దేశ వ్యాప్తంగా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. వీటి వల్ల హత్యలు కూడ బాగా ఎక్కువైపోయాయి. తాజాగా హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ పరిధిలో మరో హత్య ఘటన జరిగింది. తన తల్లితో అక్రమ సంబంధం చేస్తున్నాడన్న కారణంతో.. అతనిపై కక్ష పెంచుకున్న కూతురు స్నేహితుల సహాయంతో కడతేర్చింది.బీహెచ్ఈఎల్ ఎల్ఐజీ కాలనీలోని నివాసముండే రియల్ ఎస్టేట్ వ్యాపారి దుర్గాదాస్(47)పై ఈ నెల 7న దాడి జరిగింది. రాత్రి 9.30 గంటల సమయంలో స్కూటీపై …
Read More »ఎంతో కాలంగా వెయిట్ చేసిన పెళ్లి ఈ ఏడాది జరిగింది..
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఓ ఇంటివారయ్యారు.అత్యంత సన్నిహితుల మధ్య సోమవారం ఇంటలీలోని టస్కలీలో విరుష్క జంట ఒక్కటైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాలిడే స్పాట్లో వీరి పెళ్లి జరిగింది. Today we have promised each other to be bound in love forever. We are truly blessed to share the news with you. This beautiful …
Read More »విజయ్ భార్యపై కేసు నమోదు
సినీ హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న ఆయన భార్య వనితతో పాటు మరో ఇద్దరిపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.విజయ్ ఆత్మహత్య కేసులో విజయ్ తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వనితతో పాటు న్యాయవాది శ్రీనివాస్, శశిధర్లపైనా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More »వనిత పెద్ద దొంగ.. విజయ్ కేసులో సంచలన విషయాలు
ఆత్మహత్యకు పాల్పడిన తెలుగు హాస్యనటుడు విజయ్ సాయి కేసులో కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. విజయ్ తండ్రి కెవి సుబ్బారావు ఓ వార్త చానల్తో మాట్లాడుతూ..తమ ఇంట్లో వనిత బంగారం దొంగతనం చేసిందని, చాలా వస్తువులు మాయం చేసిందని అయన ఆరోపించారు. కోడల్ని కూతురిలా చూసుకున్నామని, చనిపోయిన తన కొడుకుపై లేనిపోని అభాండాలు వేయడం భావ్యం కాదన్నారు. తాము గౌరవంగా బతుకుతున్నామన్నారు. కాగా, ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో తన భర్త …
Read More »ఘట్కేసర్ రైల్వే పట్టాలపై శవం.. డ్రైవర్ కి సెల్యూట్ కొట్టాల్సిందే
సాధారణంగా రైలు పట్టాలపై పడి చాలా మంది ఆత్మహత్య చేసుకుంటుంటారు.అయితే ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో నిన్న ఉదయం ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది .రైలు పట్టాలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి శవం పట్టాలపై పడి ఉండగా … అదే సమయంలో సికింద్రాబాద్ వైపు వెళ్ళుతున్న లోకల్ ట్రైన్ డ్రైవర్ తన రైలు కింద ఆత్మహత్య చేసుకుంటున్నాడని భావించి రైలు ఆపి కోపంతో కొందికి దిగాడు . …
Read More »వ్యభిచారం నడిపేవారికి అప్పులు ఇచ్చి.. అమ్మాయితో గడిపి
ఏపీలో వ్యభిచారం జోరుగా సాగుతున్నది. గుట్టు చప్పుడు కాకుండా లాడ్జ్ల్ లో సెక్స్ రాకెట్ పడుపుతున్నారు.తాజాగా కర్నూలు నగరంలోని వీకర్సెక్షన్ కాలనీలో వ్యభిచార నిర్వాహకురాలు పూల లక్ష్మి షీటీమ్స్ మరోసారి పట్టుబడింది. ఇంతకముందే నగరంలోనే రామచంద్ర నగర్లో పూలలక్ష్మి నివాసం ఉంటూ ఆసుపత్రి ఎదుట లాడ్జీలకు అమ్మాయిలను పంపుతుండగా షీటీమ్స్ పట్టుకున్న సంగతి విదితమే. జైలుకు వెళ్లిన ఆమె బెయిలుపై బయటకు వచ్చి వీకర్సెక్షన్ కాలనీలో వెంకటలక్ష్మి అనే మరో …
Read More »పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భరత్ రెడ్డి..!
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలోదళితులపై దాడి కేసు నిందితుడు భరత్ రెడ్డి నిజామాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సోషల్ మీడియాలో భరత్ రెడ్డి దాడి వీడియో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. విషయం బయటకు పొక్కడంతో భరత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. భరత్ రెడ్డి 20 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నాడు.
Read More »శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని
తిరుమల శ్రీవారిని సినీనటుడు నాని దంపతులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో నాని సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టిటిడి అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.
Read More »మా అయన సంసారానికి పనికిరాడు.నా జీవితాన్ని నాశనం చేశాడు
సంసారానికి పనికిరాని భర్త తనను వదిలించుకునేందుకు చిత్రహింసలు పెడుతున్నాడని సైదాబాద్ డివిజన్ పూసలబస్తీకి చెందిన దీపీక అనే వివాహిత సైదాబాద్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది . బాధితురాలి కథనం ప్రకారం.. దీపికకు జహీరాబాద్కు చెందిన అంకుష్తో మూడేళ్ల క్రితం వివాహమైంది. అంకుష్ ప్రైవేటు స్కూళ్లు, హాస్టళ్లు నిర్వహిస్తుండగా.. దీపిక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి మానేశారు.అయితే పెళ్లయిన నాటి నుంచి అంకుష్ తనతో సంసార జీవితం గడపలేదని, అతడిలోని …
Read More »భర్తను చంపి.. ప్రియుడిపై యాసిడ్ పోసి.. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు
భర్తను చంపేసింది.. ప్రియుడిని భర్తగా మార్చాలనుకుంది. ఇందుకోసం ఓ స్కెచ్ వేసింది. ఇంతలోనే స్టోరీలో సూపర్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకుందాం.ఎవడు సినిమా చూశారుగా..? యాసిడ్ దాడిలో పూర్తికాలిపోయిన అల్లూ అర్జున్ బాడీకి రామ్ చరణ్ మొహం అతికిస్తారు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పూర్తిగా దెబ్బతిన్న అల్లూ అర్జున్ మొహాన్ని పూర్తిగా మార్చేశారు. అయితే ఈ సినిమా స్టోరీతోనే ఓ భార్య తన భర్తను హతమార్చింది. ఆ …
Read More »