Home / INTERNATIONAL (page 28)

INTERNATIONAL

విమానాలు, రైళ్లలో కరోనా వైరస్ గుర్తించడానికి దేశవ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్న చైనా..!

విమానాలు, రైళ్లలో , బుసుల్లో ఇలా ప్రతీచోట కరోనా వైరస్ గుర్తించడానికి దేశవ్యాప్తంగా చైనా చర్యలు తీసుకుంటుంది. నేషనల్ హెల్త్ కమిసన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే అనుమానాస్పద న్యుమోనియా ఉన్న ప్రయాణీకులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెల్లడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.ఈ చర్యలు అన్ని రవాణా మార్గాల్లో అలాగే కస్టమ్స్ మరియు సరిహద్దు తనిఖీలలో వర్తిస్తాయి.ప్రయాణీకులకు సేవలు అందించే సిబ్బంది అందరూ ముసుగులు ధరించాలని ఎన్‌హెచ్‌సి …

Read More »

కరోనా వైరస్..దీని పుట్టుక ఎలా? తెలిస్తే షాక్ !

కరోనా..ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. ఈ వైరస్ చైనాలోని ఉహాన్ నగరంలో పుట్టింది. ఇప్పుడు యావత్ ప్రపంచం వ్యాపించడంతో ప్రజలు భయానికి లోనయ్యారు. దీంతో దీనిని నియత్రించే పనిలో పడ్డారు నిపుణులు. అసలు ఈ వైరస్ జననం ఎలా అని ఆరా తీస్తుంటే సంచలన విషయాలు బయటపడ్డాయి. అదేమిటంటే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన పాములు క్రైట్, కోబ్రా. ఇవి చైనాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ప్రమాదకరమైన …

Read More »

యూకే ఎన్నారై తెరాస ప్రచారం

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు అభ్యర్థి నూనావత్ ఉష గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఎన్నారై టి.అర్.ఎస్ సెల్ – యూకే ప్రతినిధులు మరియు తెలంగాణ జాగృతి యువత  రాష్ట్ర అధ్యక్షులు కోరబోయిన విజయ్. ఎన్నారై టి.అర్.ఎస్ సెల్ యూకే  ప్రధాన కార్యదర్శి కడుదుల రత్నాకర్, కార్యదర్శి వినయ్ ఆకుల మరియు అధికార ప్రతినిధి రాజ్ కుమార్ శానబోయిన.. ప్రచారంలో భాగంగా ఇంటి …

Read More »

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖతర్ ప్రచారం

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రగతి బాటన పయనిద్దాం అనే నినాదంతో TRS NRI లు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. 18 వార్డ్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొర్రొల్ల గంగారం గెలుపు కోసం TRS ఖతర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ నాయకులు నరేష్ కోరం గారు మెట్‌పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ …

Read More »

శ్రీలంకలో ఐదుగురు భారతీయులు అరెస్ట్‌..!

వీసా గడువు ముగిసినా తమ దేశంలో ఉన్నారన్న ఆరోపణలపై ఏడుగురు భారతీయులను శ్రీలంక ఎమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేశారు. వట్టాలాలో ప్రముఖ నిర్మాణ స్థలంలో కార్మికులుగా పనిచేస్తున్న ఏడుగురు భారతీయులు వీసా గడువు ముగిసినా… అక్రమంగా నివసిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్‌, ఎమ్మిగ్రేషన్‌ శాఖ దర్యాప్తు సంస్థ గుర్తించింది. నెల రోజుల బిజినెస్‌ ట్రిప్‌ కోసం శ్రీలంకకు చేరుకుని… గడువు దాటినా ఇక్కడే ఉండటంతో పాస్‌పోర్ట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు …

Read More »

మున్సిపల్ ఎన్నికల్లో తెరాస గెలుపుకు ఎన్నారైల ప్రత్యేక కృషి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి22న జరగనున్న ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపుకు ఎన్నారై తెరాస యుకే  ప్రత్యేక  కృషి చేస్తుందని అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మీడియాకు తెలిపారు.   నేడు తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ దేశాల్లో ఎంతో మంది ప్రవాసబిడ్డలు స్థిరపడ్డారని, నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు కెసిఆర్ గారి వెంటే ఉంటూ వారి నాయకత్వాన్నీ బలపర్చుతున్నారని, అదే స్పూర్తితో నేటి మున్సిపల్ ఎన్నికల్లో సైతం మీ కుటుంబసభ్యులకి , మిత్రులకి ఫోన్ చేసి తెరాస అభ్యర్థుల గెలుపుకు కృషి చెయ్యాలని ఖండాంతరాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు  పిలుపునిచ్చారు.    ఎన్నికలేవైనా ఎన్నారై తెరాస సభ్యులు  క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే, అలాగే నేటి మునిసిపల్ ఎన్నికల్లో సైతం ప్రత్యేక ప్రణాళికతో తెరాస అభ్యర్థుల గెలుపుకోసం లండన్ బృందం కృషిచేస్తుందని అశోక్ గౌడ్ తెలిపారు.

Read More »

మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవ్వడం ఖాయం

తెలంగాణ రాష్ట్రంలో ఈనెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవ్వడం ఖాయం.. టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని తెరాస సెల్ బహరేన్ శాఖ అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నారై తెరాస సెల్ బహరేన్ శాఖ అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అన్ని మున్సిపల్ శాఖలను కైవశం …

Read More »

ఈ ఫోటో చూస్తే గుండె పగిలిపోతుంది..కన్నీళ్లు ఆగడం లేదు..!

ఆస్ట్రేలియాలో 2019 సెప్టెంబర్ 23 న మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ కొనసాగుతుండడం బాధాకరం.. ఆస్ట్రేలియాలో న్యూసౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో గత సెప్టెంబర్‌‌లో రగిలిన కార్చిచ్చు…క్రమేపి విస్తరించుకుంటూ తీవ్ర రూపం దాల్చింది. మొత్తం 60 లక్షల హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. న్యూ సౌత్ వేల్స్‌లో 40 లక్షల హెక్టార్లు, విక్టోరియాలో 8 లక్షల హెక్టార్లలో చెట్లు, పంటలు అగ్నికి ఆహుతి అయ్యాయి. గంటకు సుమారు 80 కిలోమీటర్ల …

Read More »

పట్టాలు తప్పిన రైలు…13మంది మృతి !

కెనడాలో ఓ ట్రైన్ పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో 13మంది అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన తెల్లవారు జామున ఆరున్నర గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదం  మనీటోబా ప్రావిన్సులోని పోర్టిగాలా ప్రాంతంలో జరిగింది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాసం ఉందని మరియు ఘటనపై కెనడా రవాణ భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తుంది. కెనడాలో ఈ మధ్యకాలంలో ఇదే పెద్ద ప్రమాదం అని చెప్పాలి.

Read More »

అమెరికాలో తెలంగాణ యువతి మృతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన చరితారెడ్డి మృతి చెందింది. చరితా రెడ్డి తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఒక కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరితారెడ్డి బ్రెయిన్ డెడ్ అయినట్లు ముస్కాన్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చరితారెడ్డి భౌతికాయాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చరితారెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat