Home / ANDHRAPRADESH (page 891)

ANDHRAPRADESH

ఎంపీ గీతకు ఘోర అవమానం …!

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున గెలిచిన ఎంపీ కొత్తపల్లి గీత ఇటివల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా ఆమెకు ఘోర అవమానం ఎదురైంది.ఎంపీ గీత అనంతగిరి గ్రామంలో పర్యటించాలని నిర్ణయించుకొని తన అధికారక కార్యక్రమాల షెడ్యూల్ ను సంబంధిత అధికారులకు పంపించారు. See Also:ఏపీ పాలిటిక్స్‌లో సెన్షేష‌న్.. …

Read More »

ఏపీ పాలిటిక్స్‌లో సెన్షేష‌న్.. జ‌గ‌న్ కూడా ఊహించ‌ని విధంగా.. వైసీపీ ఎమ్మెల్యేలు సంచ‌ల‌న నిర్ణ‌యం..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌రుస ప్ర‌క‌ట‌న‌లు ఏపీ రాజ‌కీయాల్ని ర‌స‌వ‌త్త‌రంగా మార్చేశాయి. ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం అవ‌స‌ర‌మైతే ఏప్రిల్ 5వ తేదీన లోక్ సభ ఎంపీలు రాజీనామాలు చేస్తారని జ‌గ‌న్ ప్రకటన చేసిన సంగ‌తి అందరికీ తెలిసిందే. జ‌గ‌న్ అనూహ్య ప్ర‌క‌ట‌న‌తో ఏపీ రాజ‌కీయాలు రంజుగా మార‌గా.. జ‌గ‌న్ మ‌రో ప్ర‌క‌ట‌న చేసి ర‌చ్చ‌లేపారు. కేంద్రం పై అవిశ్వాసం పెట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉంద‌ని.. టీడీపీ కూడా సిద్ధ‌మా …

Read More »

విజయవాడ ఓ హోటల్‌లో వ్యభిచారం.. ముంబాయి నుండి అమ్మాయిలు

ఏపీలో ఈ మద్య విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. ఉక్కువగా రాజధాని చుట్టు ప్రక్కల నగరాలు అయిన ,అమరావతి, గూంటురు, విజయవాడలో జుగా సాగుతున్నది. తాజాగా విజయవాడ నగరంలో ఓ హోటల్‌లో వ్యభిచారం చేసేందుకు దిగిన ముంబైకు చెందిన యువతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబైకి చెందిన ఓ వేశ్యను హనుమానాయక్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని నగరానికి రప్పించాడు. అతడు చేసిన సూచనల ప్రకారం ఆమె పటమటలోని ఓ …

Read More »

ఏపీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి….

ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈ రోజు మృతి చెందారు.రాష్ట్రంలో ప్రకాశం జిల్లాకు చెందిన గిద్దలూరు అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే ,సీనియర్ నేత అయిన పగడాల రామయ్య గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.అందులో భాగంగా రామయ్య తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఆయన ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు.రామయ్య రాచర్ల …

Read More »

ఏపీ వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కె రక్షణనిధి ఇంట విషాదం నెలకొన్నది.ఎమ్మెల్యే మాతృమూర్తి అయిన సూర్యకాంతం నిన్న ఆదివారం సాయంత్రం మృతి చెందారు.గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె రాష్ట్రంలో విజయవాడలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే నిన్న ఆదివారం ఆమె పరిస్థితి కొంచెం విషమం కావడంతో కన్నుమూశారు.సూర్యకాంతంకు ముగ్గురు కుమారులు ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.అయితే …

Read More »

మాస్ట‌ర్ ప్లాన్‌తో టీడీపీకి.. ఊపిరాడ‌నివ్వ‌కుండా జూలు విదిల్చిన‌ జ‌గ‌న్‌..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికార టీడీపీకి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు. ఏపీలో ప్ర‌త్యేక‌హోదా ర‌గ‌డ జ‌రుగుతున్నవిష‌యం తెలిసిందే. దీంతో మొన్న‌టికి మొన్న రాజీనామా అస్త్రాన్ని క‌రెక్ట్ టైమ్‌లో జ‌గ‌న్ ప్ర‌యోగించి.. చంద్ర‌బాబు స‌ర్కార్‌ని ఇర‌కాటంలో ప‌డేశారు. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న దెబ్బ‌కి.. టీడీపీ బ్యాచ్ కూడా రాజీనామాకు సిధ్ధ‌మంటూ ప్ర‌త్య‌క్షంగా కాక‌పోయినా.. ప‌రోక్షంగా ప్ర‌క‌ట‌న చేయాల్సి వ‌చ్చింది. దీంతో జ‌గ‌న్ వ‌దిలిన బాణం దెబ్బ‌కి టీడీపీ నేత‌లు …

Read More »

వైఎస్ జగన్ పాదయాత్రలో నవరత్నాలతో పాటు… కొత్త హామీలు.. ఇవే

ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లా మీదుగా సాగుతున్న పాదయాత్ర నేటితో 92వ రోజుకు చేరుకుంది. గత ఎడాది నవంబర్ 6న ప్రజాసంకల్ప యాత్ర’కు వేదికైన ఇడుపులపాయ అశేషమైన జనవాహిని మద్య వైసీపీ పార్టీ నేతలు పెద్దసంఖ్యలో ,పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు, ప్రజలు పెద్దసంఖ్యలో ఇడుపులపాయకు చేరుకొని..ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయ నుంచి ప్రారంభం అయిన …

Read More »

JFC.. ఓ జ‌ఫ్ఫాగాడి క‌మిటీ.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఏకి పారేశాడు..!!

JFC.. ఓ జ‌ఫ్ఫాగాడి క‌మిటీ అంటూ జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను సినీ క్రిటిక్ మ‌హేష్ క‌త్తి ఏకి పారేశారు. జేఎఫ్‌సీ క‌మిటీనా లేక జ‌ప్ఫాగాడి క‌మిటీనా..? స్కాముల్లో ఉన్న ఐ.ఏ.ఎస్ లు, ఐ.ఆర్.ఎస్ అధికారులు ప‌వ‌న్ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీలో మెంబ‌ర్లుగా ఉన్నారని విమ‌ర్శించారు. జేఎఫ్‌సీలో ఓక్స్ వాగాన్ స్కామ్ లో భాగస్వామికి ఎలా చోటిస్తార‌ని క‌త్తి మ‌హేష్ ప్ర‌శ్నించాడు. లెక్కలు పత్రాలు కాదు. ప్రత్యేకహోదా …

Read More »

బిగ్ బ్రేకింగ్‌.. వైసీపీలోకి మ‌రో పారిశ్రామిక వేత్త‌.. ఇక ఆ జిల్లాలో టీడీపీ చాప్ట‌ర్ క్లోజే..?

వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర 92వ రోజుకు చేరుకుంది. కందుకూరు నుండి ప్ర‌కాశంలోకి ఎంట్రీ ఇచ్చిన జ‌గ‌న్ అదే జిల్లాలో వంద‌రోజులు పూర్తి చేయ‌నున్నారు. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఇటీవ‌ల నెల్లూరు జిల్లాలో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త వేవిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వైసీపీ కండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మ‌రో పారిశ్రామిక‌వేత్త వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నాడ‌ని స‌మాచారం. see also : వైఎస్ జగన్ …

Read More »

పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా..!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత నాలుగేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు జేఎఫ్‌సీ అంటే ప్రజలు నమ్మరన్నారు. గతంలో హోదా కోసం దీక్ష చేస్తానన్న పవన్‌ ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. పార్టీలకతీతంగా పోరాడితేనే హోదా సాధించగలుగుతామని రోజా అన్నారు. పవన్ సూచన మేరకు అవిశ్వాస తీర్మానానికి జగన్ మద్దతిస్తారని, అవిశ్వాస తీర్మానానికి అవసరమైన ఎంపీల మద్దతు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat