ఏపీ మొత్తం కేంద్రం పై వ్యతిరేకతతో అట్టుడికిపోతున్న విషయం తెల్సిందే. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. రాజ్యసభలో కేవీపీ రామచంద్ర రావు ఒంటరిగా చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డు పట్టుకుని ఆందోళన చేయడం, లోక్ సభలో టీడీపీ మరియు వైకాపా సభ్యులు ఆందోళనకు దిగడం వంటివి వచేస్తున్నారు. వారు చేసే ఆందోళనలకు కేంద్రం దిగిరాకపోవచ్చు, కాని ఏపీ ప్రజలు వారి పట్ల …
Read More »‘ఒకడేమో..అది అంటాడు..ఇంకొకడేమో ఇది అనే మోహన్ బాబు పలికిన డైలాగ్స్ హల్ చల్
తాజాగా విడుదలైన ‘గాయత్రి’ సినిమాలో మోహన్ బాబు పలికిన డైలాగ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాల్లో హాట్ టాపిక్ గా మారింది. ‘ఒకడేమో బీకామ్లో ఫిజిక్స్ చదివానంటాడు.. ఇంకొకడేమో నా పెన్షన్ తీసుకుంటున్నావ్, నా రోడ్ల మీద నడుస్తున్నావ్, ఓటు నాకే వేయాలంటాడు, ఇంకోడేమో సార్వభౌమాధికారం అని పలకలేక భౌభౌఅంటాడు..’ అంటూ టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకునే మోహన్ బాబు తన సినిమాలో ఈ డైలాగ్ పెట్టించారనే ప్రచారం గట్టిగా …
Read More »వచ్చే ఎన్నికల్లో కర్నూల్ జిల్లా పత్తికొండలో బలం ఎవరిది…సర్వేలో నమ్మలేని నిజాలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే .కర్నూలు జిల్లా, డోన్ సమీపంలోని కంబాలపాడుకు చెందిన కృష్ణమూర్తి బీసీ వర్గమమయిన ఈడిగ కులానికి చెందిన నాయకుడు. రెడ్ల రాజకీయాధిపత్యం కొనసాగుతున్న రాయలసీమలో నాయకుడిగా ఎదిగిన ఏకైక బీసీ నేత కేఈ కృష్ణమూర్తియే. కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాబల్యం ఒక వైపు కేఈ కుటుంబం మరొక …
Read More »రాజీనామాలు చేద్దాం రండి ..ప్రత్యేక హోదా ఎలా రాదో చూద్దాం .బాబుకు జగన్ సవాలు ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దమ్మున్న సవాలు విసిరారు.గత వారం రోజులుగా కేంద్ర సర్కారు ఏపీకి చేసిన అన్యాయంపై వైసీపీ ఎంపీలు ఇటు లోక్ సభ అటు రాజ్యసభలో కొట్లాడిన సంగతి తెల్సిందే.కేంద్రం ఇటివల ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ లో ఏపీకి తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ …
Read More »సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం… వైసీపీ లోకి స్టార్ డైరక్టర్..?..
ఏపీ రాజకీయాల్లో సినీ ప్లేవర్ రోజురోజుకీ ఎక్కువ అవుతోంది. అధికార టీడీపీకి ఇప్పటికే సినీ గ్లామర్ ఉండగా.. ప్రతిపక్ష వైసీపీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే… వైసీపీలోకి గత కొంతకాలంగా ఓ ప్రముఖ దర్శకుడు చేరుతారని వార్తలు వైరల్ అవుతున్నాయి. see also : రాజీనామాలు చేద్దాం రండి ..ప్రత్యేక హోదా ఎలా రాదో చూద్దాం .బాబుకు జగన్ సవాలు .. ఆయన …
Read More »రాజకీయాలను షేక్ చేస్తున్న జగన్ తాజా ట్వీట్…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయాలపై చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేస్తుంది.తన అధికారక ట్విట్టర్ ఖాతాలో జగన్ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు అని మండిపడ్డారు. See Also:ప్రకాశం జిల్లా.. జగన్ పాదయాత్రతో… వైసీపీ ప్రకాశించేనా..? నాడు రాష్ట్ర విభజన …
Read More »ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ..
నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం నవంబర్ మాసంలో వైద్య సంచాలకులు డాక్టర్ సుబ్బారావు ని కలసి వినతిపత్రం నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోసిషన్ ఇచ్చారు .. వాటిని పరిశీలించిన వైద్యా సంచాలకులు నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోషషన్ వారు తెలియజేసినవి న్యాయమైనా డిమాండ్లని ..సదరు విన్నపాలను ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసికెళ్లారు..సదరు విన్నపాలను పరిశీలించిన వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి DME పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్ …
Read More »మరోసారి తండ్రి కోడుకులకు లెక్కలతో చుక్కలు చూపించిన డోన్ వైసీపీ ఎమ్మెల్యే
2014 సాధారణ ఎన్నికలకు ముందు వరకు ఈ పేరు రాష్ట్ర రాజకీయాలకు కొత్త. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైయస్ జగన్ కొత్త పార్టీ పెట్టేదాకా ఈ పేరు ఎవరికి తెలియదు. పార్టీ ఆవిష్కరించిన వైయస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేపట్టిన పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాలో 2012లో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అపట్టో నిజంగానే అది ఒక పెద్ద సంచలనం. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు …
Read More »ప్రకాశం జిల్లా.. జగన్ పాదయాత్రతో… వైసీపీ ప్రకాశించేనా..?
2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వేల మీద సర్వేలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే ఆ సర్వేల మాట ఎలా ఉన్నా జిల్లాల వారిగా వైసీపీ బలాలు ఏంటో బలహీనతలు ఏంటో ఒకసారి తెలుసుకుందా. ముందుగా వైసీపీ కంచుకోట అయిన ప్రకాశం జిల్లాలో వైసీపీ ప్రకాశిస్తుందా.. లేక తన ప్రభావాన్ని కోల్పోయిందా ఒకసారి విశ్లేషించుకుందాం…. See Also:రాజకీయాలను షేక్ చేస్తున్న జగన్ తాజా ట్వీట్… ప్రకాశం …
Read More »మోడీకి దగ్గరయ్యేందుకు వైఎస్ జగన్ అందరి కాళ్లపై పడుతున్నాడు..!!
తన స్వార్ధం కోసం ఒక స్పష్టత లేని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజలను మోసం చేసేందుకు, అదే విధంగా ప్రత్యేక హోదా పేరిట తన హోదాను నిబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హతే లేదని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మాట తప్పను.. మడమ తిప్పను అన్న జగన్ మోహన్రెడ్డి పార్టీ వాళ్లు రాజీనామాలు చేసి ఉంటే ప్రజలు …
Read More »