత వివాహం నేడు జరగనుండగా, ఇప్పటికే వధువును పెళ్లి కుమార్తెను చేశారు. ఈ కార్యక్రమానికి కార్మిక మంత్రి పితాని సత్యనారాయణ హాజరై, వధువును ఆశీర్వదించారు. ఆమె వివాహం శ్రీహర్షతో నిశ్చయమైన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకకు వైభవంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇక ఈ పెళ్లికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు హాజరు కానుండటంతో పోలీసులు …

Read More »

టీడీపీ నుంచి చంద్ర‌బాబు బ‌హిష్క‌ర‌ణ‌..!!

1983లో వైశ్రాయ్ హోట‌ల్ వేదిక‌గా నాడు చంద్ర‌బాబు నాయుడు న‌డిపిన కుఠిల రాజ‌కీయాలే గ‌తంలో ఆయ‌న్ను ముఖ్య‌మంత్రి చేశాయ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఎన్టీఆర్ ప్ర‌భుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలతో చంద్ర‌బాబు తను అనుకూల ఎమ్మెల్యేల‌తో చ‌ర్చ‌లు జ‌రిపించి, మీరు ఒక్క‌రు త‌ప్పా అంద‌రూ చంద్ర‌బాబు వైపే ఉన్నారు.. అంటూ అలా.. అలా ప్ర‌తీ ఒక్క‌రితోనూ మీరు త‌ప్ప మిగ‌తా వారంతా చంద్ర‌బాబు వైపే ఉన్నారంటూ ప్ర‌చారం చేయించి, ఎన్టీఆర్ వైపు ఉన్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat