Home / ANDHRAPRADESH (page 961)

ANDHRAPRADESH

సినీ హీరో బాల‌కృష్ణ నెం.1 ఎమ్మెల్యే అట‌..!!

కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం జై సింహా. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం విజ‌య‌వాడ‌లో జ‌రిగింది. ఈ ఆడియో ఫంక్ష‌న్‌లో పాల్గొన్న సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ లు ఒక‌రిపై మ‌రొక‌రు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించుకున్నారు. ఆడియో వేదిక‌పై మాట్లాడేందుకు మైక్ అందుకున్న నారా లోకేష్ …

Read More »

ముగ్గురు యువ‌తుల్ని పెళ్లి చేసుకున్న మ‌రో యువతి..!!

ఒక‌రికి తెలియ‌కుండా.. మ‌రొక‌రిని పెళ్లి చేసుకుని అమ్మాయిల్ని మోసం చేసిన అబ్బాయిల్ని చాలా మందినే చూశాం.. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి చోటు చేసుకుంది. అయితే, ఈ ఘ‌ట‌న‌లో మోసం చేసింది మాత్రం అబ్బాయి కాదు.. మ‌రి అబ్బాయి కాక‌.. అమ్మాయి మోసం చేస్తుందా..? అనేగా మీ డౌట్‌.. అవును మీ డౌట్ వాస్త‌వ‌మే.. అమ్మాయే ఈ ఘ‌ట‌న‌కు ఒడిగ‌ట్టింది. ఈ ఘ‌ట‌న క‌డ‌ప జిల్లా ఇటుకుల‌పాడు గ్రామంలో చోటు …

Read More »

45 ఏళ్లకే పింఛన్ ఎందుకు ఇవ్వాలో తేల్చిచేసిన జగన్..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబు స‌ర్కార్‌ను నిలదీసేందుకు.. ప్ర‌జలకు మ‌రింత ద‌గ్గ‌రైవారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను గుర్తించేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన వైఎస్‌జ‌గ‌న్‌కు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకోవ‌డంతోపాటు అర్జీల‌ను కూడా స‌మ‌ర్పిస్తున్నారు ప్ర‌జ‌లు. నిరుద్యోగులైతే.. త‌మ‌కు ఇంత వ‌ర‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌లేద‌ని, వృద్ధులైతే త‌మ‌కు …

Read More »

జగన్ జవాబుకు కదిరి నియోజకవర్గమే ఫిదా…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై ఐదు రోజులు ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కదిరి నియోజక వర్గంలో చేస్తున్నారు .పాదయాత్రలో భాగంగా జగన్ కు ఎవరు ఊహించని విధంగా ఒక యువతి ప్రశ్నల వర్షం కురిపించింది .అయితే యావత్తు నియోజకవర్గమే …

Read More »

అందులో తెలంగాణకు రెండో స్థానం. ఏపీ కి ఎనిమిదో స్థానం

భారతదేశ వ్యాప్తంగా 56,070 హెక్టార్ల అటవీ భూములను వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించినట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యధికంగా అటవీ భూములు మళ్లించిన రాష్ట్రాల్లో హరియాణా మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. హరియాణా 7,944 హెక్టార్ల అటవీ భూములను ఇతర అవసరాల కోసం వినియోగించుకోగా.. తెలంగాణ 7,149 హెక్టార్ల అటవీ భూములను మళ్లించింది.అలాగే ఆంధ్రప్రదేశ్‌ 3,343 …

Read More »

చంద్ర‌బాబు మైండ్ గేమ్‌.. కేఈ ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకే టికెట్‌..!!

చంద్ర‌బాబు న‌యా పాటిలిక్స్‌.. కేఈ ఫ్యా మిలీకి భారీ షాక్‌.. అవును మీరు చ‌దివింది నిజ‌మే. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ మూర్తి ఫ్యామిలీని రాజ‌కీయంగా దూరం చేసే ప‌నిలో మునిగితేలుతున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నం కేఈ ఫ్యామిలీపై చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల కాలంలో చూపుతున్న ఇంట్ర‌స్టే. చాప‌కింద నీరులా సాగుతున్న చంద్ర‌బాబు వ్య‌వ‌హారం క‌ర్నూలు జిల్లాలో కేఈ ఫ్యామిలీకి భారీ షాక్ ఇవ్వ‌నుంది. …

Read More »

ప్రజసంకల్పయాత్ర..45వ రోజు షెడ్యుల్ ఇదే

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 45వ రోజు షెడ్యూలు ఖరారైంది. రేపు ఉదయం 8 గంటలకు కదిరి నియోజకవర్గంలోని నంబుల పులకుంట మండల కేంద్రం నుంచి 45వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు.అక్కడి నుంచి దిగువతువ్వపల్లి క్రాస్‌, కొత్తపల్లి క్రాస్‌, మల్లెంవారి పల్లి మీదుగా పాపన్నగారిపల్లికి 11.30 గంటలకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. …

Read More »

మంత్రి దేవినేనికి తప్పిన ప్రమాదం..

ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.ఇవాళ మధ్యాహ్నం ఆయన అనంతపురానికి వెళుతూ.. కోన వద్ద హంద్రీనీవా కాలువను చూడాలనుకున్నారు. దీంతో కారు ఆపాల్సిందిగా త‌న‌ డ్రైవర్‌కు సూచించారు. డ్రైవర్ ఒక్కసారిగా కారు నిలపడంతో కాన్వాయ్‌లోని మరో కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి మంత్రి దేవినేనితో పాటు మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు. దేవినేని బెంగళూరు నుంచి …

Read More »

టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే.. ఫిరాయింపు ఎమ్మెల్యేకి టెన్షన్.. టెన్షన్

కొన్నాళ్ల కిందట టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించి, పార్టీ కండువాను నేలకేసి కొట్టి వెళ్లిన ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తిరిగి టీడీపీలోకే చేరనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కనీసం నెలలు అయినా గడవక ముందే ఈయనకు టీడీపీపై మళ్లీ మమకారం పుట్టిందట. తెలుగుదేశం పార్టీలో తనకు గుర్తింపు దక్కడం లేదని..రాజీనామా చేసి వెళ్లిన ఈయన ఏమనుకున్నాడో ఏమో కానీ మళ్లీ టీడీపీలోకే చేరుతున్నట్టుగా తెలుస్తోంది. …

Read More »

ప్రాణహాని చేసేవాళ్ళను కూడా క్షమించే మంచి మనస్సున్నోడు వైఎస్సార్..

ప్రస్తుత ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన కింది స్థాయి నేత దగ్గర నుండి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు అందరు వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ,ఆయన తండ్రి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిపిస్తారు అని మనకు తెల్సిందే .ఒక్కొక్కసారి పరుష పదజాలంతో కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat