Home / ANDHRAPRADESH (page 910)

ANDHRAPRADESH

ఏపీలో దారుణం… ఆడ పిల్ల పుట్టిందని.. భార్యకు కరెంట్ షాక్ పెట్టిన భర్త

ఏపీలో మహిళలపై అత్యంత దారుణంగా దాడులు జరుగుతున్నాయి. అత్యాచారాలు, వరకట్న కేసులు, దోపిడిలు, మహిళల కొసం నిర్భయలాంటి చట్టాలు ఉన్నా దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆడ పిల్ల పుట్టిందని.. భార్యకే భర్త కరెంట్ షాక్ ఇచ్చిన ఘటన కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవలే చోటు చేసుకుంది. పెనమలూరులోని పెద్దగుడి ప్రాంతానికి చెందిన ఎస్. రాజారత్నం.. అదే ప్రాంతానికి చెందిన ప్రశాంతి అనే యువతిని …

Read More »

2019 ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కొక్క ఓటుకు ఎంత ఇవ్వబోతున్నారో తెలుసా

ప్రస్తుతం ఈ రోజుల్లో ఎన్నికలు అంటేనే డబ్బుతో ముడిపడిన వ్యవహారం అయిపోయింది. ఓటర్లను డబ్బుతో కొనుక్కోవడం చాలా మామూలు అయిపోయ్యింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఈలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఓటుకు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ స్టీఫెన్ ఓటు కొనుగోలు కోసం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి..ప్రయత్నించడం..అందులో సీఎం చంద్రబాబు తలదూర్చారని ఆడియో..వీడియో టేపులు కలకలం సృష్టించాయి. అయితే ఓటుకు …

Read More »

చంద్ర‌బాబుకు చివ‌రి స‌ర్వే కూడా ఝ‌ల‌క్‌.. టీడీపీ ఆస్థాన‌ మీడియా స‌ర్వేరిజ‌ల్ట్‌… టీడీపీకి –17, వైసీపీకి – 158

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు నిజంగానే గ్ర‌హ‌ణం ప‌ట్టిందా.. అంటే ఔన‌నే అంటున్నారు రాజకీయ నిపుణులు. అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. ఏపీలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కిన త‌రుణంలో.. అంత‌కంటే హాట్‌గా స‌ర్వే రిపోర్టులు అధికార టీడీపీకి షాక్‌లు ఇస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ ఆస్థాన రిప‌బ్లిక్ మీడియా ప్ల‌స్ ఒక ప్ర‌ముఖ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వ‌హించిన స‌ర్వేలో టీడీపీ బోల్తా కొట్ట‌గా.. తాజాగా చంద్ర‌బాబు సీక్రెట్‌గా ఏపీ ఆక్టోప‌స్ …

Read More »

బాబు సర్కారుకి బిగ్ షాకిచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం ..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారుకి దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు బిగ్ షాకిచ్చింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో పుట్టపర్తి మండలంలో పెద్దకమ్మవారి పల్లి దగ్గర హంద్రినీవా కు సంబంధించి జరుగుతున్న తొమ్మిదో ఫ్యాకేజీ పనులను నిలిపేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది.తమను నిండా ముంచి పనులు కొనసాగిస్తున్నారు అని ఈ ప్రాంత రైతులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.దీంతో …

Read More »

వైఎస్‌ జగన్‌ కొత్త బైక్…ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్రలో వైఎస్ జగన్ కు ఓ అభిమాని వినూత్నమైన కానుక అందచేశాడు. సోమవారం కార్పొరేటర్‌ శివ ప్రత్యేకంగా చెక్క (ఉడ్‌)తో చేసిన బైక్‌ను కానుక ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ …ఆ బైక్‌ ఎక్కి కొద్దిసేపు కూర్చొన్నారు. . ఇక …

Read More »

దివాకర్ ట్రావెల్స్ డ్రైవర్ మద్యం మత్తులో ..15 మంది

ఏపీలో ఈ మద్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దివాకర్ ట్రావెల్స్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపటంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి వద్ద సోమవారం జరిగింది. ప్రయాణికుల ప్రాణాలు అంటే ట్రావెల్స్ యాజమాన్యానికి లెక్కేలేదా అంటూ …

Read More »

ఛి..ఛ్చీ… చంద్ర‌బాబు నాకు బంధువా..!!

ఛి..ఛ్చీ… చంద్ర‌బాబు నాకు బంధువా..!! అవును. చంద్ర‌బాబు నాకు మిత్రుడు కాదు.. అంత‌కు మించిన బంధువూ కాదు. మేం ఇక‌పై క‌ల‌వ‌ము కూడాను. అంటూ మంచు మోహ‌న్‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మీరు అడిగి మ‌రీ స‌న్మానాలు చేయించుకుంటారు క‌దా..:! అన్న ప్ర‌శ్న‌కు స్పందించిన మోహ‌న్‌బాబు.. టీ.సుబ్బిరామిరెడ్డి క‌ళాకారుల‌ను చాలా గౌర‌విస్తారు. అందులో భాగంగానే న‌న్ను కూడా పిలిచి అప్పుడ‌ప్పుడు …

Read More »

వైసీపీలో చేరిక గురించి ఆలోచిస్తా..వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే…

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ,ఎంపీలలో కొంతమంది ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశచూపించిన తాయిలాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే.అందులోభాగంగా మొత్తం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు.అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలలో బాబు వ్యవహార శైలిలో వచ్చిన …

Read More »

లగడపాటి సర్వేలో భూమా అఖిల ప్రియ గెలిసిందా..?..ఓడిపోయిందా…?

భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ.. రాయలసీమ జిల్లాల్లో రాజకీయంగా బాగా పలుకుబడి కలిగిన కుటుంబాల్లో ఒకటి! 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి భూమా నాగిరెడ్డి .. ఆయన భార్య శోభానాగిరెడ్డి గెలుపొందారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించగా… ఆమె స్థానంలో కుమార్తె అఖిల ప్రియ పోటీ చేసి గెలుపొందారు… తరువాత భూమా కుటుంబంలో మరో దారుణం జరిగింది. గత ఎడాది (2017 ) మార్చి నెలలో భూమా …

Read More »

బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్‌కు చిరంజీవి రాజీనామా..!!

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌తీ ఒక్క‌రికి ఇష్ట‌మైన క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లోకుండానే అఖిలాంధ్ర ప్రేక్ష‌కుల మ‌న‌సు గెల‌చుకున్న చిరంజీవి ప్ర‌జా సేవ చేయాల‌న్న సంక‌ల్ప‌తో ప్ర‌జారాజ్యం పార్టీని స్తాపించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లువురితో క‌లిసి ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి.. త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరువ‌ల్లే ప్ర‌జా రాజ్యం పార్టీ నామ‌రూపాలు లేకుండా పోయింద‌ని ప‌లువురి వ‌ద్ద చిరంజీవి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat