బయటపడ్డ భారీ స్కాం..! త్వరలో చంద్రబాబును జైలుకు పంపనున్నమోడీ..!! అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును భారీ స్కాం కేసులో ప్రధాని నరేంద్ర మోడీ జైలుకు పంపనున్నారట. కాగా, ఇవాళ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏపీ అప్పు 90వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు అధికారం చేట్టాక ఆ అప్పు ఇప్పుడు 2 లక్షలా 20 వేల కోట్లు చేరింది. అంటే సుమారుగా లక్షా …
Read More »జగన్ డెడ్లైన్ ఎఫెక్ట్.. టీడీపీ బిగ్ బ్రదర్స్ రాజీనామా..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా పై తీసుకున్న సంచలన నిర్ణయంతో టీడీపీ ఎంపీలకు రాజీనామా తప్ప వేరే ఆఫ్షన్ లేకుండా పోయిందని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. నెల్లూరులో పాదయాత్ర చేస్తున్న జగన్ తాజాగా ఏపీ స్పెషల్ స్టేటస్ పై కేంద్రం తేల్చకపోతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని.. అందుకోసం ఏప్రిల్ 6 వరకు డెడ్లైన్ ఇవ్వడంతో రాజకీయ వాతావరంణం మస్త్ వేడెక్కింది. అయితే జగన్ …
Read More »వైసీపీలోకి మరో మాజీ మంత్రి..!!
రాష్ట్ర విభజనతో ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులు ఇతర పార్టీల్లో చేరారు కూడాను. ఆ విషయం అటుంచితే.. ఇటీవల కాలంలో బీజేపీ నేతలు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియక అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ …
Read More »నాడు సమైక్యాంధ్ర, నేడు ప్రత్యేక హోదా.. బయటడ్డ చంద్రబాబు కుఠిల రాజకీయం..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సాధారణ ఎన్నికలకు ముందు రెండు నాల్కుల ధోరణి అవలంభించి రాష్ట్ర విభజనకు కారకుడైన విషయం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం విధితమే. అంతేకాకుండా తమను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు .. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధిస్తామని …
Read More »వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించే దమ్ము గంటాకు ఉందా?.
ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావుపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదవుల కోసం గంటా ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఇతను ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్ళీ మంత్రి పదవిని దక్కించుకున్నాడు. 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కిరణ్కుమార్రెడ్డి మంత్రిమండలిలో మంత్రి అయ్యాడు. …
Read More »”ప్రత్యేక హోదానే ఊపిరిగా వైఎస్ జగన్”.. వెల్లువెత్తుతున్న ప్రజల మద్దతు..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సాధారణ ఎన్నికలకు ముందు రెండు నాల్కుల ధోరణి అవలంభించి రాష్ట్ర విభజనకు కారకుడైన విషయం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం విధితమే. అంతేకాకుండా తమను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు .. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధిస్తామని …
Read More »చింతమనేని ప్రభాకర్…పదవి ఔట్
ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కు పదవీగండం వస్తుందా?రాదా అన్న చర్చ జరుగుతుంది. సాధారణంగా అయితే సుప్రింకోర్టు తీర్పు ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష పడితే ఆటోమాటిక్ గా పదవి పోతుందని అంటారు. అయితే వెంటనే బెయిల్ వస్తే ఏమి చేయాలన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు లేదా నేతలకు ఏదైనా …
Read More »జగన్ పై జేసీ బ్రదర్ జీరోయిజం కామెంట్స్.. మీరు ఏకీభవిస్తారా..?
ఏపీ అనంతపురం జిల్లా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి పార్లమెంట్ సభ్యునిగా కాకుండా ఓ బఫూన్లా ప్రవర్తిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఎన్నోఏళ్లగా రాజకీయాల్లో ఉన్నా.. ఆయనకి సీనియర్ రాజకీయ నాయకుల్లో ఏదో తను కూడా ఒకడు ఉన్నాడని చెప్పుకోవడం తప్ప.. తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. పార్టీలు మారినా ఆయన తీరు మాత్రం మారడంలేదు. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు చంద్రబాబు పై కారాలు నూరిన జేసీ.. ఆ …
Read More »ఆంగ్ల పత్రిక తాజా సర్వే : 2019లో అధికారం ఎవరిదో తేల్చేసింది..!!
చలికాలంలోనూ.. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఉత్తర భారతదేశంలో అత్యధిక సర్క్యులేషన్ గల ఓ ఆంగ్ల పత్రిక 2019 ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారన్న అంశంపై సర్వే చేసింది. అంతగాక, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనతో ఎంత మేరకు ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది ఈ సర్వే. ఈ సర్వేలోని పలు కీలక అంశాలు ఇలా ఉన్నాయి.. see also :జగన్ …
Read More »అతను ”ప్రజల జగన్ కాదు”.. ”ముద్దుల జగన్” అట..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు ఏపీ మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి. కాగా, వీరు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 29 సార్లు ఢిల్లీకి వెళ్లి.. ప్రత్యేక హోదా సాధన కోసం చేయని ప్రయత్నాలంటూ లేవన్నారు. ప్రతిపక్షంలో ఉండి వైఎస్ జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. …
Read More »