ఎంతచాటు మాటు యవ్వారాలైనా.. సరే.. ఏదో ఒక సందర్భంలో బయట్టబయలు అవక తప్పదు. అందుకు పాలిటిక్స్ మినహాంపేమీ కాదు. పలువురు రాజకీయ నాయకులు ఇచ్చిన ఇంటర్వ్యూలలో వారి గత అనుభవాలు చెప్పే సందర్భంలో ఎన్నో రహస్యాలు బయటపడిన సందర్భాలు కోకొల్లలు. అయితే, ఇటువంటి బాగోతమే మళ్లీ బయటపడింది. ఇక అసలు విషయానికొస్తే.. సినీ నటుడు పవన్ కళ్యాణ్ అవినీతిపై ప్రశ్నిస్తానంటూ వచ్చి 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించిన విషయం …
Read More »ప్రత్యేక హోదా జగన్ లాంటిది.. ప్యాకేజీ లోకేష్ లాంటిది..!! మీకు ఏది కావాలి ?
ప్రత్యేక హోదా జగన్ లాంటిది.. ప్యాకేజీ లోకేష్ లాంటిది..!! మీకు ఏది కావాలి ? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుతో సహా లోకేష్పై పంచుల వర్షం కురిపించారు. చంద్రబాబు ప్రత్యేక హోదాతోపాటు తెలుగువారి ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. ఓ పక్క ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 88వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప నేటికి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 87వ రోజు ముగిసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రేపటి ప్రజాసంకల్ప యాత్ర (88 వరోజు ) షెడ్యుల్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విడుదల చేశారు.రేపు ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్ ఉదయగిరి నియోజకవర్గం కొండాపూరం మండలంలోని జంగాలపల్లి శివారు నుంచి పాదయాత్ర ను ప్రారంభిస్తారు. ఆదిమూర్తిపురం, తూర్పు …
Read More »వైఎస్ జగన్ పెట్టిన డెడ్లైన్కు ఎంపీలు సిద్ధం..!
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనతో ఈ నిర్ణయాన్ని స్వాగతించకుండా మీ నాయకులతో ఎందుకు కామెంట్లు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. . నాడు వెంకటేశ్వర స్వామి సన్నదిలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడేందుకు మాట్లాడటం లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అమ్ముడబోయి రైల్వేజోన్, దుగ్గరాజపట్నం ఓడరేవు, పోలవరాన్ని తాకట్టుపెట్టారన్నారు. టీడీపీ నాయకులు చీము నెత్తురు లేకుండా …
Read More »ప్రత్యేక ప్యాకేజీ చంద్రబాబు ఇంట్లో పప్పులాంటిది.. టీడీపీ గ్యాంగ్ పై ఉరిమిన రోజా..!
ఏపీకి తాజాగా కేంద్రం ప్రకటించిన బడ్జెట్ విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ నేతల నిరసనలు అంటూ నాటకాలు ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన ఎల్లో గ్యాంగ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. కేంద్ర తీరును నిరసిస్తూ ఇటీవల ఏపీలో నిర్వహించిన ఆందోళనలో విజయవాడ సెక్స్ రాకెట్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుండు కొట్టించుకుని …
Read More »సోనియానే ఎదురించిన ధీరుడు వైయస్ జగన్…నరేంద్రమోడీ అంటే చంద్రబాబుకు భయం
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. వైయస్ జగన్ ప్రకటనను స్వాగతించే దమ్ము, ధైర్యం లేక, టీడీపీ మంత్రులు, ఎంపీలు విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులతో కలిసి …
Read More »జగన్ పాదయాత్ర ఆపేయాలి.. పచ్చమేధావి పిచ్చ వ్యాఖ్యలు..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాజా రాజకీయాలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేసింది. ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తూనే మరోవైపు.. ఏపీకి సెంటిమెంట్ అయిన ప్రత్యేక హోదా పై తాడోపేడో తేల్చుకోవడానికి డెడ్లైన్ ప్రకటించి సంచలనం రేపాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి కేంధ్రప్రభుత్వానికి హెచ్చరికులు పంపిస్తూ.. వైసీపీ ఎంపీలు రాజీనామా తేదీని ప్రకటించి.. అటు నాటాకాలు ఆడుతున్న టీడీపీ బ్యాచ్కి కూడా బ్లాస్టింగ్ పంచ్ ఇచ్చాడు. దీంతో …
Read More »సరైనోడి నుండి నిఖార్సైన రాజకీయం.. టీడీపీ తమ్ముళ్ళ సరదా తీరిపోతుందా..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పక్కా వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారు. ఏపీలో ఉన్న కోట్ల మంది ప్రజలకు సెంటిమెంట్గా ఉన్న ప్రత్యేక హోదాను తనకు అనుకూలంగా మార్చుకొని… గత కొన్నేళ్లుగా జగన్ పై టీడీపీ బ్యాచ్ చేస్తున్న కామెంట్స్కు చెక్ పెట్టడం ఖాయమనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదటి నుండి ప్రతిపక్షమైన వైసీపీ ఏపీలో పోరాడుతూనే ఉందని అందరికీ తెలిసిన సంగతే. …
Read More »అనంతలో వైసీపీ పార్టీ పేరు చెప్పగానే బయపడిపోతున్న…పరిటాల శ్రీరామ్
ఏపీలోని అనంతపురం జిల్లాలో అధికారం అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ మాట వినని సామాన్య ప్రజల మీద ,వారికీ అండగా ఉంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలపై అక్రమ కేసులను బనాయించి వేధిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. see also : జగన్ పాదయాత్ర ఆపేయాలి.. పచ్చమేధావి పిచ్చ వ్యాఖ్యలు..? తాజాగా వైసీపీ పార్టీకి గుడ్ బై …
Read More »ఎలగెలగా.. కేసులు మాఫీ కోసమే.. జగన్ ఎత్తుగడలా.. మిరాకిల్ జోక్ బాబాయ్..!
వైసీపీ అధినేత జగన్ చేసిన సంచలన ప్రకటన దెబ్బకి ఏంచేయాలో అర్ధంకాక అధికార టీడీపీ పచ్చ వ్యాఖ్యలకు దిగుతోంది. జగన్ రాజకీయాలన్నీ డ్రామానేనని కొట్టిపారేసింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలు తమలోపల ఉన్న పచ్చ విషాన్ని బయటకు కక్కుతున్నారు. అంతే కాకుండా ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేస్తామని ప్రకటించిన జగన్ ఏప్రిల్ ఒకటవ తేదీ అని …
Read More »