Home / ANDHRAPRADESH (page 831)

ANDHRAPRADESH

వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో విజయమ్మ.!

ఆంధ్రప్రదేశ్ లోని 5కోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీ లో వైసీపీ ఎంపీల పోరాటం కొనసాగుతూనే ఉంది. హోదా కోసం వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో బలవంతంగా ఆస్పత్రికి తరలించగా.. ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి మొక్కవోని సంకల్పంతో దీక్ష కొనసాగిస్తున్నారు. వారికి సంఘీభావం తెలిపిన …

Read More »

జ‌గ‌న్ కేసుల‌పై ఐఏఎస్ అధికారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై గ‌త ప్ర‌భుత్వాలు కుట్ర‌పూరితంగా పెట్టిన కేసుల‌న్నీ త్వ‌ర‌లో క్లోజ్ కానున్నాయి. అంతేకాక‌, వైఎస్ జ‌గ‌న్ క‌డిగిన ముత్యంలా నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డ‌నున్నార‌ని ఐఏఎస్ అధికారి కే.చంద్ర‌మౌళి అన్నారు. కాగా, ఇటీవ‌ల కాలంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న 40 ఏళ్ల రాజకీయ అనుభ‌వం గురించి మీడియాతో ముచ్చ‌టిస్తూ వైఎస్ జ‌గ‌న్‌పై ఆస‌క్తిక‌ర మాట‌లు మాట్లాడిన …

Read More »

మరో వివాదంలో వల్లభనేని వంశీ

అధికార టీడీపీ పార్టీలోని నేత‌ల నుంచి సామాన్య కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు ప్ర‌జ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. త‌మ‌కు అడ్డొచ్చిన వారు మ‌హిళ‌లా, సామాన్యులా, చిన్న పిల్ల‌లా, వృద్ధులా అన్న‌ది వారికి అన‌వ‌స‌రం, మా దందాల‌కు అడ్డొచ్చిన వారెవ‌రైనా స‌రే.. అడ్డు తొలగేదాక దాడులు చేస్తూనే ఉంటామంటూ అన‌డం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల వంతైంది. ఆంధ్రప్ర‌దేశ్‌లో ఇటువంటి సంఘ‌ట‌న‌ల గురించి కోకొల్ల‌లుగా చెప్పుకోవ‌చ్చు. అయితే, నాడు బుజ్జ‌గింపు మాట‌ల‌తో రైతుల నుంచి రాజ‌ధాని …

Read More »

వచ్చెే ఎన్నికల్లో టీడీపీ నుండి ఆళ్లగడ్డలో అక్కకు నో టిక్కెట్..తమ్ముడికి నో టిక్కెట్

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అధికార పార్టీ అయిన టీడీపీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.. ఇప్పటికే వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఓ దశలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం చంద్రబాబు ఆదేశంతో టీడీపీ …

Read More »

ద‌మ్ము, ధైర్యం లేని వ్య‌క్తి వైఎస్ జ‌గ‌న్‌..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ద‌మ్ము, ధైర్యం లేని వ్య‌క్తి అని ఫిరాయింపు ఎమ్మెల్యే , ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు గురించి మాట్లాడే అర్హ‌త జ‌గ‌న్‌కు లేద‌ని, బెంగ‌ళూరులో, అలాగే లోట‌స్‌పాండ్‌లో ఉన్న క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌ల‌ను ఆస్తుల్లో ప్ర‌క‌టించుకునే ద‌మ్ము, ధైర్యం …

Read More »

జగన్ కు చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా చెప్పిన విజయమ్మ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడ్డారు. గత కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ పార్టీ కి చెందిన ఎంపీలు కేంద్ర సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం ..లోక్ సభలో అవిశ్వాస తీర్మానం మీద చర్చకు రాకుండా సభ్యులు అడ్డుకుంటున్నారు అని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను …

Read More »

నేడు ఢిల్లీకి వైఎస్‌ విజయమ్మ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకై వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్ష నేటికి మూడో రోజుకి చేరుకుంది.డిల్లీలో ని ఏపీ భవన్ లో నలుగురు వైసీపీ ఎంపీలు దీక్షను కొనసాగిస్తుండగా.. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అస్వస్థతకు లోను కావటంతో ఆయన్నినిన్న బలవంతంగా దగ్గరలోని ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలో కూడా ఆయన దీక్ష కొనసాగిస్తుండగా.. ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు చెబుతున్నారు.అయితే వైసీపీ ఎంపీల …

Read More »

సీఎం కేసీఆర్ చెప్పిన ఆ మాటే నాకు ఆదర్శం -జగన్ …

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే .తాజాగా ఆయన గుంటూరు జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో గత నాలుగు ఏండ్లుగా వైసీపీ పార్టీ శ్రేణులు జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలోని హామీలు ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి తదితర హామీలను నెరవేర్చాలని అలుపు ఎరగని పోరాటం …

Read More »

వైసీపీ ఎంపీలకు సంఘీభావంగా డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆద్వర్యంలో..దీక్షలు

ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం పదవులను త్యాగం చేసిన పార్లమెంట్‌ సభ్యులకు మనమంతా అండగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పిలుపునిచచ్చిన సంగతి తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని సంగం జాగర్లమూడి వద్ద ఏర్పాటు చేసిన బస వద్ద శుక్రవారం రాత్రి పార్టీ నాయకులతో కలసి ఆయన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆమరణ దీక్షకు దిగిన …

Read More »

బయో పిక్ మూవీలల్లో ట్రెండ్ సెట్ చేస్తున్న వైఎస్సార్”యాత్ర”ఫస్ట్ లుక్ ..!

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ బయో పిక్ యాత్ర .ఈ మూవీకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది ..ప్రముఖ దర్శకుడు మహీ రాఘవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైఎస్సార్ పాత్రలో సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ నెల తొమ్మిదో తారిఖు నుండి చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.అచ్చం దివంగత ముఖ్యమంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat