మధ్యాహ్న భోజన ఏజెన్సీని తొలగించడంతో పాటు గ్రామ బహిష్కరణ చేశారనే మనస్తాపంతో నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో సోమవారం దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన దంపతులు మట్టెల రమేశ్, సునీత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 12 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం భోజన ఏజెన్సీని తొలగించామని, పాఠశాలకు …
Read More »అమ్మాయి పోలీసులే అత్యాచారం చేశారని….. అంగీకారంతోనే ఆమెతో శృంగారంలో పాల్గొన్నామని
ఓ టీనేజర్పై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. అదీ చేతికి బేడీలు వేసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారని బాధితురాలు కోర్టుకెక్కింది. ఈ ఘటన న్యూయార్క్లో చోటుచేసుకుంది. అయితే పోలీసులు మాత్రం ఆ టీనేజరే స్వయంగా శృంగారంలో పాల్గొనాలని చెప్పిందని.. పరస్పర అంగీకారంతోనే తాము శృంగారంలో పాల్గొన్నామని చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బ్రూక్లిన్కు చెందిన టీనేజర్ అన్నా చాంబర్స్ తాను గంజాయి తాగుతుండగా పార్కింగ్ ప్లేసులో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పింది. …
Read More »భార్య శృంగారానికి అంగీకరించలేదని జననాంగాలపై యాసిడ్ పోసిన భర్త
భార్య తనతో శృంగారానికి అంగీకరించలేదని ఓ ప్రబుద్ధుడు ఆమె జననాంగాలపై యాసిడ్ పోశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని కన్నౌజా ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ అభాగ్యురాలు హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శృంగారాన్ని వ్యతిరేకించినందు వల్ల భార్యపై భర్త యాసిడ్ దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్వాలి జిల్లా బెహ్రిన్ గ్రామానికి చెందిన ఆ మహిళకు ఆరేళ్ల …
Read More »రేప్ చేయ్యగానే చనిపోయిన100 ఏళ్ల వృద్ధురాలు…నిందితుడి వయస్సు..ఛీఛీ
దేశంలో పసిపాపలకే కాదు పండుముసలికి కూడా భద్రత లేదన్న విషయం మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో వందేళ్ల వృద్ధురాలు అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయింది. మీరట్ శివారు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. దళిత కుటుంబానికి చెందిన 10 వృద్ధురాలు వయో భారంతో కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైపోయింది. ఆదివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన అంకిత్ పునియా(35) అనే యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గట్టిగా అరవలేని …
Read More »కన్నబిడ్డపైనే తండ్రి పలుమార్లు అత్యాచారాం..ఎక్కడో కాదు
దేశంలో వావివరుసలు మంటగలిసిపోతున్నాయి. వయస్సుతో పనిలేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో అలాంటి ఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డపైనే ఓ దుర్మార్గపు తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఆమె గర్భవతి అయ్యింది. వివరాల్లోకి వెళితే.. షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడకు చెందిన ఓ తండ్రి, 16 ఏళ్ల మైనర్ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కానీ కొద్ది రోజుల నుంచి బాలిక అనారోగ్యం పాలైంది. ఇంకా శారీరక పరంగా మార్పులు …
Read More »యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవ… చివరికి ఒక ప్రాణం
ఇద్దరు విద్యార్థినుల మధ్య తలెత్తిన ప్రేమ వివాదం ఒకరి నిండుప్రాణాల్ని బలిగొంది. ఎస్పీ అనంతశర్మ తెలిపిన ప్రకారం… ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన రాంబాయి, సీతయ్యల కుమార్తె శ్రీలక్ష్మి(19) జగిత్యాల జిల్లా కొడిమ్యాల జేఎన్టీయూ కళాశాలలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. కళాశాల వసతిగృహంలో ఉంటోంది. శ్రీలక్ష్మికి ఇదే కళాశాలలో గత సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె బావ హరీష్కు …
Read More »నర్సుపై ఆసుపత్రిలోనే దారుణం
అతని చేతుల్లో నుంచి బయటపడటానికి చివరి వరకూ ప్రయత్నించిందా మహిళ. ఆమె వల్ల కాలేదు. అతని కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఆమె చివరికి తుదిశ్వాస విడిచింది. ప్రేమించాలంటూ వెంటపడ్డాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ఆమెను చంపి, ఆ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె చున్నీతోనే ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడతను. ఈ ఘటన రాజస్థాన్లోని కరోడీలో చోటు చేసుకుంది. కరోడీకి చెందిన బిమలా వీణా అనే మహిళ …
Read More »ఘోర ప్రమాదం 47 మంది సజీవ దహనం
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 47 మంది సజీవ దహనమయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జకార్తా సమీపంలోని తంగెరాంగ్ ప్రాంతంలో గల ఓ బాణసంచా ఫ్యాక్టరీలో గురువారం ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనమంతా వ్యాపించాయి. ఈ ఘటనలో 47 మంది సజీవ దహనమయ్యారు. …
Read More »ప్రతి రోజూ 30 మంది..43,200 సార్లు నన్ను రేప్ చేశారు..!
నాలుగు సంవత్సరాల పాటు ప్రతి రోజూ 30 మంది 43,200 సార్లు నన్ను రేప్ చేసారని కార్లా జాసింటో మెక్సికో దేశానికి చెందిన ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి అంతర్జాతీయ మీడియా సంస్థకు వెల్లడించింది.మానవ అక్రమ రవాణా ముఠా బారిన పడిన కార్లా తాను అనుభవించిన ఆ దారుణాన్ని తలుచుకుంటే ఇప్పటికి తనకు వణుకు వస్తుందని ఆమె తెలిపింది. కార్లా.. 12 ఏళ్ల వయసులో ఓ హ్యుమన్ ట్రాఫికర్ …
Read More »ఒక మహిళపై 200 సార్లు లైంగిక దాడి…. సెక్స్సోమ్నియా
నిద్రలోనే శృంగారంలో పాల్గొనడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజమే. సెక్స్స్నోమియా అనే రుగ్మత వచ్చిన వారు ఇలాగే నిద్రలో సెక్స్ చేస్తారట. కానీ ఈ రుగ్మతను కారణంగా చూపి లైంగిక దాడి చేస్తే అని మాత్రం అడగకండి. ఇలాంటి ఘటనే ఇప్పుడు న్యాయస్థానంలో విచారణలో ఉంది. లారెన్స్ బారిల్లీ అనే ప్రబుద్ధుడు ఒక మహిళపై 200సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెతో తన శారీరక …
Read More »