దారుణం.. కోటి ఆశలతో శోభనం గదిలోకి అడుగు పెట్టిన కొత్త పెళ్లి కూతురికి షాక్ తగిలింది. వైవాహిక జీవితంపై భర్తతో గడుపబోయే మధుర క్షణాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.కాని పెళ్లయి 24గంటలు గడవక ముందే భార్యకు నరకం చూపించాడు. ఫస్ట్ నైట్ రోజే భార్య నగ్న ఫొటోలు తీసి హింసించడం మొదలుపెట్టాడు. తాను నపుంసకుడనని, ఆ విషయం బయటకు చెబితే నగ్నంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ …
Read More »త్రినాధ్ ఆత్మహత్యపై స్పందించిన జగన్
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం తనువు చాలిస్తున్న యువకుల ఆవేదన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు పట్టకపోవడం దురదృష్టకరం. ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకోవాలి తప్ప ప్రాణత్యాగాలతో సాధించలేం నిరుద్యోగ యువకులు ఏ ఒక్కరూ అధైర్యం చెందవద్దు. మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాజాగా రాజమండ్రికి చెందిన త్రినాధ్ అనే యువకుడు విశాఖజిల్లా నక్కపల్లిలో సెల్ టవర్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు …
Read More »త్రినాథ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న త్రినాథ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది.కాసేపట్లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి త్రినాథ్ భౌతికకాయాన్ని రాజమండ్రికి తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు గొల్లబాబూరావు, సీపీఎం నాయకులు అప్పల రాజు త్రినాథ్ కుటుంబాన్ని పరామర్శించారు. గొల్లబాబూ రావు మాట్లాడుతూ..త్రినాథ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమను ఆదేశించారని, త్రినాథ్ కుటుంబాన్ని ఆదుకుంటామని …
Read More »ప్రత్యేక హోదా కోసం త్రినాధ్ ఆత్మహత్య
విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేట్ వద్ద త్రినాద్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. త్రినాధ్ స్వస్థలం రాజమండ్రి అని తెలిసింది. టోల్ గేట్ వద్ద ఉన్న సెల్ టవర్ కి ఉరేసుకున్నాడు. ఇతడు చనిపోతూ ఒక సూసైడ్ నోట్ రాసాడు. ఇందులోని సమాచారం ప్రకారం త్రినాధ్ ప్రత్యేక హోదా కోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసాడు. గతంలో మునికోటి కూడా ఇలాగే ప్రత్యేక హోదాకోసం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.హోదా …
Read More »హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీలు దిగి ఏంచేసారో తెలుసా.?
కొందరి సెల్ఫీల పిచ్చి పరాకాష్టకు చేరుతోంది. ఎప్పుడు, ఎక్కడ ఎలా సెల్ఫీ దిగాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ప్రముఖనటుడు, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో నార్కట్పల్లి కామెనేని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. అయితే అక్కడపనిచేసి సిబ్బంది హరికృష్ణ పార్దీవదేహంతో సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా ఆఫొటోలను సోషల్మీడియాలో షేర్ చేసారు. భౌతికకాయంతో, అదీ నవ్వుతూ ఫొటోలు దిగడంతో నెటిజన్లు …
Read More »ఆ నలుగురి పరిస్థితి ఏమిటి?
అతివేగం, సీటు బెల్టు లేని ప్రయాణం నందమూరి వారింట విషాదాన్ని నింపడంతో పాటు మరో నలుగురు యువకులకు జీవనాధారం లేకుండా చేసింది. అన్నేపర్తి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన సంగతి అందరికి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఎగురుకుంటూ ఎదురుగా చెన్నై నుండి హైదరాబాద్ కి వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ కారులో ప్రయాణిస్తున్న ఫొటోగ్రాఫర్లు శివ, భార్గవ్, ప్రవీణ్ గాయాల …
Read More »ఫిరాయింపు ఎమ్మెల్యే కారు ఢీకొని దంపతుల దుర్మరణం
అతివేగం ప్రమాదకరం….ఇది ఎక్కడైనా చూసారా? ప్రతి వాహనంపై ఇదే ఉంటుంది…కాని దినిని ఎవరు పాట్టించారు,కాగా మితిమీరిన వేగంతో ప్రయాణించి ప్రమాదాలు కొనితేచ్చుకుంటారు.నిన్న హరికృష్ణ గారు కారు ప్రమాదంలో మరణించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఆ సంఘటన జరిగిన గంటల్లోనే మరొక ప్రమాదం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు తన వాహనంలో విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళుతుండగా, కేసరపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది.ద్విచక్రవాహనంపై …
Read More »రాష్ట్రమంతా చైతన్య రధాన్ని నడిపిన హరికృష్ణ.. ఎన్టీఆర్ ను ప్రజలకు దగ్గర చేసిన చైతన్యరధం
నందమూరి హరికృష్ణకు ఎన్టీఆర్ చైతన్య రధానికి ఎంతో సంబంధం ఉండేది.. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రామారావు రాష్ట్రమంతటా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దానికోసం హరికృష్ణ ముందుగా ఓ వాహనాన్ని కొనుగోలు చేసి, దానిని ప్రచారరధంగా తయారు చేయించారు. తండ్రి కూడా రాష్ట్రమంతా తిరిగేవారు. హరికృష్ణే ఆరధాన్ని నడిపేవారు. ఎన్టీఆర్ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు ఖాళీ సమయాల్లో దానికి మరమ్మత్తులు చేయించి సిద్ధం చేసేవారు. …
Read More »వంశీ చేయి చేసుకోవడం వల్లే అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా.?
టీడీపీ సీనియర్ నేత గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కారు డ్రైవర్ అనిల్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల ఓయువతికి డ్రైవర్ కు సంబంధించిన ప్రేమ విషయంలో వంశీ అనిల్ ను మందలించారట.. అనిల్ పై చేయి చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మనస్తాపానికి గురై అనిల్ పురుగుల మందు తాగాడు. గమనించిన అతని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనిల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈఘటనకు …
Read More »హరికృష్ణ ఎంతో మానవతావాది.. రోదిస్తున్న అభిమానులు
బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ చికిత్స పొందుతూ మరణించారు. మరో నాలుగు రోజుల్లో సెప్టెంబర్2న పుట్టిన రోజును జరుపుకోనున్న హరికృష్ణ తన అభిమానులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖను సిద్ధం చేశారు. ‘ సెప్టెంబర్ 2 నా అరవై రెండవ పుట్టిన రోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరుపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ …
Read More »