Home / ANDHRAPRADESH (page 901)

ANDHRAPRADESH

చంద్రబాబుకు మరోసారి సీఎంగా అవకాశం కల్పిస్తే అమలు చేస్తారు.. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి

 ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 10శాతం మాత్రమే అమలు చేశారని, మరోసారి సీఎంగా అవకాశం కల్పిస్తే అమలు చేస్తారని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికి, ఏపీని అగ్రస్థానంలోకి తీసుకెళ్లేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. కేంద్రం సహకరించడం లేదు, నిధులు లేకుండా ప్రాజెక్టులు, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించామన్నారు. సీఎం దేవుడు కాదు కాదా..ఏపీ ప్రజలు రెండోసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి …

Read More »

మంత్రి సోమిరెడ్డితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ ..అందుకేనా …!

ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్యే కలవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది.అసలు విషయానికి వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి ఈ రోజు సోమవారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. see also : తెలుగు స్టార్ యాంకర్ తమ్ముడ్ని కూడా వదలని సునీతా రెడ్డి …

Read More »

తొమ్మిదేళ్ల నాటి హత్యకు ప్రతీకారంగా..ప్యాపిలిలో దారుణ హత్య

కర్నూలు జిల్లా ప్యాపిలిలో రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. వెంకటరెడ్డి జాతరకు వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు. పాతకక్ష్లల నేపథ్యంలో మధు హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్యాపిలి కుంటగడ్డ సమీపంలో తొండపాటి నరసింహులు కుటుంబం ఉంటోంది. వీరికి ముగ్గురు కుమారులు కాగా చిన్న కుమారుడు మధు (35) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. గ్రామంలో జరుగుతున్న తిరునాలకు వెళ్లి ఇంటికి వస్తుండగా …

Read More »

వైసీపీ వల్ల కేంద్రం ఏపీకి అన్యాయం చేసింది -ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు.అధికార పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నర ఏండ్లుగా బీజేపీ పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉన్నాము. జీఎస్టీ ,నోట్ల రద్దు లాంటి విషయాలపై కూడా కేంద్రానికి మద్దతుగా నిలిచాము.కానీ ఇటివల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి …

Read More »

నాట‌కాలు ఆడుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్..క‌త్తి మ‌హేష్ సంచ‌ల‌న వాఖ్య‌లు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, జ‌న‌సేన పార్టీ అధినేత నాట‌కాలు ఆడుతున్నరు… ఈ మాట‌లు స్వ‌యాన సినీ క్రిటిక్, బిగ్‌బాస్ షో (తెలుగు) తొలి సీజన్ పాటిస్పెంట్ క‌త్తి మ‌హేష్ అన్న‌వే. కాగా, గ‌త కొంత కాలంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు, క‌త్తి మ‌హేష్‌కు ఫేస్‌బుక్ వేదిక‌గా మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ టార్గెట్‌గా ప‌లు ఛానెళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు క‌త్తి మ‌హేష్‌. …

Read More »

వైసీపీ వేసిన స్కెచ్ కు పీక్కోలేక ..లాక్కోలేక తలలు పట్టుకుంటున్నా బాబు అండ్ బ్యాచ్

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సాధారణంగా తిమ్మిని బమ్మి చేయాలనీ నిత్యం చూస్తూనే ఉంటాడు.అందుకు ఏకంగా తనకు అనుకూలంగా ఉన్న దాదాపు పద్నాలుగు ఛానల్స్ ను తన గురించే ప్రసారం చేసేలా ..ప్రతిపక్షాల మీద బురద చల్లే కార్యక్రమాలను చేయాలనీ ఆదేశిస్తాడు.ఇలాంటి తరుణంలో వైసీపీ పార్టీ వేసిన స్కెచ్ కు టీడీపీకి చెందిన నేతలు తలలు పట్టుకుంటున్నారు.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోగత వారం రొజులా రాష్ట్రంలొ …

Read More »

ఓట్లు అడగడానికి వచ్చినపుడు తమ సత్తా చూపిస్తామని ప్ర‌జ‌లు హెచ్చ‌రిక‌..

అధికారంలో ఉంటే చాలు తాము ఏం చేసినా చెల్లుతుంది ఎవరు పిలిచినా వస్తారు అనే భ్రమ నుంచి బయటికి వచ్చేలా ప్రకాశం జిల్లాలోని ఒక గ్రామం ఓటర్లు వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు మండలంలోని బొల్లుపల్లి గ్రామం వేదికగా అధికార పార్టీ ఎమెల్యేకు జరిగిన పరాభవం ప్రజల మనోగతానికి అడ్డం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. టిడిపి అధిష్టానం చేపట్టిన ఆపరేషన్ లీడర్ కార్యక్రమంలో భాగంగా …

Read More »

2019 బిగ్ ఫైట్‌… దిక్కుతోచ‌ని స్థితిలో జంపింగ్‌ బ్యాచ్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తాయిలాల‌కు లొంగి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఉన్నా.. అనర్హత వేటు వేసే ప్రసక్తే ఉండదని హామీ కూడా రావడంతో యదేచ్చగా ఫిరాయించారు. ఓట్లేసిన జనం కూడా లోలోన రగిలిపోవడం తప్ప ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. ప్రశ్నించిన వారిపై పోలీసులను చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా ప్రయోగిస్తుండడమే అందుకు కారణం. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. …

Read More »

టీడీపీ గ్యాంగ్‌ సిత్రాలు.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్‌..!

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ వివాదాల‌కి కేరాఫ్ అడ్ర‌స్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిలిచే రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా రాజ‌కీయ నాయ‌కుల పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ విష‌యం పై.. …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు వచ్చే ఎన్నికల్లో పోటి ఎవరో…మీకు తెలుసా ?

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు కు చెందిన సీనియర్ రాజకీయవేత్త – టీడీపీ తొలితరం నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇటీవలే అకస్మాత్తుగా కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే ఆయన మరణించారు. మాజీ మంత్రిగా – ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా గాలిది పార్టీలో ప్రత్యేకమైన స్థానమే.అయితే 2014 ఎన్నికల్లో నగరి పోరు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. వైసీపీ తరఫున రోజా – టీడీపీ తరఫున ఆ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat