మద్యం మత్తులో ఓ వృద్ధురాలి పై అత్యాచారం చేయడమే కాదు.. అనతరం ఆమెను హతమార్చాలని చూశాడు. తలపై బాది తీవ్ర గాయం చేశాడు.. ఈ ఘటన మైలార్ దేవుపల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకొన్నది. మధుబాన్ కాలనీలో 75 ఏళ్ల వృద్ధురాలు నివశిస్తుంది.. ఆ వృద్ధురాలికి కల్లు తాగే అలవాటు ఉంది.. ఈ నేపథ్యంలో ఫుల్ గా కల్లు తాగి ఇంట్లో ఒంటరి గా ఉన్న సమయంలో స్థానికంగా ఉండే …
Read More »తప్పంతే నాదే ఇక రాజకీయ జీవితానికి స్వస్తి చెబుతున్నట్లు గవర్నర్ రాజీనామా..!
పదవి ఉందన్న అహంకారంతో ఎవ్వరు ఏమీ చేయ్యలేరన్న భావనతో స్త్రీలపై రాజకీయ నాయకుల వేదింపులు ఎక్కువయిపోతున్నాయి. తమ దేశాన్ని రక్షించాల్సింది పోయి మానభంగాలకి, కుంభకోణాలకీ పదవులను ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నారు. ఇటివల దక్షిణ కొరియాలో ఓ రాజకీయవేత్తపై లైంగిక ఆరోపణలు వెల్లువిరిసాయి. దీంతో ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దక్షిణ చుంగ్చియాంగ్ ప్రావిన్సుకు అహన్ హీ జంగ్ గవర్నర్గా ఉన్నారు. అయితే ఆయన తన కార్యదర్శి కిమ్ …
Read More »ఒక్క మహిళ..ఒకేసారి ఇద్దరితో అక్రమ సంబంధం..ఇంట్లోనే ఎంజాయ్..!
దేశంలో ఈ మద్య నేరాలల్లో ఎక్కువగా జరిగేవి అక్రమ సంబంధాలు, వాటి హత్యలు . ఖచ్చితంగా ఎక్కడో ఒక్క చోట అక్రమ సంబంధం కారణంగా హత్యలు జరుగుతున్నాయి. తాజాగా అక్రమ సంబంధం కారణంగా ఒక యువకుడి హత్య జరిగింది. ఈ దారుణం రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. కడియం మండలం మాధవరాయుడుపాలెంకు చెందిన ప్రవీణ్కుమార్, మోరంపూడి ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ లాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. శాటిలైట్ సిటీకి చెందిన విజయకుమారి అక్కడే ఏ …
Read More »భార్య అక్రమ సంబంధం భర్తకు తెలిసింది..కాని కొడుకును ఎందుకు హత్య చేశారంటే..
దేశంలో ఈ మద్య నేరాలల్లో ఎక్కువగా జరుగుతున్నవి అక్రమ సంబంధాలు, వాటి హత్యలు . తాజాగా అక్రమ సంబంధం కారణంగా బాలుడిని అపహరించి హత్య చేసిన దారుణ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఎంజీఆర్ నగర్ సమీపంలో నేసపాకం భారతి నగర్కు చెందిన కార్తికేయన్ కుమారుడు రితేశ్ సాయి (10) అమృత విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం హిందీ ట్యూషన్కి వెళ్లిన రితేష్సాయి …
Read More »భార్యను తండ్రి అత్యాచారం చేస్తుండగా చూశానని భర్త..చివరకు ఏం చేశారు
దేశంలో ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచారలు ఆగడం లేదు. ఒంటరిగా ఉన్న మహిళ కనబడితే చాలు విచ్చలవిడిగా దారుణంగా కామాంధులు కాటు వేస్తున్నారు. తాజాగా ఇలాంటి తరహలో సంఘటన చోటు చేసుకంది. తనపై వరుసగా రెండు రోజులు అత్యాచారం చేసిన మామను కోడలు కర్రతో కొట్టి చంపింది. అతన్ని భర్త గట్టిగా పట్టుకోగా, ఆమె కర్రతో మోదింది. దీంతో అతను మరణించాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా పోలీసులకు లొంగిపోయరు. …
Read More »అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి యూసుఫ్గూడ వద్ద కలిశాడని..స్వాతి నాయుడు
యూట్యూబ్లో షార్ట్ఫిల్మ్లతో యువతను రెచ్చగొడుతున్న నటి స్వాతి నాయుడు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలు అదే యూట్యూబ్లో వైరల్ అయ్యాయి. వంశీ అనే వ్యక్తి తన అకౌంట్లోకి రూ.50 వేలు ట్రాన్స్ఫర్ చేసి వేధిస్తున్నాడని ఆమె సెల్ఫీలో పేర్కొంది. అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి తనతో మాట్లాడి యూసుఫ్గూడ వద్ద కలిశాడని… అసభ్యంగా మాట్లాడటంతో పోలీసులను ఆశ్రయించానన్నారు. ఆ ఏరియా తమ పరిధిలోకి రాదని జూబ్లీహిల్స్కు వెళ్లాలని పంపించారని …
Read More »పట్టుకోకూడని చోట చేతిని తగిలించాడు..! ఆపై ఏం జరిగిందంటే..!!
పట్టుకోకూడని చోట చేతిని తగిలించాడు..! ఆపై..!! దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా కానీ.. మహిళలకు భద్రత లభించడం లేదు. ఇందుకు నిదర్శనంగా మరో ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఓ మహిళతో దురుసుగా వ్యవహరించాడు. అంతటితో ఆగక తన చేతిని రెండు సార్లు పట్టుకోకూడని చోట తగిలించాడు. ఇలా రెచ్చిపోవడంతో చివరకు ఊసలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటు …
Read More »కార్తీ చిదంబరం అరెస్ట్..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం కు షాక్ తగిలింది.అయన తనయుడు కార్తీని సీసీఐ అధికారులు అరెస్ట్ చేశారు.ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 10 లక్షలు లంచం తీస్కున్నారన్నది కార్తీపై అభియోగం. దీనిపై గత కొన్ని నెలలుగా చిదంబరం న్యాయపోరాటం చేస్తున్నారు. see also :జగన్ భయంతోనే చంద్రబాబు హడావుడి..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!! నిన్న (మంగళవారం ) రాత్రి లండన్ నుంచి చెన్నై …
Read More »Breaking News-శ్రీదేవి హోటల్ గది సీజ్ ..!
సీనియర్ నటి శ్రీదేవి దుబాయ్ లో గుండెపోటు రావడంతో శనివారం రాత్రి పదకొండు గంటలకు మృతి చెందిన విషయం తెల్సిందే.నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలను ..కారణాలను ఇటు రాష్ట్ర అటు జాతీయ మీడియా కథనాల మీద కథనాలను వండి ప్రసారం చేస్తుంది.అయితే శ్రీదేవి మృతి వెనక ఎటువంటి కుట్రలు ..కుతంత్రాలు లేవని దుబాయ్ పోలీసులు తేల్చి చెప్పారు. see also : కరీంనగర్ సాక్షిగా రైతాంగానికి సీఎం కేసీఆర్ గుడ్ …
Read More »కట్టుకున్న భర్తను తమ్ముడితో కలిసి ఎలా చంపిందంటే..?
అక్రమ సంబంధం..ఈ రోజుల్లో చాలా మహిళలు తమ సంతోషం కోసం కట్టుకున్న భార్తలనే తమ ప్రియులతో కలిసి ఏవిధంగా చంపెస్తున్నారో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.గతంలో స్వాతి,దివ్య,గాయత్రీ ఇలా చాలా అక్రమ సంబంధాలు ఎలాగైతే విలుగులోకి వచ్చాయో అలాంటి సంఘటనే తాజాగా మరొక్కటి వెలుగులోకి వచ్చింది .వివరాల్లోకి వెళ్తే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ రూరల్ మండలం రమణయ్య పేట ఐశ్వర్యా కాలనీలో నివాసముంటున్నట్యాక్సీ డ్రైవర్ రాయుడు హరిప్రసాద్, భార్య హిమచందుకు …
Read More »