Home / ANDHRAPRADESH (page 865)

ANDHRAPRADESH

”ఓటుకు నోటు కేసు”పై మోడీ సంచ‌ల‌న నిర్ణ‌యం..! చంద్ర‌బాబుకు ఇక జైలే గ‌తి..!!

ఓటుకు నోటు కేసుపై ప్ర‌ధాని సంచ‌ల‌న నిర్ణ‌యం..! చంద్ర‌బాబుకు ఇక జైలే గ‌తి..!! అవును, ఓటుకు నోటు కేసుపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ తీసుకున్న నిర్ణ‌యంతో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు జైలే గ‌తి. ఇప్పుడీ ఈ వార్తే సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారింది. అయితే, గ‌త వారంలో బీజేపీ సీనియ‌ర్ నేత‌ల‌తో ప్ర‌ధాని మోడీ దేశ రాజ‌ధాని న్యూ ఢిల్లీలో స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశంలోనే ప్ర‌ధాని …

Read More »

వైఎస్ జగన్ ను 2019 లో ముఖ్యమంత్రిని చెయ్యడంలో ప్రముఖ పాత్ర ఎవరిదో తెలిస్తే..టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళే ….!

 ఏపీ ప్రతి పక‌్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. వైఎస్ జగన్ భరోసా కొత్త ఆశలను నింపింది.ఆప్యాయత, అనురాగాలు జోడించి ఆత్మీయతను పంచి ఆయనతో పాటు అడుగులో అడుగేస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టింది. జననేత దిగ్విజయంగా సాగించిన పాదయాత్ర ఆదివారం ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లా పొలిమేరకు చేరుకుంది. జగన్ అభిమానులు, కార్యకర్తలు వైసీపీ నేతలు,ముఖ్యంగా భారీగా యువత …

Read More »

టీడీపీకి మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు గుడ్ బై..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక‌లో చేప‌ట్టిన స‌మీక‌ర‌ణాలు టీడీపీలో అతి పెద్ద సంక్షోభానికి దారి తీయ‌బోతున్నాయా అంటే అవున‌నే స‌మాధానం చెబుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే, గ‌తంలో బోండా ఉమ‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు తీరా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణలో బోండా ఉమ‌కు చోటు క‌ల్పించ‌క‌పోగా.. పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ బోండా ఉమను ప‌క్క‌న‌పెట్టేశారు. ఇప్పుడు అదే ప‌రిస్థితి వ‌ర్ల‌రామ‌య్య‌కు …

Read More »

వైఎస్ జగన్ రాకతో కరువు గడ్డ పులకించింది….!

ప్రజా సమస్యలు తీర్చడానికే పాదయాత్ర చేస్తూ అండగా నేనున్నానంటూ ప్రజలకు భరోసానిస్తూ ఏపీ ప్రతి పక‌్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఆదివారం యాత్ర చీరాల, కొత్తపేట, పేరాల, ఐటీసీ, ఆదినారాయణపురం, ఈపూరుపాలెం మీదుగా సాగింది. ఆయన భరోసా కొత్త ఆశలను నింపింది.ఆప్యాయత, అనురాగాలు జోడించి ఆత్మీయతను పంచి అడుగులో అడుగేస్తున్నారు. SEE ALSO..జ‌గ‌న్ పాద‌యాత్ర గుంటూరులో ఎంట్రీ ఇవ్వ‌గానే.. వైసీపీలోకి మాజీ …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర గుంటూరులో ఎంట్రీ ఇవ్వ‌గానే.. వైసీపీలోకి మాజీ మంత్రి..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 110 రోజులుకు చేరుకుంది. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ఇప్పుడు …

Read More »

కేసీఆర్‌ను మెచ్చుకొని బాబును వాయించేసిన సీనియ‌ర్ ఐఏఎస్‌

రాజ్యసభలో ఎన్నికల సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అనూహ్య కితాబు ద‌క్కింది. ఈ ఎన్నిక‌ల్లో తెలంగాణలోనే సామాజిక న్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు ప్రశంసించారు. ఏపీలో అలాంటిది ఊహించలేమని పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌ ఆదివారం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. see also :ఎవరీ బడుగుల లింగయ్య యాదవ్ ..? ‘పలు సామాజిక వర్గాలు  సామాజికంగా వెనుకబడి, ఆర్థికంగా బలంగా లేని కారణంగా ఎన్నడూ ప్రత్యక్ష …

Read More »

”2019లో జ‌గ‌న్‌కు జైలు.. టీడీపీకి గెలుపు” క‌న్ఫాం..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లోపు జైలుకు పోవ‌డం ఖాయ‌మ‌ని, అలాగే అదే ఏడాది ప్ర‌స్తుత అధికార పార్టీ టీడీపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఏపీ మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు స్ప‌ష్టం చేశారు. కాగా, ఇవాళ మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాను చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునే విష‌యంలో నిరంత‌రం …

Read More »

టీడీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థి రూ.3వేల కోట్ల అవినీతి ఆధారాల‌తో స‌హా బట్ట‌బ‌య‌లు..!!

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న వార్త మేర‌కునేడు టీడీపీ నుంచి రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఎంపికైన ఓ బ‌ఢా నేత.. టీడీపీలో ప‌లుకుబ‌డి ఉన్న నేత‌గా అంద‌రికీ చెప్పుకుంటాడు. కానీ, ప్ర‌జ‌ల కోసం న‌యా పైసా ప‌నిచేయ‌డు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అంద‌రినీ బెదిరిస్తుంటాడు. కానీ, త‌న‌కు ఓట్లేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌కు ఏ స్థాయిలోనూ సాయ‌ప‌డ‌డు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు. టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ అంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో …

Read More »

దళితుడిని అయినందునే తీవ్రంగా మరోసారి చంద్రబాబు అవమానించారని..వర్ల రామయ్య తీవ్ర నిరాశ

టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ముందు నుంచి రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరున్నట్లు ప్రచారం జరిగినా చివరి నిమిషంలో మాత్రం ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హ్యాండ్‌ ఇచ్చారు. పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేశ్‌ బాబు, పార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్‌లను ఖరారు చేశారు. దీంతో మరోసారి తనకు చంద్రబాబు మొండిచేయి చూపారని వర్ల రామయ్య ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat