రాజకీయంగా నా అనుభవం 40 ఏళ్లు అని చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 ఎన్నికల్లో ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి.. తీరా అధికారం చేపట్టాక చేసిందేమిటి..? సింగపూర్లా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దతానంటూ ప్రజలను మభ్యపెట్టి అమరావతి నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డాడా..? విశాఖ భూ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఎంత..? సీఎం రమేష్కు మళ్లీ రాజ్యసభ సీటు కేటాయించడం వెనుక బినామీ ఆస్తులే కారణమా..? టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్రెడ్డి అవినీతిలో …
Read More »ఏపీలో సంచలనాత్మక లేటెస్ట్ సర్వే ..ఆ ఒక్క పార్టీకే అన్ని స్థానాలు ..!
తెలుగు తమ్ముళ్ల వలనో..అ పార్టీ ఎమ్మెల్యేల వలనో లేదా స్థానిక కార్యకర్తల దగ్గరనుండి బడా బడా నాయకుల వరకు చేసే అవీనితి వలన కావచ్చు లేదా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు టైం అస్సలు కలిసి రావడం లేదు …రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తోలిసారిగా జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలన్న ఉద్ధేశ్యంతో అడ్డమైన అమలు చేయలేని హామీలు కురిపించి ..అమయాకపు …
Read More »ఏపీలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..!
ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. రైతులు, యువతి,యువకులు,మహిళలు ఇలా అందరు చిన్న చిన్న కారణాల వల్ల వారి విలువైన జీవితాలను అర్ధంతరంగా ముగిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ ఆత్మ హత్యలు చేసుకునే వారిలో పోలీసు కానిస్టేబుల్ సంఖ్య పెరుగుతుంది. తాజాగా విజయవాడ కృష్ణలంకలో నాగమణి అనే మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నాగమణి విజయవాడ నేరపరిశోధన విభాగం (సీసీఎస్)లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. ఆమె …
Read More »ఏపీలో హోంగార్డు ఆంటీతో అక్రమ సంబంధం..చివరకు ఏమైయ్యింది..!
దేశంలో ఎక్కడ చూసిన ఎక్కువగా జరిగే నేరాల్లో మొదటిది అక్రమ సంబంధం. ఈ అక్రమ సంబంధాల వల్ల నేరాల సంఖ్య పెరిగిపోతుంది. వావి వరుసలు మరచి సభ్య సమాజానికి చెడ్డ పేరు తెస్తున్నారు. భర్త లేదా..భార్య చేసే అక్రమ సంబంధాల వల్ల వారి పిల్లల జీవితాలు, వారి జీవితాలు నడి రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఉద్యోగం పోతుందనే భయంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ హోంగార్డు నున్న సమీపంలోని సుబ్బయ్యగుంట …
Read More »ఏపీలో నగదు కొరతపై కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు మీ కోసం..!!
నవంబర్ 8 2016, ఈ తేదీ ప్రతి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్రతీ సామాన్యుడు వారి జీవిత కాలంలో దాదాపు మూడు నెలలపాటు ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి సామాన్యులకు మూడు నెలలు పట్టింది. …
Read More »2019ఎన్నికల్లో వైసీపీ 135సీట్లు గెలుస్తుందా ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమా ..!.మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట ముప్పై ఐదు స్థానాలను గెలుపొందటం ఖాయమా..?.అంటే అవును అనే అంటున్నారు రాష్ట్రంలో నిన్న ఆదివారం శ్రీ విళంబి నామ ఉగాది పండుగను పురష్కరించుకొని గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో ప్రముఖ పండితుడు రామకృష్ణ శాస్త్రి …
Read More »ప్రత్యేక హోదా సాధించే సత్తా ఒక్క జగన్కే ఉంది..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే, అధికారంలోకి వస్తే సమస్యలను ఎలా పరిష్కరించాలో నిరంతర ఆలోచిస్తున్న వైఎస్ జగన్ అని, అలాంటి ప్రజాదారణ కలిగిన వ్యక్తి వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాకపోతే జీవితంలో పంచాంగం చెప్పడం మానేస్తామని 40 మంది పండితులు కంఠాపథంగా చెప్పారు. కాగా, ఆదివారం శ్రీ …
Read More »జగన్ సీఎం అవ్వడం ఖాయం..!!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ,టీడీపీ పార్టీల మధ్య ఉన్న ఓట్ల తేడా కేవలం ఐదు లక్షలు మాత్రం.కేవలం రెండు అంటే రెండు శాతం ఓట్ల తేడాతో వైసీపీ అధికారాన్ని దూరం చేసుకోగా..టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది.అయితే ఇదే అంశం మీద ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజ్ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ,పవన్ కళ్యాణ్ …
Read More »బుల్లితెరకెక్కనున్న చంద్రబాబు అవినీతి భాగోతం..!!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అవినీతి భాగోతం త్వరలో బుల్లితెరకెక్కనుందా..? అందులో చంద్రబాబు పాత్ర, నారా లోకేష్ పాత్రలు ఎవరు పోషిస్తారు. చంద్రబాబు హత్యలు చేయించారంటూ గతంలో వచ్చిన విమర్శలను ఎలా చూపిస్తారు..? నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నిర్మాణంలో జరిగిన అవినీతి ఎంత..? నేడు నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో చంద్రబాబు వాటా ఎంత..? …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర..115వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్రకు ఏపీ ప్రజలనుండి మంచి స్పందన లబిస్తుంది.జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర 115వ రోజుకి చేరుకుంది.ప్రస్తుతం ప్రజసంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.రేపు ( సోమవారం )ఉదయం జగన్ ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో నుండి ప్రజసంకల్ప యాత్రను ప్రారంబిస్తాడు.కొమ్మూరులో మానవహారంలో వైఎస్ జగన్ పాల్గొన్న అనంతరం వైఎస్ జగన్ అక్కడే భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొమ్మూరు, నాగులపాడు మీదుగా కొనసాగిన …
Read More »