Home / ANDHRAPRADESH (page 846)

ANDHRAPRADESH

 రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రూరల్‌ ఎమ్మెల్యే .. విలేకర్లకు ఏమాత్రం చిక్కకుండా రహస్యంగా

ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఓ టీడీపీ నేత దౌర్జన్యంగా పొక్లైన్లతో అక్రమ క్వారీ తవ్వకం .. కోట్ల విలువైన సంపద తరలిపోతున్నా సంబంధితాధికారుల ప్రేక్షకపాత్ర.. బాధితులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం.. దీంతో ఓ పత్రిక వరుస కథనాలతో చట్రం బిగించింది. సాక్ష్యాలతో బయటపెట్టడంతో చట్టం ఉచ్చులో చిక్కాడు. వెలుగుబంటి వెంకటాచలాన్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కొడైకెనాల్‌లో ఉన్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టు ముందు …

Read More »

ఏపీలో వెయ్యి కోట్ల స్కాము ..ఆధారాలు “దరువు”చేతిలో ..!

ఏపీలో టీడీపీ నేతల అవినీతి రోజుకో వింత రూపం దాల్చుకుంటుంది.వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా గాలి నిప్పు నీరు నింగి కాదేది అవినీతి చేయడానికి అన్నట్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతి ఇంటికి బాత్రూం అనే స్కీమ్ ను కూడా అవినీతి చేయడానికి రాష్ట్రంలో ఉన్న అధికార టీడీపీ నేతలు …

Read More »

ఎన్టీఆర్‌నే అవ‌మానిస్తావా..?

పెద్ద ఎన్టీఆర్‌నే అవ‌మానిస్తావా..? నువ్వెంత‌.. నీ బ‌తుకెంత‌..!!, అవును, తెలుగు సినీ న‌టి మాధ‌వీ ల‌త టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్ర‌సాద్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అయితే, ఇటీవ‌ల కాలంలో ఏపీ ప్ర‌భుత్వానికి, తెలుగు వెండితెర న‌టీన‌టుల‌కు మ‌ధ్య వార్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. కాగా, మొన్న‌టికి మొన్న టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్ర‌సాద్ మీడియా ముఖంగా మాట్లాడుతూ.. టాలీవుడ్ న‌టులు రాస‌లీల‌ల‌కు ఇచ్చే ప్రాధాన్య‌త ఏపీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు …

Read More »

వైసీపీ అధినేత జగన్ సంచలనాత్మక నిర్ణయం ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినాయకత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.ఈ రోజు సోమవారం శ్రీరామనవమి సందర్భంగా ప్రజాసంకల్ప యాత్రకు బ్రేక్ ఇచ్చిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పార్టీ ఎంపీలతో ,సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో కల్సి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు …

Read More »

యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఆంధ్ర పొలిటిక‌ల్ స‌రికొత్త స‌ర్వే ..!!

ఏపీ రాజ‌కీయ నాయ‌కుల‌ను మండు వేస‌వితోపాటు మ‌రింత హీటెక్కించేలా ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. యూట్యూబ్ ట్రెండింగ్‌లో అయితే, ప్ర‌స్తుతం నెం.1 స్థానంలో ఉంది. దీంతో ఏపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా ఆస‌క్తిక‌రంగా మారాయి. అయితే, వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ చేసిన ఆంధ్ర పొలిటిక‌ల్ స‌ర్వేలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా ప‌లు పార్టీల‌కు సంబంధించిన సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఇటీవ‌ల కాలంలో కేంద్ర ప్ర‌భుత్వంలో …

Read More »

వైఎస్ జగన్ ..మీరు చేసిన సాయం జన్మలో మరువలేము..దేవుడిలా నీవు..!

‘మనకి సాయం చేసిన వారిని మరవకూడదు అంటారు..అందుకే చేసిన సాయం మరవకుండా చేసిన వారు అంత దూరంలో ఉన్న వెళ్లి మరి కలసి దాన్యవాదములు తెలిపారు. వారి మాటల్లోనే ఆయన గురించి తెలుసుకుందాం…. జగనన్నకు నా బాధ విన్నవించుకుంటే ఏ జన్మలో మరిచిపోలేని సాయం చేశారు. నాబిడ్డ త్వరలో మాట్లాడతాడని డాక్టర్లు చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఏం చేసి జగనన్న రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావడం లేదు. …

Read More »

జ‌గ‌న్‌పై కేసుల వెనుక అస‌లు నిజం చెప్పిన సుప్రీం కోర్టు న్యాయ‌వాది..!!

వైసీపీ అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన విష‌యం విధిత‌మే. వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ ఎదుగుద‌ల‌ను, అలాగే, ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్‌కు …

Read More »

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ .!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఇటు తెలంగాణ అటు ఏపీ కి కల్పి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఈ ఎస్ ఎల్ నరసింహన్ వ్యవహరిస్తున్న సంగతి విదితమే .అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త గవర్నర్ రానున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాకి చెందిన ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఒక వార్త కథనాన్ని ప్రచురించింది .ఈ కథనంలో పాండిచ్చేరి …

Read More »

ఏపీకి ప్రత్యేక హోదా ..కానీ -బీజేపీ..!

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దగ్గర నుండి అధికార టీడీపీ వరకు ,ప్రజాసంఘాల దగ్గర నుండి ప్రజల వరకు అందరూ రోడ్లపైకి వచ్చి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు అయిన బీజేపీ ,టీడీపీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని చేయని పోరాటాలు లేవు .ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అయితే ఏకంగా కేంద్రం మీద …

Read More »

ఈ నెల27 న భారీగా అనుచరవర్గంతో వైసీపీలో చేరనున్న నిమ్మకాయల..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి అధికార టీడీపీ పార్టీ నుండి వలసల జోరు మొదలైంది .అందులో భాగంగా ఇటీవల జగ్గంపేట కు చెందిన టీడీపీ సీనియర్ నేత జ్యోతుల చంటిబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .తాజాగా ఆ పార్టీకి చెందిన సత్తెనపల్లి నియోజక వర్గ టీడీపీ పార్టీ సీనియర్ నేత నిమ్మకాయల రాజనారాయణ వైసీపీ అధినేత సమక్షంలో వైసీపీ తీర్ధం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat